ap news

అలిపిరి నడక మార్గంలో టీటీడీ ఈవో తనిఖీ

తిరుపతి నడకమార్గంలో బాలికపై చిరుత దాడి చేసి చంపిన ఘటనతో ఆలయ అధికారులు అప్రమత్తం అయ్యారు. అలిపిరి కాలిబాట మార్గంలో భద్రతా చర్యలను కట్టుదిట్టం చేసిన అనం

Read More

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. 30 గంటల్లో సర్వదర్శనం

ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల భక్తులతో కిటకిటలాడుతోంది.  వరుసగా రెండు రోజులు సెలవులు రావడంతో భక్తుల రద్దీ పెరిగింది.  అటు నడకదారిలో శ్రీవారి ద

Read More

ఏపీ ప్రభుత్వానికి పవన్ వార్నింగ్

జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి ఏపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుడ్డారు. సీఎం జగన్ ఉత్తరాంధ్రను దోచేస్తున్నారని పవన్ తీవ్ర ఆరోపణలు చేశారు. 202

Read More

తిరుమల భక్తుల భద్రతపై టీటీడీ కీలక నిర్ణయం... నడక మార్గంలో హై అలర్ట్‌

తిరుమలలో అలిపిరి నడక మార్గంలో చిరుత దాడిలో మృతి చెందిన బాలిక ఘటనపై తిరుమల తిరుపతి దేవస్థానం అప్రమత్తమైంది. ఈ క్రమంలో తిరుమల నడక మార్గంలో హై అలర్ట్&zwn

Read More

తిరుమల చిరుత దాడిలో ట్విస్ట్ : తల్లిదండ్రులపై వైసీపీ ఎమ్మెల్యే అనుమానాలు

తిరుమల అలిపిరి నడకదారిలో చిరుత ఆరేళ్ల పాపపై దాడి చేసి చంపిన ఘటన కలకలంరేపింది. అయితే ఈ కేసులో లక్షిత తల్లిదండ్రులపై తనకు అనుమానాలు ఉన్నాయని వైసీపీ ఎమ్మ

Read More

సాయంత్రం 6 తర్వాత తిరుమల అలిపిరి మార్గం మూసి వేస్తారా.. టీటీడీ ఆలోచన ఏంటీ..

తిరుపతి -నుంచి తిరుమలకు ఏడు కొండల స్వామి దర్శనానికి.. మొక్కు చెల్లించుకోవటం కోసం కోట్ల మంది భక్తులు.. నిత్యం అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గంలో నడిచి వ

Read More

భక్తుల రక్తం మరిగిన పులులు.. అలిపిరిలో టీటీడీ ఏం చేయబోతుంది

తిరుమల అడవుల్లో చిరుతల సంఖ్య పెరిగింది.  రక్తం మరిగిన పులులు దాటికి  ఓ చిన్నారి భ‌క్తురాలి  ప్రాణాలు కోల్పోయింది. నూరేళ్లు నిండకుం

Read More

చిరుత దాడి వల్లే చిన్నారి మృతి..ఫోరెన్సిక్ రిపోర్టులో వెల్లడి

తిరుమల నడక దారిలో బాలిక లక్షితను చంపింది చిరుతేనని ఫోరెన్సిక్ రిపోర్టులో వెల్లడైంది . బాలిక మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించగా చిరుత దాడి వల్లే చనిప

Read More

తిరుమ‌లలో దాడి చేసింది చిరుతా లేక ఎలుగుబంటా..?.. ఎందుకీ అనుమానాలు..?

ఏడుకొండ‌ల‌పై.. మొద‌టిసారి తిరుమ‌ల అలిపిరి కాలి బాట‌లో.. ఓ చిన్నారి భ‌క్తుడు జంతువుల దాడిలో చ‌నిపోవ‌టం ఇదే. చిర

Read More

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. స్వామి వారి సర్వదర్శనానికి..

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. పె వీకెండ్ కావడంతో శనివారం స్వామివారి దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు. స్వామి సర్వదర్శనం కోసం 23 కంపార్టు మెంట్

Read More

తిరుమల చరిత్రలో తొలిసారి.. చిరుత దాడిలో ఎనిమిదేండ్ల చిన్నారి మృతి

ఏపీ  తిరుమల కొండపై తీవ్ర విషాదం నెలకొంది.  అలిపిరి నడకమార్గంలో చిరుత దాడిలో ఎనిమిదేండ్ల బాలిక చనిపోయింది. ఆగస్టు 11  వారం రాత్రి 8 గంటల

Read More

యువగళం అట్టర్ ప్లాఫ్ : మంత్రి అంబటి

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌పై మంత్రి అంబటి రాంబాబు శుక్రవారం( ఆగస్టు 11)  నిప్పులు చెరిగారు. టీడీపీ, జనసేన కలిసి పోటీ చేసినా

Read More

విశాఖలో టెన్షన్ వాతావరణం.. రుషికొండలో భారీగా పోలీసుల మోహరింపు

విశాఖలో టెన్షన్ వాతావరణం నెలకొంది.వారాహి యాత్రలో భాగంగా నిన్న( ఆగస్టు 10)  జరిగిన సభలో పవన్ కల్యాణ్ రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారంటూ అభియోగా

Read More