ap news
మేము ఒక గంట కళ్లు మూసుకుంటే.. చంద్రబాబుకు పోలీసులు వార్నింగ్
చిత్తూరు జిల్లా పుంగనూరులో జరిగిన ఘటనపై ఏపీ పోలీస్ సంఘ నేతలు స్పందించారు. ఏ ప్రభుత్వం వచ్చినా.. నిందలు తమపైనే ఉంటాయని పోలీసులు ఆవేదన వ్యక్తం చేశ
Read Moreటీటీడీ చైర్మన్ గా భూమన కరుణాకర్ రెడ్డి
టీటీడీ చైర్మన్ గా భూమన కరుణాకరరెడ్డి టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) ఛైర్మన్ గా ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డిని ముఖ్యమంత్రి జగన్ నియమించారు.
Read Moreనంద్యాల కూరగాయల మార్కెట్ తగలబడిపోయింది
నంద్యాల పండ్ల మార్కెట్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఆ ప్రమాదంలో పండ్ల దుకాణాలు పూర్తిగా దగ్ధమైయ్యాయి. పండ్ల దుకాణాలలోని గడ్డి, చెక్కపెట్టెల
Read Moreరేపు( ఆగస్టు5) చిత్తూరు జిల్లా బంద్కు వైఎస్సార్సీపీ పిలుపు
పుంగనూరులో దాడులకు నిరసనగా రేపు ( ఆగస్టు5) చిత్తూరు జిల్లా బంద్కు వైఎస్సార్సీపీ పిలుపునిచ్చింది. పోలీసులపై దాడులకు నిరసన
Read Moreఇక శ్రీవారి లడ్డూలో అది ఉండదట.. ఏంటంటే..
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసారం చాలా ఫేమస్. శ్రీవారి లడ్డూ తయారీకి ఇక నందని నెయ్యిని వినియోగించరు. దీంతో 50 ఏళ్ల బంధానికి బ్రేక్ పడింది. తిర
Read Moreఅంగళ్లులో టీడీపీ కార్యకర్తలే విధ్వంసం సృష్టించారు: సజ్జల
చిత్తూరు జిల్లా కురబలకోట మండలం అంగళ్లులో జరిగిన ఘటనపై వైసీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు.  
Read Moreబాంబులకే భయపడలేదు.... రాళ్లకు భయపడతానా...
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో చిత్తూరు జిల్లా పుంగనూరులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. 'ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి' అంగళ్ల
Read Moreచంద్రబాబు పర్యటనలో ఉద్రిక్తత.. కొట్టుకున్న టీడీపీ, వైసీపీ కార్యకర్తలు
టీడీపీ అధినేత చంద్రబాబు అన్నమయ్య జిల్లా పర్యటనలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. కురబలకోట మండలం అంగళ్లు కూడలిలో చంద్రబాబును అడ్డుకునే ప
Read Moreభర్తను చంపడంలో ఈమెది మరో లెవల్.. ప్రియుడు చంపుతుంటే వీడియో తీసింది
జనాలు బరి తెగిస్తున్నారు. కొంతమంది పెళ్లిళ్లు ఎందుకు చేసుకుంటారో ... తరువాత ఎందుకు వివాహేతర సంబంధాలు పెట్టుకొని కట్టుకున్నవారికి ఎందుకు ద్రోహం చేస్తార
Read Moreవీళ్లు మామూలోళ్లు కాదుగా.. అంబులెన్స్ లో ఎర్రచందనం అక్రమ రవాణా
ఎర్రచందనం దుంగలు అక్రమ రవాణా కొత్త పుంతలు తొక్కుతోంది. రోగులకు ఉపయోగించే అంబులెన్సులలో రవాణా చేస్తూ పోలీసుల దృష్టిలో కారం కొట్టే ప్రయత్నం చేశారు స్మగ్
Read Moreనెక్స్ట్ వైజాగ్ నుంచి వారాహి యాత్ర.... డేట్ ఫిక్స్... ఎప్పుడంటే..
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మూడో విడత వారాహి యాత్రకు సిద్దమయ్యారు. ఇప్పటికే రెండు విడతల్లో తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పర
Read Moreటీడీపీ ప్రభుత్వం దోచుకుంటే.. సంక్షేమంలో వైసీపీ ప్రభుత్వం ముందంజ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కొత్త శకానికి నాంది పలికారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. దేశంలో ఎక్కడా లేని వ్యవస
Read Moreపేదలకు అండగా వైసీపీ ప్రభుత్వం..... పెత్తందార్లకు అండగా చంద్రబాబు: మాజీమంత్రి వెల్లంపల్లి
జగనన్న సురక్ష ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమమే లక్ష్యంగా ఇంటింటికి ప్రభుత్వం చేరువ,పథకాలు లేదా పత్రాలకు సంభంధించిన సమస్యల కోసం ప్రతి ఇంటికి సర
Read More











