ap news

ఆంధ్రలో ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటుకు రూ.1,166 కోట్ల రుణం

  ఆంధ్రప్రదేశ్ లో ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటుకు అన్ని విధాల రంగం సిద్ధమవుతుంది. జగనన్న ప్రభుత్వం చేస్తున్న కృషికి ఫలితంగా  ఆంధ్రప్రదేశ్

Read More

పాలు అమ్మి.. అప్పులు చేసి చదివించిన తండ్రి.. స్టేట్ ర్యాంక్ కొట్టిన కొడుకు

తెలంగాణ ఎంసెట్‌-2023 ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విద్యార్థులు సత్తా చాటారు. రెండు విభాగాల్లోనూ టాప్‌ ర్యాంకులు దక్కించుకున్నా

Read More

ఆసక్తికరంగా జగన్ ఢిల్లీ టూర్... సర్వత్రా ఉత్కంఠ ..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి శుక్రవారం ( మే 26) ఢిల్లీకి వెళ్లనున్నారు. గతంలో జగన్ ఢిల్లీకి వెళ్లినా.. ఈసారి పర్యటనపై స

Read More

వెంకన్న కొండ కిటకిట.. దర్శనానికి 24 గంటలు

తిరుమల శ్రీవారిని సన్నిధిలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వేసవి సెలవులు కావడంతో తిరుమల శ్రీనివాసుడి దర్శనార్ధం భక్తులు క్యూ కడుతున్నారు. దీంతో తిరుమలలో క

Read More

కొడుకును చంపి.. తలతో పోలీస్ స్టేషన్ కు వచ్చిన తండ్రి

పల్నాడు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. మద్యానికి డబ్బులు అడుగుతున్నాడని కన్న కొడుకును ఓ తండ్రి హత్య చేశాడు. నకరికల్లు మండలం గుండ్లపల్లి గ్రామానికి చెం

Read More

జ‌గ‌న్ జ‌మానాలో 70శాతం పెరిగిన‌ కోర్టు ఖ‌ర్చులు

టీడీపీ చీఫ్ , మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. ట్విట్టర్ వేదిక‌గా తీవ్రంగా స్పందించారు. ఏపీ సీఎంపై నిప్పులు చె

Read More

భూమా అఖిలప్రియకు బెయిల్

ఏవీ సుబ్బారెడ్డి హత్య కేసులో నిందితురాలిగా ఉన్న భూమా అఖిలప్రియకు బెయిల్ మంజూరైంది. బెయిల్ కు సంబంధించిన డాక్యుమెంట్లను తీసుకొని ఆమె తరపు న్యాయవాదులు న

Read More

తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం.. ఆరుగురికి గాయాలు

తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో ప్రమాదం‌ జరిగింది. అలిపిరి డిపోకు చెందిన ఎలక్ట్రిక్ బస్సు.. 28వ మలుపు వద్ద అదుపు తప్పి బోల్తా పడింది. బస్సులో 30 మంది

Read More

తిరుమల భద్రతపై ఉన్నతస్థాయి సమీక్ష

తిరుమలలో భద్రతాపరమైన అంశాలపై ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(హోం) శ్రీ హరీష్ కుమార్ గుప్తా సమక్షంలో మంగళవారం ( మే23) తిరుమల అన్నమయ్య భవన్‌లో ఉన్నత

Read More

కర్నూలుకు విజయమ్మ.. అవినాష్ రెడ్డి తల్లి ఆరోగ్యంపై ఆరా

ఏపీ సీఎం జగన్ రెడ్డి తల్లి వైఎస్ విజయలక్ష్మి కర్నూలు వెళ్లారు.అవినాశ్రెడ్డి తల్లి శ్రీలక్ష్మిని ఆమె పరామర్శించారు. అవినాశ్‌ను అడిగి శ్రీలక్ష్మి ఆ

Read More

ఏపీలో మరో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్.. మచిలీపట్నం పోర్టు పనులకు శంకుస్థాపన

కృష్ణాజిల్లా ప్రజల చిరకాల స్వప్నాన్ని సాకారం చేసేలా మచిలీపట్నంలో పోర్టు నిర్మాణానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. తొలిదశలో నాలుగు బ

Read More

చంద్రబాబుకు మానవత్వం లేదు.. పేదలకు భూములను ఇవ్వనివ్వరా..

కృష్ణా జిల్లా బందరు పోర్టు నిర్మాణ పనులకు సీఎం వైఎస్‌ జగన్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మచిలీపట్నంలో ఏర్పాటు చేసిన సభలో ప్రతిపక్ష నేత చంద్రబాబు

Read More

బందరు పోర్టు రాకుండా చంద్రబాబు కుట్ర : సీఎం జగన్

బందరు పోర్టు రాకుండా చంద్రబాబు అడ్డుకున్నారని ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆరోపించారు. పోర్టు రాకపోతే అమరావతిలో తన భూములకు డిమాండ్ వస్తుందని బాబు కుట్ర చే

Read More