ap news

పులివెందుల ప్రజలు కూడా జగన్ బాధితులే.. కార్యకర్తలతో నారా లోకేష్

కడప జిల్లాలో యువగళం కొనసాగిస్తున్న నారాలోకేష్ పులివెందులలో టీడీపీ కార్యకర్తలతో, స్థానిక నేతలతో సమావేశమయ్యారు. వైసీపీ పాలనలో విపరీతంగా పన్నులు పెంచి ప్

Read More

ముందస్తు ఎన్నికలపై క్లారిటీ ఇచ్చిన ఏపీ సీఎం జగన్

  ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు జరగడానికి ఇంకా సమయం ఉన్నా.. సీఎం జగన్‌ ప్రభుత్వాన్ని రద్దు చేస్తారు.. ముందస్తు ఎన్నికలకు వెళ్తారు అని వి

Read More

చంద్రబాబుకు సిగ్గు,  అభిమానం, అవమానాలు లేవు: లక్ష్మీ పార్వతి

  సీఎం జగన్మోహన్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి అవుతారని  నందమూరి లక్ష్మీపార్వతి ధీమా వ్యక్తంచేశారు. . ఈ సందర్భంగా లక్ష్మీపార్వతి చంద్రబాబుపై

Read More

ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం.. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణకు ఆమోదం

ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన ఏపీ కేబినెట్‌ భేటీ జరిగింది. ఈ సమావేశంలో కేబినెట్‌ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అమ్మ

Read More

చంద్రబాబు కరకట్ట ఇంటిపై ఈ దశలో నిర్ణయం తీసుకోలేం : ఏసీబీ కోర్టు

చంద్రబాబు నివాసం జప్తు కేసు మళ్లీ మొదటికి వచ్చింది.   కరకట్ట నివాసం జప్తు పిటిషన్ పై తీర్పు ఈ నెల 16 కు  వాయిదా పడింది. సీబీఐ దాఖలు చేసి న జ

Read More

వెరీ వెరీ గుడ్డు.. మొదటి స్థానంలో ఏపీ.. రెండో స్థానంలో తెలంగాణ

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి శుభవార్త.. కోడిగుడ్ల ఉత్పిత్తిలో ఏపీ నెంబర్‌వన్‌గా నిలిచినట్లు తాజాగా విడుదలైన కేంద్ర పశు సంవర్థక మంత్రిత్వ

Read More

వర్షం..ఆయన్ను కోటీశ్వరుడిని చేసింది.. ఎలాగంటే ..

వర్షం పడిందంటే అందరూ దుక్కి దున్ని విత్తనాలు జల్లుతున్నారు.  కాని ఏపీలో ఓ ప్రాతంలో మాత్రం ఏదైనా వస్తువు కింద పడిపోతేఎలా వెతుక్కుంటామో .. అలా పొలా

Read More

బీర్ల వ్యాన్ బోల్తా.. ఎగబడిన మద్యం ప్రియులు

బీరు సీసాలతో వెళ్తున్న బోలోరో వాహనం టైరు పంచరై అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో అందులో ఉన్న 200 కేసుల బీర్లు నేల పాలయ్యాయి. సమాచారం కొన్ని నిమిషాల్లోనే

Read More

టీడీపీ మ్యానిఫెస్టో రిలీజయింది.. మరి వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందంటే..

తెలంగాణలో ఎన్నికల ప్రక్రియ మొదలు కాగా.. ఆంధ్రప్రదేశ్ లో మాత్రం మరో ఏడాది సమయం ఉంది.  అయినా సరే ఇప్పటికే పార్టీల నేతలు పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి

Read More

అధికారులతో  సీఎం జగన్ సమావేశం.. కీలక ఆదేశాలు జారీ

విశాఖపట్టణంలో గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సదస్సులో కుదుర్చుకున్న ఒప్పందాల అమలుపై సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సమావేశం అయ్యారు. శాఖల వారీగా క

Read More

గుంటూరు జిల్లాలో రెండు ప్రమాదాలు.. 11 మంది మృతి

 గుంటూరు జిల్లావాసులకు ఈ మండే ( జూన్ 5) బ్లాక్ మండే గా మిగిలి పోనుంది.  జిల్లాలో జరిగిన రెండు ప్రమాదాల్లో మొత్తం 11 మంది మృతి చెందారు.  

Read More

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. స్వామి దర్శనానికి 24 గంటలు

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి సన్నిధిలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేసవి సెలవులు చివరి దశలో ఉండగా  స్వామివారి దర్శనార్థం పెద్ద సంఖ్యలో భక

Read More

ఘనంగా వీఐటీ–ఏపీ ‘యూనివర్సిటీ డే’

అమరావతి: ఏపీ అమరావతిలోని వెల్లూర్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ–ఆంధ్రప్రదేశ్ (వీఐటీ–ఏపీ) యూనివర్సిటీ డే వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. వీఐట

Read More