ATM
అబ్దుల్లాపూర్ మెట్టులో ఇండిక్యాష్ ఏటీఎంలో చోరీ
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్టులో ఇండిక్యాష్ ఏటీఎంలో దొంగలుపడ్డారు. తెల్లవారుజామున ఏటీఎం నుంచి క్యాష్ ఎత్తుకెళ్లారు. పోలీస్ స్టేషన్ కు ఎదురుగా
Read Moreసెంట్రల్ జైలులో మొదటి సారిగా ఖైదీల కోసం ATM
బీహార్లోని పూర్నియా సెంట్రల్ జైలులో మొట్టమొదటిసారి ఖైదీల కోసం అధికారులు ATM ను ఏర్పాటు చేశారు. ఖైదీలు వారి రోజువారీ అవసరాల కోసం డబ్బును తీసుకోవడానిక
Read MoreATM నుంచి విత్డ్రాయల్ పరిమితిని పెంచిన SBI
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. ATM ల నుంచి రోజువారీ విత్ డ్రా చేసుకునే నగదు పరిమితిని పెంచుతున్నట్టు ప్రకటించింది
Read Moreవరుసగా 5 ఏటీఎంలలో చోరీకి విఫలయత్నం.. ఆరో ప్రయత్నంలో పోలీసులకు చిక్కి కటకటాలకు
కర్నూలు: కష్టాల నుండి వెంటనే బయటపడాలంటే.. బాగా డబ్బు సంపాదించాలి… దాని కోసం ఏటీఎంలలో చోరీ చేయడమే బెటర్ అనుకుంటూ.. వరుసగా ఐదు ఏటీఎంలలో చోరీ చేసేందుకు ప
Read Moreఏటీఎం ను గ్యాస్ కట్టర్తో కట్చేసి చోరీ
జడ్చర్ల ఎస్బీఐ ఏటీఎంలో 15 లక్షలు ఎత్తుకెళ్లిన దుండగులు జడ్చర్ల, వెలుగు: గ్యాస్ కట్టర్తో ఏటీఎంను కట్చేసి డబ్బు ఎత్తుకెళ
Read MoreSBI కొత్త రూల్: ATMలో పిన్ తో పాటు ఓటీపీని ఎంటర్ చేస్తేనే డబ్బులు
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ATMలో డబ్బులు డ్రా చేసేందుకు కొత్త నిబంధన రేపటి(శుక్రవారం) నుంచి అమల్లోకి రానుంది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని SBI ఏటీఎంల
Read Moreఎస్ బీఐకి కాల్ చేస్తే ఇంటికే పైసలు
తన కస్టమర్ల ఇంటి గడప దగ్గరికే ఏటీఎంను తీసుకొచ్చే కొత్త రకం సేవలను స్టేట్ బ్యాంక్ మొదలు పెట్టింది. కరోనా కారణంగా చాలా మంది ఏటీఎం సెంటరకు వెళ్లడాని
Read MoreATM సెంటర్ల క్యాష్ డిపాజిట్లలో రూ. కోటి 23 లక్షలు గోల్ మాల్
హైదరాబాద్: ఏటీఎం సెంటర్లలో క్యాష్ డిపాజిట్ చేసే సిబ్బంది గోల్ మాల్ చేస్తూ డబ్బును పక్కదారి పట్టిస్తున్నారు. సికింద్రాబాద్ కేంద్రంగా జరుగుతున్న
Read Moreపర్సు, ఏటీఎం కొట్టేశారు.. పిన్ కోసం వచ్చి బుక్కయ్యారు
లక్నో: ఒక వ్యక్తి దగ్గర పర్స్, మొబైల్ ఫోన్లు, ఏటీఎంలు కొట్టేసిన దొంగలు పిన్ నంబర్ కోసం వచ్చి పోలీసులకు చిక్కారు. నోయిడాలో బుధవారం ఈ ఘటన జరిగింది.
Read Moreవీడియో: పానీ పూరీ కోసం ఏటీఎం
నోట్లు పెడితే చాలు పానీ పూరీ వచ్చేస్తుంది.. ట్విటర్లో వీడియో పోస్ట్ చేసిన అసోం డీజీపీ కరోనా కాలంలో పానీ పూరీ లవర్స్కు తీపికబురు న్యూఢిల్లీ: పానీ పూ
Read Moreఏటీఎం విత్డ్రాయల్స్పై మళ్లీ బాదుడు
న్యూఢిల్లీ: లాక్డౌన్ను దృష్టిలో పెట్టుకొని ఏటీఎం ట్రాన్సాక్షన్లు, మినిమమ్ బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్ను మెయింటైన్ చేయడం వంటి వాటిపై గతంలో
Read Moreఏటీఎం వాడితే మోతే!..రూ.5 వేలు దాటితే చార్జ్
కస్టమర్లకు ఏటీఎం చార్జీల మోత మోగే అవకాశం కనిపిస్తోంది. రూ.5 వేల కంటే ఎక్కువ విత్డ్రా చేసే ప్రతి ట్రాన్సాక్షన్పై చార్జీని వసూలు చేయాలని ఆర్బీఐ
Read More












