Bhadradri Kothagudem
పీకేవోసీ2 డీప్సైడ్ బ్లాక్తో 10 వేల కోట్లకుపైగాఆదాయం :మంత్రి కిషన్ రెడ్డి
వేలంలో సిగరేణికి బ్లాక్ దక్కేందుకు కృషి చేశా: కిషన్ రెడ్డి న్యూఢిల్లీ, వెలుగు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు సమీపంలోని పీకేవోసీ-2
Read Moreసింగరేణికే మణుగూరు బొగ్గు గని..వేలం నుంచి తప్పుకున్న జెన్ కో
అధికారికంగా ప్రకటించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రెండు ప్రభుత్వరంగ సంస్థలతో టెండర్లు వేయించిన ప్రభుత్వం కేంద్రం నిర్వహించిన వేలంలో మొదటి
Read Moreగోదావరి ముంపు ప్రాంతాల్లో మూడు షిఫ్టులు
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : జిల్లాలో గోదావరి వరద ముంపు ప్రాంతాల్లో సోమవారం నుంచి ఆఫీసర్లు, సిబ్బంది మూడు షిఫ్టుల్లో విధులు నిర్వహించాలని భద్రాద్రికొ
Read Moreమణుగూరు ఓసీ సింగరేణికే దక్కాలి.. వేలం నుంచి జెన్కో వెంటనే తప్పుకోవాలి: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
న్యూఢిల్లీ, వెలుగు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు సమీపంలోని పీకేఓసీ (ప్రకాశం ఖని ఓపెన్ కాస్ట్) డీప్సైడ్ ఎక్స్ టెన్షన్ బ్
Read More‘మూకమామిడి’కి సీతారామ జలాలు మళ్లించాలి : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
ములకలపల్లి, వెలుగు : సీతారామ ప్రాజెక్టు నీటిని మూకమామిడి ప్రాజెక్టుకు మళ్లించే చర్యలు చేపట్టాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆఫీసర్లను ఆదేశ
Read Moreపార్లమెంట్ సమావేశాలు..కొత్తగూడెం ఎయిర్ పోర్ట్ కు టెక్నికల్ బ్రేక్స్
గతంలో పరిశీలించిన స్థలం అనుకూలంగా లేదని ప్రాజెక్టు నిలిపివేత రాజ్యసభలో ఎంపీ వద్ది రాజు ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానం న్యూఢిల్లీ, వెలుగు: కొ
Read Moreభద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని బీఆర్ఎస్ లీడర్ల అడ్డగింత
పాల్వంచ/మణుగూరు/అశ్వారావుపేట, వెలుగు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సీతారామ, సమ్మక్క బ్యారేజీల పనుల పరిశీలనకు వచ్చిన మంత్రుల పర్యటనను అడ్డుకోవాలన్న
Read Moreబీఆర్ఎస్ అవినీతిలో కవితకూ భాగస్వామ్యం ఉంది : జనసేన జనరల్ సెక్రటరీ రాం తాళ్లూరి
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: బీఆర్ఎస్హయాంలో చేసిన పాపాలను కడిగేసుకొని కవిత పొలిటికల్గా ఎంట్రీ ఇవ్వాలని జనసేన జనరల్ సెక్రటరీ రాం తాళ్లూరి
Read Moreభద్రాద్రికొత్తగూడెం: కార్పొరేషన్ అయినా.. ఏదీ ప్రగతి?..లక్ష్యం చేరని పన్నుల వసూలు
నిలిచిన 15వ ఆర్థిక సంఘం నిధులు ఏడాది దాటిన కార్పొరేషన్కు నిధుల కొరత వేధిస్తున్న క్యాడర్ క
Read Moreఎస్ఐఆర్ పారదర్శకంగా నిర్వహించాలి :పద్మావతి
జనగామ/ టేకులపల్లి/ తాడ్వాయి, వెలుగు : ఎస్ఐఆర్ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన కార్యాలయ ప్రతినిధి పద్మావతి అన్నారు. ఎస్
Read Moreరామాలయం అభివృద్ధి పనుల పర్యవేక్షణకు కమిటీ..ఉత్తర్వులు జారీ చేసిన సర్కారు
భద్రాచలం, వెలుగు : భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయ అభివృద్ధి పనుల పర్యవేక్షణకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం శుక్రవారం జీవో జారీ చేసిం
Read Moreఅశ్వారావుపేటకు పాలిటెక్నిక్ కాలేజీ మంజూరు చేయండి..సీఎంకు ఎమ్మెల్యే ఆదినారాయణ వినతి
అశ్వారావుపేట, వెలుగు: గిరిజన, గ్రామీణ ప్రాంత విద్యార్థులకు సాంకేతిక విద్య అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో అశ్వారావుపేటలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కా
Read Moreగోదావరి, కృష్ణా బేసిన్లో వర్షాభావ అవకాశం : అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: గోదావరి, కృష్ణా బేసిన్లలో ఈసారి వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరి
Read More












