bihar

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఇంజనీర్

బీహార్ లోని లంచం తీసుకుంటున్న ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ను విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. పాట్నాలో భవన నిర్మాణ విభాగంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా ఉన్న

Read More

బీహార్ లో బీపీఎస్సీ అభ్యర్థుల నిరసన

బీహార్ లోని పాట్నాలో బీపీఎస్సీ అభ్యర్థుల నిరసన కొనసాగుతోంది. 67వ బీపీఎస్సీ పీటీ పరీక్ష ఫలితాల్లో అవకతవకలు జరిగాయంటూ నిరసనకు దిగారు. వెంటనే చర్యలు తీసు

Read More

చిన్నారిపై దారుణం.. నిందితునికి ఐదు గుంజిళ్ల శిక్ష వేసిన గ్రామ పెద్దలు

బీహార్లో సభ్య సమాజం తలదించుకునే ఘటన జరిగింది. అభం శుభం తెలియని ఓ చిన్నారిపై అఘాయిత్యం చేసిన ఓ కామాంధుడికి గ్రామ పెద్దలు విధించిన శిక్ష సిగ్గుతో తలదిం

Read More

జనంపైకి దూసుకెళ్లిన ట్రక్.. 12 మంది మృతి

బీహార్ లోని వైశాలి జిల్లా నయాగావ్ గ్రామం పరిధిలోని మెహ్నార్ – హాజీపూర్ హైవేపై ఘోర ప్రమాదం జరిగింది. ఆదివారం రాత్రి 9 గంటలకు ప్రత్యేక పూజల కోసం గ

Read More

ఇనుము దొంగతనం చేశారనే అనుమానంతో స్తంభానికి కట్టేసి కొట్టారు

పట్నా : బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. ఇనుప ముక్కలు దొంగతనం చేశారనే కారణంతో ఇద్దరు వ్యక్తులను స్తంభానికి కట్టేస

Read More

రాష్ట్రంలో బడులు అధ్వానం

దేశంలో కింది నుంచి 7వ స్థానం  ఏపీకి 902 పాయింట్లు .. తెలంగాణకు 754  2020‑21 పీజీఐ రిపోర్టు విడుదల చేసిన కేంద్రం హైదరాబాద్/ఢ

Read More

వైభవంగా ఛట్ పూజలు

దేశవ్యాప్తంగా ఛట్ పూజలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రధానంగా యూపీ, బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఛట్ పూజలు వైభవంగా కొనసాగుతున్నాయి. యూపీ

Read More

బీజేపీ, ఆర్ఎస్ఎస్లది కాఫీ లాంటి బంధం : పీకే

రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ బీజేపీ ప్రభుత్వం పై సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ బంధాన్ని ఆయన కాఫీతో పోల్చారు. ఆర్ఎస్ఎస్ కాఫీ లాంటిది అయ

Read More

ఛత్ పూజ కోసం వంట చేస్తుండగా గ్యాస్ సిలిండర్ పేలి 30మందికి గాయాలు

బీహార్ లో ఛత్ పూజ కోసం వంట చేస్తుండగా గ్యాస్ సిలిండర్ పేలి 30మంది ఆస్పత్రి పాలయ్యారు. వీరిలో పలువురి పరిస్థితి తీవ్రంగా ఉంది. ఈ ఘటన ఔరంగాబాద్ జిల్లా శ

Read More

బీజేపీకి కటీఫ్ చెప్పాక ఆ పదవెందుకు.. నితీశ్ కు పీకే ప్రశ్న

బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మధ్య గతకొంతకాలంగా మాటల యుద్దం నడుస్తోంది. ఇద్దరూ ఒకరిపై ఒకరు తీవ్ర

Read More

బీహార్ లో జిల్లాకో మెడికల్ కాలేజీ, ఆస్పత్రి : నితీష్ కుమార్

బీహార్ సీఎం నితీష్ కుమార్ ప్రజలకు శుభవార్త చెప్పారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కాలేజీతో పాటు ఆస్పత్రిని ప్రారంభించనున్నట్లు చెప్పారు.&nbs

Read More

మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం..15 మంది దుర్మరణం

మధ్యప్రదేశ్లోని రీవా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకొచ్చిన బస్సు లారీని ఢీకొట్టింది. బస్సులో ప్రయాణిస్తున్న 15 మంది అక్కడికక్కడే మ

Read More

పబ్లిసిటీ కోసం ప్రశాంత్‌ కిషోర్‌ చాలా మాట్లాడతాడు : నితీష్ కుమార్

తనపై ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ చేసిన కామెంట్స్ పై బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ స్పందించారు. నితీష్ కుమార్ బీజేప

Read More