Bjp

మోడీ పాలనకు ఏడేండ్లు

లక్ష గ్రామాల్లో బీజేపీ సేవా కార్యక్రమాలు ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ పాలనకు ఏడేండ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా మోడీకి బీజేపీ నేతల

Read More

ఢిల్లీకి బ‌య‌లుదేరిన ఈట‌ల‌

హైదరాబాద్: మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ ఆదివారం సాయంత్రం ఢిల్లీకి వెళ్లారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ఆయన ఢిల్లీ బయల్దేరారు. ఈటల వెంట మ

Read More

నిజాలు మాట్లాడితే బీజేపీ తట్టుకోలేకపోతుంది

నిజాలు మాట్లాడితే బీజేపీ ప్రభుత్వం తట్టుకోలేకపోతోందన్నారు మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్. డేటా అడిగితే FIR రిజిస్టర్ చేశారని ఆరోపించారు. కరోనా

Read More

జూన్-30 వ‌ర‌కు లాక్ డౌన్ కు కేంద్రం అనుమ‌తి

హైద‌రాబాద్: జూన్ 30 వరకు లాక్ డౌన్ పెట్టుకునేందుకు కేంద్రం అనుమతి ఇచ్చిందన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి. లాక్ డౌన్ పొడిగించుక

Read More

ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలి

భూకబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలని మేడ్చల్ జిల్లా బీజేపీ అధ్యక్షులు పన్నాల హరీష్ రెడ్డి డిమాండ

Read More

భారత్ పై చైనా చేస్తున్న యుద్ధమే సెకండ్ వేవ్

న్యూఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్ భారత్ మీద తీవ్ర ప్రభావం చూపిందని బీజేపీ జనరల్ సెక్రటరీ కైలాశ్ విజయ్ వర్గియా అన్నారు. మన దేశంలో వైరస్ విజృంభణ వెనుక చైన

Read More

భావి భారతం కోసమే మోడీ నిర్ణయాలు

ప్రస్తుతం మనదేశం అసాధారణ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. కరోనా మహమ్మారి ప్రతి ప్రాంతాన్ని, ప్రతి అంశాన్ని ప్రభావితం చేసిన పరిస్థితి ఇంతకు ముందు ఏ ప్రధానిక

Read More

38 రోజుల తర్వాత విడుదలయిన బీజేపీ నేత

ఎన్ని కేసులు పెట్టినా పోరాటం ఆగదు బీజేపీ లీడర్​ పాల్వాయి హరీశ్​ ఆదిలాబాద్ అర్బన్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని అక్రమ కేసులు బనాయించినా పో

Read More

ఉప్పల్ ఎమ్మెల్యేపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలి

హైద‌రాబాద్: ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి భూ ఆక్రమణకు పాల్పడినా పోలీసులు ముందుగా కేసు రిజిష్టర్ చేయలేదన్నారు బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్

Read More

ఈటలతో ఫోన్‌లో మాట్లాడా.. త్వరలోనే చర్చలు జరుపుతా..

‘ఈటలతో నేను ఫోన్‌లో మాత్రమే మాట్లాడాను. డైరెక్ట్‌గా కలవలేదు. కానీ, ఈటలతో చర్చలు జరుపుతాను’ అని ఎంపీ కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు

Read More

నేడు సెక్రటేరియట్‌లో ఉన్న మంత్రి రేపు జైల్లో ఉంటడు

కమ్మరపల్లి మండలం హాసకొత్తూర్ గ్రామంలో ఇటీవల దారుణ హత్యకు గురైన మాలవత్ సిద్ధార్థ్ కుటుంబాన్ని బీజేపీ ఎంపీ అరవింద్ పరామర్శించారు. సిద్ధార్థ్ బీజేపీ

Read More

క‌రోనా క‌ష్ట‌కాలంలోనూ ధాన్యం కొంటున్నాం

హైద‌రాబాద్: బీజేపీ నేతలు  జోకర్, బఫూన్ లాగా మాట్లాడుతున్నారన్నారు ఎమ్మెల్సీ, రైతు స‌మ‌న్వ‌య స‌మితి రాష్ట్ర అధ్య&zwn

Read More

భారత వేరియంటా?.. కాంగ్రెస్ దేశాన్ని అవమానిస్తోంది

న్యూఢిల్లీ: భారత కరోనా వేరియంట్ అంటూ కాంగ్రెస్ సీనియర్ నేత కమల్ నాథ్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ సీరియస్ అయ్యింది.  ఇది దేశాన్ని అవమానించడమేనని కేంద్

Read More