Bjp

ఒక్క గజం ఎక్కువున్నా దానం చేస్తా

హైదరాబాద్: బీజేపీ ఎంపీ బండి సంజయ్ తనపై చేసిన ఆరోపణల మీద మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఫైర్ అయ్యారు. తన పాస్‌‌బుక్‌‌లో ఉన్నదాని కంటే

Read More

తిరుపతిలో భారీ మెజార్టీ దిశగా వైసీపీ

తిరుపతి ఎంపీ స్థానానికి జరిగిన ఉపఎన్నికలో వైసీపీ భారీ ఆధిక్యం దిశగా ముందుకెళ్తోంది. అన్ని పార్టీలను కాదని వైసీపీ దాదాపు లక్ష ఓట్ల మెజార్టీని సాధించింద

Read More

అస్సాంలో విజయం దిశగా బీజేపీ

అస్సాంలో బీజేపీ విజయం దిశగా దూసుకెళ్తోంది. ఇక్కడ బీజేపీకి స్పష్టమైన ఆధిక్యం లభిస్తోంది. అక్కడ 126 స్థానాలకు గానూ బీజేపీ 76 స్థానాల్లో, కాంగ్రెస్ 36 స్

Read More

బెంగాల్‌లో మమతపై బీజేపీ అభ్యర్థి ముందంజ

బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రసకందాయంలో ఉన్నాయి. బీజేపీ, టీఎంసీల మధ్య టఫ్ ఫైట్ కొనసాగుతోంది. అధికార టీఎంసీ లీడ్‌లో కొనసాగుతున్నా.. టీఎంసీ అధి

Read More

సాగర్‌లో మొదలైన కౌంటింగ్.. లీడ్‌లో టీఆర్ఎస్

నాగార్జునసాగర్‌లో ఉపఎన్నిక కౌంటింగ్ మొదలైంది. ప్రధాన పార్టీలన్నీ గెలుపు తమదేనని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. కౌంటింగ్‌లో భాగంగా మొదటగా పోస్టల్

Read More

దృష్టి మళ్లించేందుకే కేసీఆర్ ఇలాంటి ప్లాన్ చేసిండు

రాష్ట్రంలో కరోనా కేసులు, మరణాలు విపరీతంగా పెరుగుతున్నాయని.. వాటినుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు కేసీఆర్ ఇలాంటి ప్లాన్ చేశాడని బీజేపీ అధ్యక్షుడు&

Read More

ఈటలతో బలవంతంగా అబద్దాలు చెప్పించారు

హైదరాబాద్: కేంద్రంపై మంత్రి ఈటల రాజేందర్ ఆరోపణ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు బీజేపీ కోర్ కమిటీ సభ్యుడు వివేక్ వెంకటస్వామి. ఆక్సిజన్ సరఫర

Read More

బెంగాల్​లో టఫ్​ ఫైట్

బెంగాల్​​ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్​ కాంగ్రెస్​, బీజేపీ మధ్యే టఫ్​ ఫైట్​ ఉంటుందని ఎగ్జిట్​ పోల్స్​ ఫలితాలు వెల్లడించాయి. సీఎం మమత పదేండ్ల పాలనకు ముగ

Read More

ముఖ్యమంత్రిది ముందు చూపా మందు చూపా?

మున్సిపల్ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ  అక్రమ పద్ధతుల్లో గెలిచే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. ప్రజల ఆశీర్వాదం

Read More

ప్రజలు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అసహ్యించుకుంటున్నారు

రాష్ట్రంలో కరోనా తీవ్రత తగ్గించడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు శూన్యమని బీజేపీ నాయకురాలు విజయశాంతి మండిపడ్డారు. కేంద్రం చేస్తున్న సాయాన్

Read More

కేసీఆర్ జనాల్ని కాదు.. పైసల్ని నమ్ముకుండు 

వరంగల్ అర్బన్: ఎన్నికల్లో గెలవడానికి సీఎం కేసీఆర్ ప్రజలను గాక డబ్బులను నమ్ముకున్నారని కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. వరంగల్‌లో 30వ తేదీ

Read More

ఆ ముగ్గురు రాజకీయ జాతిరత్నాలు

పైసలు కేంద్రానివి.. ఆర్భాటాలు టీఆర్ఎస్ వాళ్ళవి మూడు బార్లు.. ఆరు వైన్సులు పెట్టె ఈ ప్రభుత్వం కుప్పకూలిపోవాలి వరంగల్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో

Read More

కరోనాపై తప్పుడు లెక్కలు చెప్తూ..  కేంద్రంపై నిందలు వేస్తారా?

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: కరోనా కేసులు, మరణాల  విషయంలో  కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర సర్కార్ సరైన నివేదికలు ఇవ్వడం లేదని మా

Read More