బెంగాల్‌లో మమతపై బీజేపీ అభ్యర్థి ముందంజ

బెంగాల్‌లో మమతపై బీజేపీ అభ్యర్థి ముందంజ

బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రసకందాయంలో ఉన్నాయి. బీజేపీ, టీఎంసీల మధ్య టఫ్ ఫైట్ కొనసాగుతోంది. అధికార టీఎంసీ లీడ్‌లో కొనసాగుతున్నా.. టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ మాత్రం వెనకంజలో పడ్డారు. ఆమె నందిగ్రాం నుంచి పోటీచేశారు. ఆమెపై బీజేపీ తరపున ఆమె మాజీ శిష్యుడు సువేందు అధికారి పోటీ చేశారు. ఆయన ప్రస్తుతం మమత మీద 4,500 ఓట్ల లీడ్‌లో ఉన్నారు.