Bjp

మతం పేరుతో రాజకీయం.. కాంగ్రెస్, ఎంఐఎం దోస్తీ బట్టబయలైంది: కిషన్ రెడ్డి

మతాన్ని అడ్డంపెట్టుకుని ఎంఐఎం రాజకీయం చేస్తుందన్నారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు  కిషన్ రెడ్డి.  ఎంఐఎం ,కాంగ్రెస్ రెండు కుమ్మక్కు రాజకీయాలు చే

Read More

వైసీపీ అభ్యర్థుల మార్పుపై క్లారిటీ ఇచ్చిన సజ్జల..

ఏపీలో ఎన్నికల హడావిడి పీక్స్ కి చేరింది. ప్రధాన పార్టీల నేతలంతా ప్రచారం చేస్తూ జనంలో ఉన్న నేపథ్యంలో విమర్శలు, ప్రతివిమర్శలతో రాష్ట్రం రాజకీయ రణరంగంగా

Read More

మోదీకి దమ్ముంటే .. నిరుద్యోగం, ద్రవ్యోల్బణంపై మాట్లాడాలి: రాహుల్ గాంధీ

ప్రధాని మోదీపై రాహుల్ గాంధీ  విమర్శలు చేశారు. మోదీ పాలనలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందన్నారు.  మోదీ ఎన్డీయే వైఫల్యాలను కప్పిపుచ్చుకునే ప్రయ

Read More

కడప ఎంపీ అభ్యర్థిని మార్చనున్న జగన్... అవినాష్ ప్లేస్ లో ఎవరంటే..!

ఏపీ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పొలిటికల్ హీట్ రోజురోజుకీ రెట్టింపవుతోంది. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఎన్నికల్లో చాలా చోట్ల

Read More

ఈడీ బెదిరింపులతోనే రాజ్‌కుమార్‌ ఆనంద్‌ రాజీనామా : అతిషి

ఢిల్లీ మంత్రి, AAP నాయకురాలు అతిషి మరోసారి కేంద్ర ప్రభుత్వంపై ఫైరయ్యారు. ఈడీతో బెదిరించి మా నేతలను బీజేపీలో చేర్చుకుంటున్నారని ఆమె విమర్శించారు. ఈ మేర

Read More

కాంగ్రెస్‌లో ఏక్‌నాథ్‌ షిండేలు లేరు.. 10ఏళ్లు రేవంత్ రెడ్డే మా సీఎం: మంత్రి కోమటిరెడ్డి

నల్లగొండ: కాంగ్రెస్ పార్టీలో గ్రూపులు లేవు... అందరం రేవంత్ రెడ్డి నాయకత్వంలో పనిచేస్తున్నామన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి.  10 ఏళ్లపాటు రే

Read More

బీజేపీ జుమ్లా పార్టీ.. ఈ సారి 200 సీట్లు కూడా రావు: కేసీ వేణుగోపాల్

కేరళ: సౌత్ ఇండియాపై ప్రధాని నరేంద్ర మోదీ కపట ప్రేమను ప్రదర్శిస్తున్నారని విమర్శించారు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్. కేరళకు వచ్చినప్పుడు కే

Read More

దేశవ్యాప్తంగా బీజేపీ 400 సీట్లు గెలవడం ఖాయం : శానంపూడి సైదిరెడ్డి

నల్గొండ​ అర్బన్, వెలుగు : లోక్​సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా బీజేపీ 400 ఎంపీ సీట్లు గెలువడం ఖాయమని ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి ధీమా వ్యక్

Read More

బీజేపీ మహబూబ్ నగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజీనామా

చిన్నచింతకుంట, వెలుగు: బీజేపీ మహబూబ్ నగర్  జిల్లా ప్రధాన కార్యదర్శి నంబి రాజు తన పదవికి రాజీనామా చేశారు. బుధవారం పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివ

Read More

మనుధర్మాన్ని అమలు చేసేందుకు కుట్ర:మంత్రి సీతక్క

మణుగూరు, వెలుగు : మనుధర్మ సిద్ధాంతాన్ని అమలు చేసి, ప్రజలను బానిసలుగా మార్చేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని మంత్రి ధనసరి సీతక్క ఆరోపించారు. మణుగూరులోని డ

Read More

రాజ్యాంగ విలువలను బీజేపీ ధ్వంసం చేస్తోంది : దిడ్డి సుధాకర్

ముషీరాబాద్, వెలుగు: మతతత్వ పాలనే లక్ష్యంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ విలువలను ధ్వంసం చేస్తోందని ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్

Read More

కుటుంబ పార్టీలను ఓడించాలి .. కిషన్​రెడ్డి ఇంటింటి ప్రచారం

సికింద్రాబాద్, వెలుగు: లోక్​సభ ఎన్నికల్లో కుటుంబ పార్టీలను ఓడించి, దేశాభివృద్ధికి కృషి చేస్తున్న బీజేపీని గెలిపించాలని కేంద్రమంత్రి, సికింద్రాబాద్ బీజ

Read More

హిందువుల ఓట్లు చీల్చేందుకు బీఆర్ఎస్​ కుట్ర : మాధవీలత

బషీర్ బాగ్, వెలుగు: లోక్​సభ ఎన్నికల్లో గెలిచి పాతబస్తీలో బీజేపీ జెండా ఎగరవేస్తామని ఆ పార్టీ హైదరాబాద్​ఎంపీ అభ్యర్థి మాధవీలత చెప్పారు. హైదరాబాద్ పార్లమ

Read More