Bjp
సీఎం జగన్ పై దాడి ఘటన:సీరియస్ గా తీసుకున్న ఈసీ.. కీలక నాయకుల సభల్లో భద్రత పెంపు...
శనివారం విజయవాడలో సీఎం జగన్ పై జరిగిన దాడి ఘటన రాష్ట్రంలో కలకలం రేపింది. ఈ ఘటనపై ఎన్నికల కమిషన్ తీవ్రంగా స్పందించింది. సీఎం సభలో భద్రతా వైఫల్యం ఏంటని
Read Moreసీఎం జగన్ పై దాడి ఘటన: రాయి కణతకు తగిలి ఉంటే ప్రాణం పోయేది... సజ్జల
సీఎం జగన్ పై రాయితో దాడి ఘటనతో రాష్ట్రమంతా ఉలిక్కి పడింది. ఈ దాడి వెనక ప్రతిపక్షాల కుట్ర ఉందని, టీడీపీకి సంబందించిన వారే ఈ దాడికి పాల్పడ్డారని వైసీపీ
Read Moreసీఎం జగన్ పై దాడి: రంగంలోకి దిగిన క్లూస్ టీమ్
సీఎం, జగన్ పై శనివారం రాత్రి విజయవాడలో జరిగిన రాయిదాడి ఘటనపై దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు.క్లూస్ టీమ్ రంగంలోకి దిగింది. సింగ్నగర్లోని
Read Moreబీఆర్ఎస్ విధానాల వల్లే రాష్ట్రంలో నీటి కొరత: మంత్రి పొంగులేటి
ఖమ్మం: పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణను అప్పుల కుప్పగా మార్చిన ఘనత కేసీఆర్ దేనన్నారు రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. నీటి కొరతకు అప్ప
Read Moreమోదీ గుడ్ న్యూస్..వచ్చే ఐదేళ్లు రేషన్ ఫ్రీ
తాము అధికారంలోకి వస్తే వచ్చే ఐదేళ్ల పాటు రేషన్ ఫ్రీగా అందిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. 2024 ఏప్రిల్ 14న బీజేపీ పార్టీ కార్యాలయంల
Read Moreబీజేపీలో చేరికలు
పిట్లం, వెలుగు : పిట్లం మండలం అన్నారం మాజీ సర్పంచ్ కాశీరాం, బీఆర్ఎస్ కార్యకర్తలు బీజేపీలో జాయిన్ అయ్యారు. శనివారం సంగారెడ్డి జిల్లా టేక్మల్ల
Read Moreఅంబేద్కర్ బాటలోనే బీజేపీ పయనిస్తోంది: జేపీ నడ్డా
రాజ్యాంగ నిర్మాత డా. బీఆర్ అంబేద్కర్ బాటలోనే బీజేపీ పయనిస్తోందన్నారు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. ఏప్రీల్ 14వ తేదీ ఆదివారం ఢిల్లీలోని పార్టీ ప్
Read Moreబీజేపీతో పొత్తుకు ప్రయత్నించారా.. లేదా..? : ఆది శ్రీనివాస్
హైదరాబాద్, వెలుగు: బీజేపీతో పొత్తు పెట్టుకునేందుకు బీఆర్ఎస్ ప్రయత్నించిందా.. లేదా.. సమాధానం చెప్పాలని కేటీఆర్&zwnj
Read Moreకేసీఆర్కు గిఫ్ట్ ఇద్దాం: మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి
చేవెళ్ల, వెలుగు : చేవెళ్లలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిని గెలిపించి కేసీఆర్ కు గిఫ్ట్ గా ఇద్దామని మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి పిలుపునిచ్చారు. చేవె
Read Moreబీజేపీ చెప్పేదొకటి.. చేసేదొకటి : మాజీ మంత్రి రవీంద్రనాయక్
బషీర్ బాగ్, వెలుగు: దేశంలో అవినీతి రహిత పాలన అందిస్తామని గొప్పలు చెప్పి అధికారంలోకి వచ్చిన బీజేపీ నేతలు చెప్పేదొకటి.. చేసేదొకటని మాజీ ఎంపీ రవీంద్రనాయక
Read Moreతెలంగాణ ప్రజలను తెలివిలేనోళ్లంటవా? .. కేటీఆర్ పై బండి సంజయ్ ఫైర్
కరీంనగర్, వెలుగు: తెలంగాణ ప్రజలకంటే ఆంధ్రోళ్లు తెలివైన వాళ్లంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఓఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ ప్రధా
Read Moreకార్పొరేట్ దిగ్గజాల కోసమే బీజేపీ పని చేస్తున్నది: ప్రొఫెసర్ కంచె ఐలయ్య
ముషీరాబాద్,వెలుగు: దేశంలో బడా కార్పొరేట్ కంపెనీల ప్రయోజనాల కోసమే బీజేపీ పని చేస్తుందని ప్రొఫెసర్ కంచె ఐలయ్య విమర్శించారు. ఆ కంపెనీలు ఆదేశించడంతోనే &nb
Read Moreబీజేపీని కూడా ఇంటికి పంపుతం : పుష్పలీల
హైదరాబాద్, వెలుగు: లోక్ సభ ఎన్ని కల్లో గెలిచి, బీజేపీని ఇంటికి పంపిస్తా మని కాం గ్రెస్ నేత, మాజీ మంత్రి పుష్పలీల అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో &n
Read More












