Bjp
సెప్టెంబర్ 7 నుంచి కాంగ్రెస్ భారత్ జోడో యాత్ర
సెప్టెంబర్ 7 నుంచి కాంగ్రెస్ మరోసారి కాంగ్రెస్ జోడో యాత్ర నిర్వహించునుంది. రాహుల్ గాంధీ తలపెట్టిన పాదయాత్ర ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా
Read More76 ఏండ్లలో ఖమ్మంకు ఒక్క మంత్రి పదవి ఇయ్యలేదు: పువ్వాడ
ఖమ్మంలో గతంలో ఎవరూ చేయలేని పనులు తాము చేశామన్నారు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. కొందరు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ఆర్టీ
Read Moreపద్మశాలి అభ్యర్థులకే ఓటెస్తం.. లేకపోతే నోటాకు వేస్తం: పద్మశాలి సంఘం
వచ్చే ఎన్నికల్లో తమకు 5 లేదా 8 సీట్లు ఇవ్వాలని తెలంగాణ పద్మశాలి సంఘం అధ్యక్షులు మచ్చ ప్రభాకర్ డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల
Read Moreఓటమి భయంతోనే తెరపైకి ..వన్ నేషన్ వన్ ఎలక్షన్: రేవంత్
కేంద్ర ప్రభుత్వంపై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శలు చేశారు. జమిలీ ఎన్నికలపై కేంద్రానివి డ్రామాలన్నారు. సర్వేల్లో బీజేపీకి వ్
Read Moreజూబ్లీహిల్స్ టికెట్ రగడ.. విష్ణు వ్యతిరేక వర్గంతో అజారుద్దీన్ భేటీ
కాంగ్రెస్ లో జూబ్లీహిల్స్ టికెట్ వార్ జరుగుతోంది. పీజేఆర్ తనయుడు విష్ణువర్దన్ రెడ్డి ఇప్పటికే బరిలో ఉండగా మాజీ ఎంపీ అజారుద్దీన్ కూడా జూబ్లీహిల్స
Read Moreసెప్టెంబర్ 7న బీజేపీ ఆందోళనలు
హైదరాబాద్, వెలుగు: ఈ నెల 7న చలో హైదరాబాద్ మిలియన్ మార్చ్ కార్యక్రమాలకు బదులుగా.. ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో ఆందోళనలు చేపట్టాలని బీజేపీ నిర్ణయించింది. ప
Read Moreడబుల్ ఇండ్లు బీఆర్ఎస్ వాళ్లకే ఇస్తున్నరు : రాజాసింగ్
హైదరాబాద్, వెలుగు: కేవలం బీఆర్ఎస్ పార్టీకి చెందినవారికే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తున్నారని ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు. తన నియోజకవర్గంలో 500
Read Moreగజ్వేల్ నీ జాగీరా? .. కేసీఆర్పై కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఫైర్
బీజేపీ నేతలు అక్కడికి వెళ్లకుండా ఎందుకు అడ్డుకుంటున్నవ్? నిజంగానే అభివృద్ధి చేస్తే భయమెందుకు? గతంలో కాంగ్రెస్ ది కమీషన్ల ప్రభుత్వం.
Read Moreనిర్మల్ మాస్టర్ ప్లాన్ పై విచారణ జరపాలి.. గవర్నర్కు విజ్ఞప్తి చేసిన బీజేపీ లీడర్స్
నిర్మల్ జిల్లా కేంద్రం అభివృద్ధి మాస్టర్ ప్లాన్ ముసుగులో బీఆర్ఎస్ నేతలు రూ.2 వేల కోట్ల కుంభ కోణానికి తెర తీసినట్లు మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత మహేశ్వరర
Read Moreబీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎక్కడ ఏం మాట్లాడాలో తెలీదు: రాజా సింగ్
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఏ వేదికపై ఏం మాట్లాడాలో తెలీదని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఎద్దేవా చేశారు. కొల్లూరులో డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీకి తాను దూరంగా
Read Moreఒక్కో ఇళ్లు రూ. 70 లక్షలు..దయచేసి అమ్ముకోవద్దు: హరీశ్ రావు
రాష్ట్రంలోని కొంత మంది నాయకులు డబుల్ ఇంజన్ అని మాట్లాడుతున్నారని, అసలు డబుల్ ఇంజన్ సర్కార్ రాష్ట్రాల్లో ఇలాంటి డబుల్ బెడ్రూం ఇండ్లు ఉన్నాయ
Read Moreపాడి కౌశిక్ ఎదుట బీఆర్ఎస్ లీడర్ల అత్యుత్సాహం.. తల్వార్లతో ప్రమాదకర విన్యాసాలు
బీఆర్ఎస్ నేతల అత్యుత్సాహం పబ్లిక్ ని భయాందోళనకు గురి చేసింది. సీఎం కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ నుంచి అభ్యర్థులను ప్రకటించిన తరువాత టికె
Read Moreఅవినీతి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోయాలి: అమిత్ షా
ఛత్తీస్ గడ్ లో రైస్ స్కాం(బియ్యం కుంభ కోణం), అవినీతికి పాల్పడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టాల్సిన సమయం వచ్చిందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా
Read More












