Bjp
రాసిచ్చిన స్క్రిప్ట్ తో అమిత్ షా స్కిట్.. హరీశ్ రావు సెటైర్లు
కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు మంత్రి హరీశ్ రావు కౌంటర్ వేశారు. కుటుంబ పాలనపై అమిత్ మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని మండిపడ్డా
Read Moreకేసీఆర్ తో బీజేపీ ఎప్పటికీ కలవదు : అమిత్ షా
బీఆర్ఎస్ తో ఎట్టిపరిస్థితుల్లో బీజేపీ కలవబోదన్నారు కేంద్రహోంమంత్రి అమిత్ షా.. మజ్లీస్ తో కలిసి ఉన్న వాళ్ల పక్కన కూడా తాము కూర్చోబోమన్నారు. కేసీఆ
Read Moreనీకు దమ్ముంటే హత్య చేయించు.. మైనంపల్లికి సాయిప్రసాద్ సవాల్
మేడ్చల్ మల్కాజిగిరిలో రాజకీయ వేడి పెరిగింది. మైనంపల్లి హన్మంతరావు మాట్లాడుతున్న ఒక ఆడియో రిలీజ్ అయ్యింది. అయితే ఆ ఆడియోలో తనను హత్య చేయిస్తానని మైనంపల
Read Moreబీజేపీ ఎంపీ ఇంట్లో ఉరేసుకున్న బాలుడు
బీజేపీ ఎంపీ ఇంట్లో ఓ పిల్లాడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన దేశ వ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఈ ఘటన అసోం రాష్ట్రంలోని సిల్చార్ లో ఆగస్టు 26వ తేదీ శనివారం చోట
Read Moreరాజస్థాన్ సీఎం గెహ్లాట్ .. రాజీనామా చెయ్యాలె
జైపూర్: రాజస్థాన్ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని, సీఎం అశోక్ గెహ్లాట్ రాజీనామా చేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా డిమాండ్ చేశారు. శనివారం గంగాపూర్ సిట
Read Moreవడ్ల వేలంలో.. రూ.4 వేల కోట్ల అవినీతి : ధర్మపురి అర్వింద్
మోర్తాడ్, వెలుగు: వడ్ల అమ్మకానికి నిర్వహించే వేలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.4 వేల కోట్ల అవినీతికి పాల్పడుతోందని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆరోపించారు
Read Moreజైళ్లకు పోయినోళ్లంతా ఎన్నికల్లో పోటీకి వస్తున్నరు : గంగుల
కరీంనగర్, వెలుగు: వివిధ కేసుల్లో జైళ్లకు పోయినోళ్లు ఎన్నికల్లో పోటీ చేయడానికి వస్తున్నారని మంత్రి గంగుల కమలాకర్ ఆరోపించారు. 30, 40 కేసులున్నోళ్లను కాం
Read Moreపారాబాయిల్డ్ రైస్ ఎక్స్పోర్ట్స్పై 20 శాతం డ్యూటీ
న్యూఢిల్లీ: దేశీయంగా తగినన్ని నిల్వలు ఉండేలా చూసే ఉద్దేశంతో పారాబాయిల్డ్ రైస్ ఎగుమతులపై 20 శాతం డ్యూటీని ప్రభుత్వం విధించింది. దేశంలో ధరలు పెరగకుండా
Read Moreగ్లోబల్ ఎకానమీకి ఇండియా నుంచి... 30 ట్రిలియన్ డాలర్లు: పీయుష్ గోయల్
రాబోయే 25 ఏండ్లలో వస్తాయి 2047 నాటికి మనది ధనికదేశం న్యూఢిల్లీ: రాబోయే 25 ఏళ్లలో ఇండియా ఎకానమీ 3.5 ట్రిలియన్ డాలర్ల నుంచి 35 ట్రిలియన్ డాల
Read Moreఇష్టం లేకనే బీఆర్ఎస్ ను వీడా: మాజీ మంత్రి కృష్ణ యాదవ్
ఆత్మగౌరవం లేని పార్టీలో కొనసాగడం ఇష్టం లేకనే బీఆర్ఎస్ ను వీడుతున్నట్లు మాజీ మంత్రి కృష్ణ యాదవ్ తెలిపారు. సీఎం కేసీఆర్ ప్రకటించిన అభ్యర్థుల
Read Moreకేసీఆర్ వాళ్ల అమ్మానాన్నల పేర్లు తప్ప ఏది నిజం చెప్పడు : రేవంత్ రెడ్డి
కేసీఆర్ ఆలోచన మందు షాపులు, బెల్టు షాపులేనని విమర్శించారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. కేసీఆర్ వాళ్ల అమ్మానాన్నల పేరు తప్ప ఏది నిజం చెప్పరంటూ ఎద్దేవ
Read Moreఅమిత్ షా తెలంగాణ పర్యటనలో స్వల్ప మార్పులు
కేంద్రమంత్రి అమిత్ షా టూర్ లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. అమిత్ షా రేపు(ఆగస్టు 27) భద్రాచలం, ఖమ్మం జిల్లాలో పర్యటించాల్సింది. అయితే అనివార్య కా
Read More10 పాసైతే రూ.10 వేలు..పీహెచ్డీ చేస్తే రూ.5 లక్షలు: రేవంత్
చేవేళ్ళ సభలో ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ను ప్రకటించారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ప్రజల కోరిక మేరకే సోనియా తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందన్న రేవం
Read More












