BRS
సీట్లు తగ్గుతాయని.. బీజేపీ భయపడ్తున్నది : బీవీ రాఘవులు
హైదరాబాద్, వెలుగు: రాబోయే ఎన్నికల్లో లోక్సభ సీట్లు తగ్గుతాయనే భయం బీజేపీని పట్టుకున్నదని సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యుడు రాఘవులు అన్నారు. ఆదివారం ఎంబ
Read Moreపదేండ్ల తర్వాత కేసీఆర్కు ప్రజలు గుర్తుకొచ్చారు: అద్దంకి దయాకర్
హైదరాబాద్, వెలుగు: పదేండ్ల తర్వాత కేసీఆర్కు ప్రజలు గుర్తుకొచ్చారని, రైతుల కోసం ఆయన మొసలి కన్నీరు కారుస్తున్నారని పీసీసీ ప్రధాన కార్యదర్శి
Read Moreఅధికారం పోయాక రైతులు గుర్తొచ్చారా? : ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్
హైదరాబాద్, వెలుగు: అధికారం పోయిన తర్వాత కేసీఆర్కు ఇప్పుడు రైతులు గుర్తొచ్చారా అని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేశ్
Read Moreకేసీఆర్ మాటలను ప్రజలు నమ్మరు: పీసీసీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నిరంజన్
హైదరాబాద్, వెలుగు: తన కుటుంబం మీద వచ్చిన అవినీతి ఆరోపణల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే కేసీఆర్ పంటల పరిశీలన కార్యక్రమాన్ని చేపట్టారని, ఆయన మాటలను
Read Moreథర్మల్ పవర్ ప్లాంట్ల జోలికి వద్దు.. రెండో దశ ఎన్టీపీసీ ఒప్పందంపై సర్కార్ వెనక్కి!
ఐదేండ్లలో భారీగా పెరగనున్న యూనిట్ కాస్టే కారణం ఎన్టీపీసీని పట్టించుకోని గత బీఆర్ఎస్ సర్కార్ కొత్త పవర్ పాలసీకి కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు ఎన
Read Moreకడియం శ్రీహరిని పార్టీలో చేర్చుకోవద్దంటూ.. యువకుడి ఆత్మహత్యాయత్నం
ధర్మసాగర్, వెలుగు : కడియం శ్రీహరిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవద్దంటూ హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండల కేంద్రంలో ఓ యువకుడు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయ
Read Moreముందు కవిత పరామర్శకు వెళ్లండి: యశస్విని రెడ్డి
పాలకుర్తి, వెలుగు: బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ పొలంబాట మానేసి లిక్కర్ కేసులో తిహార్ జైలులో ఊచలు లెక్కపెడుతున్న కూతురు కవితను పరామర్శించేందుకు వెళ్లాలని ఎమ్మ
Read Moreరెండు రోజుల్లో నాలుగు బోర్లు! కేసీఆర్ టూర్ కోసం బీఆర్ఎస్ లీడర్ల ఓవరాక్షన్
జనగామ/ పాలకుర్తి, వెలుగు: మాజీ సీఎం కేసీఆర్ పర్యటన కోసం బీఆర్ఎస్ లీడర్లు అత్యుత్సాహం చూపారు. ఓ రైతు పొలంలో నాలుగు బోర్లు వేయించడం, అవి ఫెయిల్ అయినట్
Read Moreకేసీఆర్ ప్రయాణిస్తున్న బస్సును తనిఖీ చేసిన పోలీసులు
జనగామ, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల పర్యటనకు వెళ్లిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రయాణిస్తున్న బస్సును తనిఖీ చేశారు పోలీసులు. 2024 మార్చి 31 ఆదివారం జనగామ
Read Moreజనగామ, సూర్యాపేట జిల్లాలో ఎండిపోయిన పంటలను పరిశీలించిన కేసీఆర్
జనగామ , సూర్యాపేట జిల్లాలో ఎండిపోయిన పంటలను పరిశీలించారు మాజీ సీఎం కేసీఆర్ . ఇవాళ ఉదయం ఎర్రవెళ్లి ఫామ్ హౌజ్ నుంచి బయల్దేరిన కేసీఆర్ మ
Read Moreకాంగ్రెస్ లో చేరిన కడియం శ్రీహరి, కావ్య
బీఆర్ఎస్ ముఖ్య నేతలు ఒక్కొక్కరుగా కాంగ్రెస్ లో చేరుతున్నారు. ఇవాళ మాజీ మంత్రి కడియం శ్రీహరి ఆయన కూతురు కావ్య కాంగ్రెస్ లో చేరారు. జూబ్లీహిల్స్ లోని &n
Read Moreమాకెవరూ పాఠాలు నేర్పాల్సిన అవసరం లేదు
కేజ్రీవాల్ అరెస్టుపై జర్మనీ, అమెరికాకు ధన్ఖడ్ హితవు భారత్ బలమైన న్యాయవ్యవస్థ కలిగిన ప్రజాస్వామ్యమని వ్యాఖ్య న్యూఢిల్లీ: ప
Read Moreనేడు ఢిల్లీకి సీఎం, డిప్యూటీ సీఎం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మిగిలిన నాలుగు లోక్సభ స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశాన్ని నిర్వహించనుంది. ఈ
Read More












