BRS
తెలంగాణ పోలింగ్ : 11 గంటల వరకు 20.64 శాతం
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. కొన్ని చోట్ల చిన్నచిన్న ఘర్షణలు తలెత్తినా పోలీసులు వెంటనే పరిస్థితిని అదుపుల
Read Moreరూల్స్ బ్రేక్ చేసిన దుర్గం చిన్నయ్య.. బీఆర్ఎస్ కండువాతో పోలింగ్ బూత్కు వెళ్లిన అభ్యర్థి
బీఆర్ఎస్ అభ్యర్థి దుర్గం చిన్నయ్య రూల్స్ బ్రేక్ చేశారు. పార్టీ కండువాతో పోలింగ్ బూత్ లోకి వెళ్లారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బెల్లంపల్లి బీఆర్ఎస్ అభ
Read Moreపోలింగ్ డే :10 గంటల వరకు 11 శాతం ఓటింగ్
తెలంగాణలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఓటేసేందుకు ఉదయం నుంచే ఓటరు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఉదయం 10 గంటల వరకు 11 శాతం పోలి
Read Moreకౌశిక్ రెడ్డిపై ఈసీకి ఫిర్యాదు.. మానసిక స్థితి సరిగా లేదని కంప్లైంట్
హుజూరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి మానసిక పరిస్థితి సరిగా లేదని, ఆయనకు వెంటనే చికిత్స అందించి రక్షణ కల్పించాలని వీణవంక మండలానికి
Read Moreఓటర్లతో కిక్కిరిసిపోయిన బస్టాండ్లు.. తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు
నగర వాసులు ఓటు వేసేందుకు సొంతూళ్ల బయలుదేరారు. ప్రయాణికుల రద్దీతో సిటీలోని ఎంజీబీఎస్, ఉప్పల్, ఎల్బీనగర్, జేబీఎస్ లు కిక్కిరిసిపోయాయి. తగినన్న బస్సులు ల
Read Moreపోస్టల్ బ్యాలెట్తో 1.75 లక్షల మంది ఓట్లేశారు: ఈసీ
హైదరాబాద్, వెలుగు: ఎలక్షన్ డ్యూటీలో పాల్గొంటున్న టీచర్లు, ఇతర ప్రభుత్వ ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట
Read Moreబీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా బండారు విజయలక్ష్మి
ముషీరాబాద్,వెలుగు : హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కూతురు విజయలక్ష్మి బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమితులయ్యారు. ఈ మేరకు బీజేపీ
Read Moreచింతమడకలో ఓటేయనున్న కేసీఆర్
హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ చీఫ్, సీఎం కేసీఆర్ సిద్దిపేట జిల్లా చింతమడక గ్రామంలో తన ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎర్రవల్లిలోని ఫాంహౌస్లో ఉన
Read Moreపోలింగ్ ముగిసేదాకా .. అలర్ట్గా ఉండండి
హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో గురువారం పోలింగ్ సందర్భంగా బూత్ స్థాయిలో పార్టీ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి,
Read Moreబీఆర్ఎస్పై ఈసీకి..కాంగ్రెస్ ఫిర్యాదులు
144 సెక్షన్ ఉన్నా కేటీఆర్ దీక్ష దివస్ చేశారని ఆరోపణ ఆయనపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి హైదరాబాద్, వెలు
Read Moreటెన్షన్ టెన్షన్.. అభ్యర్థుల్లో న్యూట్రల్ ఓట్ల ఆందోళన
ఎన్నికల్లో విజయం సాధించాలంటే ప్రతి ఓటూ కీలకమే. ప్రతి ఓటరూ ముఖ్యమే. ఒక్క ఓటుతో ఓటమిపాలైన అభ్యర్థులు ఎందరో ఉన్నారు. వందలోపు ఓట్ల తేడాతో సీన్ రివర్స్ అయ
Read Moreఓటర్లకు డబ్బులు పంచుతూ దొరికిన మంత్రి కొప్పుల ఈశ్వర్ అనుచరులు
పోలింగ్ తేదీ సమీపిస్తున్న కొద్దీ ఎమ్మెల్యే అభ్యర్థులు విజయమే లక్ష్యంగా ఓటర్లు మభ్య పెట్టేందుకు యత్నిస్తున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు డబ్బు ప
Read Moreశేరిలింగంపల్లిలో కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ
రంగారెడ్డి: శేరిలింగంపల్లిలో ఉద్రిక్తత నెలకొంది. డబ్బులు పంచుతున్నారంటూ కాంగ్రెస్, టీడీపీ కార్యకర్తలపై బీఆర్ ఎస్ అభ్యర్థి అరికెపూడి గాంధీ అనుచరులు దాడ
Read More












