BRS

సింగరేణి అవకతవకల విచారణపై తొలిసంతకం : రేవంత్ రెడ్డి

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత సింగరేణిలో అవకతవకలపై విచారణకు ఆదేశిస్తూ తొలి సంతకం చేస్తామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చెప్పారు. సింగరేణి ఆధీనంల

Read More

కొత్త సెక్రెటేరియట్ ప్రారంభోత్సవం వాయిదా

రాష్ట్ర నూతన సచివాలయం ప్రారంభోత్సవం వాయిదా పడింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా ప్రభుత్వం వాయిదా వేసింది. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ఈ సె

Read More

బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎమ్మెల్యేలు, ఆశావాహులకు మధ్య టికెట్‌‌ వార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

    ఎమ్మెల్యేకు పోటీగా ప్రయత్నాలు చేస్తున్న ఆశావహులు     సర్వేలు, ప్రజాదరణపైనే నమ్మకం పెట్టుకున్న లీడర్లు  &

Read More

కేటీఆర్​ ఇలాకాలో బీఆర్ఎస్కు షాక్

రాజన్న సిరిసిల్ల, వెలుగు: సిరిసిల్లలో బీఆర్ఎస్‌‌కు షాక్​ తగిలింది. బలమైన పద్మశాలీ సామాజికవర్గానికి చెందిన బీఆర్ఎస్​ సీనియర్​నేత, సెస్​ మాజీ

Read More

తెలంగాణ తొలి ఉద్యమకారుల చూపు బీజేపీ వైపు : నలమాస స్వామి

రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా బీజేపీ ఏర్పడాలనే ఆకాంక్ష సర్వత్రా వ్యాపిస్తోంది.  టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారిన నేపథ్యంలో తెలంగాణ ఉద్యమకారుల

Read More

జనగామ జిల్లాలో అంతర్గత పోరుతో తలనొప్పి

      స్టేషన్ ​ఘన్​పూర్​లో     కడియం వర్సెస్​ తాటికొండ     జనగామలో ఎదురులేదంటున్న ముత్తిరెడ్

Read More

ఊర్లకు అందని సాగు నీరు.. ఆందోళనలో రైతన్నలు

పెద్దపల్లి/ మిర్యాలగూడ, వెలుగు: పొలాలకు సరిపడా నీళ్లందకపోవడంతో యాసంగిలో వరి వేసిన రైతులు ఆందోళన చెందుతున్నారు. ఒక వైపు సర్కార్ చెప్పిన విధంగా 24 గంటల

Read More

హైదరాబాద్ చేరుకున్న అమిత్ షా

కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ చేరుకున్న ఆయనకు బండి సంజయ్, వివేక్ వెంకటస్వామి, విజయశాంతి సహా పలువురు బీజేపీ నేతలు ఘనస

Read More

ఏపీ సీఎం జగన్తో పొంగులేటీ శ్రీనివాస్ రెడ్డి భేటీ

ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఏపీ సీఎం వైఎస్ జగన్ను కలిశారు. తాడేపల్లిగూడెం వెళ్లిన పొంగులేటి.. సీఎం క్యాంపు కార్యాలయంలో జగన్‌తో స

Read More

ఆదివాసీలు బీఆర్ఎస్ సర్కార్పై పోరుకు సిద్ధం కావాలె : ఎంపీ బాపూరావు

కొమురంభీం వారసులైన ఆదివాసులు బీఆర్ఎస్ ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధం కావాలని అదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు పిలుపునిచ్చారు. పోడు భూములకు పట్టాల

Read More

కేసీఆర్ సర్కార్ చేసిన అభివృద్ధి శూన్యం : సునీల్ బన్సల్

బీజేపీతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని ఆ పార్టీ రాష్ట్ర ఇంచార్జ్ సునీల్ బన్సల్ అన్నారు. హైదరాబాద్ బల్కంపేట్లో ఏర్పాటు చేసిన శక్తి కేంద్రం సమావేశంలో ఆయ

Read More

బోగ శ్రావణిని పరామర్శించిన ఎంపీ అర్వింద్

జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ బోగ శ్రావణి ఆత్మాభిమానం కోసం రాజీనామా చేసిందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఇ

Read More

రచ్చకెక్కిన కోదాడ బీఆర్ఎస్ వర్గపోరు

కోదాడ నియోజకవర్గ బీఆర్ఎస్ లో విభేదాలు రచ్చకెక్కాయి. పార్టీలో  నెలకొన్న విభేదాలు  జాబ్ మేళా సాక్షిగా మరోసారి బయటపడ్డాయి. కోదాడ ఎమ్మెల్యే బొల్

Read More