
BRS
రేవంత్ ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ ఖతం : ఎర్రబెల్లి
రేవంత్ రెడ్డి ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ పని ఖతమైపోతుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఆయన ఏ పార్టీలో అడుగుపెట్టినా ఆ పార్టీ బలహీనమవుతుందని వి
Read Moreకడియం అసలైన తెలంగాణ ద్రోహి : షర్మిల
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కడియం శ్రీహరికి వైఎస్ షర్మిల కౌంటర్ ఇచ్చారు. తనని తెలంగాణ ద్రోహి అన్న కడియం మంత్రిగా పనిచేసి కూడా నియోజకవర్గానికి ఒక్క డిగ్రీ
Read Moreదబాయింపుల తరీక!
నడిచొచ్చిన కొడుకు లాంటి తెలంగాణను.. మేమే బాగు చేశామని ఎవరూ క్లెయిమ్ చేసుకోలేరు. ఎందుకంటే తెలంగాణ సహజ సంపన్న రాష్ట్రం. అలాంటి తెలంగాణలో ఇవాళ రైతు ఆత్మ
Read Moreహనుమకొండ జిల్లాలో ముందస్తు హడావుడి
బీఆర్ఎస్లో సిట్టింగులకు దీటుగా ఆశావహుల ప్రయత్నాలు అధికార, ప్రతిపక్ష పార్టీల్లోనూ తెరపైకి కొత్త ముఖాలు హైకమాండ్ దృష్టిలో పడేందుకు పోటాపో
Read Moreపరిగిలో కొప్పుల మహేశ్ వర్సెస్ బుయ్యని మనోహర్
భారీ కాన్వాయ్తో హడావుడి హైవేలో ట్రాఫిక్జామ్తో జనానికి ఇబ్బందులు పరిగి, వెలుగు: బీఆర్ఎస్ పరిగి సెగ్మెంట్లో వర్గ పోరు కొనసాగుత
Read Moreతెలంగాణలో 10 మంది అధికారులకు ఐఏఎస్ హోదా
తెలంగాణ నుంచి 10 మంది అధికారలకు ఐఏఎస్ హోదా లభించింది. ఐఏఎస్ హోదా పొందిన వారిలో జల్ద అరుణశ్రీ, ఎ.నిర్మల కాంతి వెస్లీ, కోటా శ్రీవాస్తవ, చెక్కా ప్ర
Read Moreకాంగ్రెస్ అంటేనే పేదల పార్టీ : సీతక్క
కాంగ్రెస్ అంటేనే పేదల పార్టీ అని ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. తెలంగాణ ఇచ్చింది, దేశానికి స్వాతంత్య్రం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పార
Read Moreజగన్ జైలుకు...షర్మిలకు పదవి : కడియం శ్రీహరి
రాష్ట్ర బడ్జెట్ పై వైఎస్ షర్మిల మాట్లాడటం బాధకరమని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. వైఎస్ కుటుంబం తెలంగాణకు మొదటి నుంచి వ్యతిరేకమేనని చెప్పార
Read Moreటీడీపీ, బీఆర్ఎస్ పార్టీలే నిలబడ్డాయ్ కడ్మయ్ ఖతం: పువ్వాడ అజయ్
ఏపీ, తెలంగాణ చరిత్రలో టీడీపీ, బీఆర్ఎస్ పార్టీలు మాత్రమే నిలబడ్డాయని, మిగతా పార్టీలన్నీ కనుమరుగైపోయాయని మంత్రి పువ్వాడ అజయ్ అన్నారు. వైరా నియోజకవర్గంలో
Read Moreకొంపల్లిలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల పంచాది
కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. కొంపల్లి మున్సిపల్ పరిధిలోని ఉమామహేశ్వర కాలనీలో కాంగ్రెస్ నేతలు కొలను హనుమంతరెడ్డి, కందాడి జ్యో
Read MoreFarmhouse case:మరోసారి హైకోర్టును ఆశ్రయించిన సర్కార్
ఫాంహౌస్ కేసులో ప్రభుత్వం మరోసారి హైకోర్టును ఆశ్రయించింది. కేసును సీబీఐకి అప్పగిస్తూ ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలంటూ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు
Read Moreకార్నర్ మీటింగ్స్తో బీజేపీని ప్రజలకు చేరువ చేయాలె : బండి సంజయ్
కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ బండి సంజయ్ పిలుపునిచ్చారు. మన్నెగూడలో జరుగుతున్న బీజేపీ కార్న
Read Moreప్రభుత్వ హామీని నెరవేర్చాలని మల్లారెడ్డికి సీఐటీయూ వినతి
మంత్రి మల్లారెడ్డిని సీఐటీయూ నేతలు కలిశారు. గత బడ్జెట్లో ఇచ్చిన హామీని నెరవేర్చాలని వినతిపత్రం అందజేశారు. గత బడ్జెట్ లో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ
Read More