cases
కరోనా కొరల్లో అమెరికా.. లక్ష దాటిన కేసులు
కరోనా మహమ్మారి రోజు రోజుకు విజృంభిస్తుంది. గంటగంటకు వేలల్లో కేసులు నమోదవుతున్నాయి. ఇక అగ్రరాజ్యం అమెరికా ఇటలీ, చైనాలను దాటేసింది. ఇప్పటి వరకు 104,205
Read Moreకరోనాను గుర్తించడానికి కుక్కలు
లండన్: నేరగాళ్ళను పట్టుకోవడానికె వేటకుక్కల్ని ఉపయోగిస్తారని ఇన్నాళ్లు చదువుకున్నాం. బ్రిటన్ ఇప్పుడు మరో అడుగు ముందుకేసింది. ప్రపంచాన్ని వణికిస్తున్న క
Read Moreచైనాలో మళ్లీ డేంజర్ బెల్స్..కోలుకున్నవాళ్లకు మళ్లీ
చైనాలో కరోనా మళ్లీ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. గురువారం 55 మందికి కరోనా సోకినట్టు అధికారులు వెల్లడించారు. వీళ్లలో 54 మంది విదేశాల నుంచి వచ్చిన
Read Moreకరోనా కేసుల్లో చైనా, ఇటలీని దాటిన అమెరికా
మహమ్మారి కరోనా వైరస్ రోజు రోజుకు భీకరంగా మారుతుంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 5లక్షల 32 వేలు దాటింది. మరణాల సంఖ్య 24090 మంది
Read Moreకరోనా కంట్రోల్ కావట్లే .. దేశంలో పెరుగుతున్నకేసులు
న్యూఢిల్లీ:దేశంలో కరోనా కోరలు చాస్తోంది. లాక్డౌన్ కొనసాగుతున్నా పాజిటివ్ కేసుల సంఖ్య మాత్రం పెరుగుతోంది. గత 4 రోజులుగా ఇంచుమించు రోజుకు 50కి మ
Read Moreకరీంనగర్ లో 11 పాజిటివ్ కేసులు
కరీంనగర్ లో ఇండోనేషియా వాళ్లతో కలిపి పదకొండు పొజిటివ్ కేసులు గుర్తించామని తెలిపారు సీపీ కమలాసన్ రెడ్డి. వారిలో ఒకరు స్థానికుడని, పది మంది ఇండోనేషియా
Read Moreభారత్ లో కరోనా కేసులు 584..మృతులు 11
మహమ్మారి కరోనా వ్యాప్తి రోజు రోజుకు ఉద్ధృతమవుతోంది. ఈ వైరస్ దాటికి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. అలాగే ఇవాళ(25వ తేది) తమిళనాడుల
Read Moreకరోనాతో అల్లాడుతున్న అమెరికా
అగ్రరాజ్యం అమెరికాలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. కేసులు ఇప్పటికే 54వేలు దాటాయి. దీంతో అక్కడ చాలా రాష్ట్రాలు లాక్డౌన్ ప్రకటించాయి. అ
Read Moreఏపీలో 7 కరోనా పాజిటివ్ కేసులు
అమరావతి: రాష్ట్రంలో 7 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు తెలిపారు ఏపీ సిఎంఓ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పివీ రమేష్. కరోనా వైరస్ పై యుద్ధానికి అందరూ సహకరి
Read Moreతెలంగాణలో ఇవాళ 5 పాజిటివ్ కేసులు
హైదరాబాద్: రాష్ట్రంలో ఇవాళ కూడా 5 పాజిటివ్ కేసులు నమోదైనట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. ఐదుగురు కూడా విదేశాల నుంచి వచ్చారని..ఇద్దరు లండన్, ఇద్దరు దుబాయ్,
Read Moreభారత్ లో 283 కు చేరిన కరోనా కేసులు
కరోనా మహమ్మారి రోజు రోజుకు ఉదృతం అవుతోంది. భారత్ ల కరోనా బాధితుల సంఖ్య పెరగడమే ఇందుకు నిదర్శనం. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ రిపోర్ట్ ప్రకారం ఇవాళ(21)
Read Moreపెండ్లి మండపాలపై ‘కరోనా’ కేసులు
వాటిని బుక్ చేసిన వారిపై కూడా.. నిబంధనలు ఉల్లంఘించినందుకే నిర్మల్, వెలుగు: కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం విధించిన నిబంధనలు ఉల్లంఘించిన నాలుగు పె
Read Moreఇండియాలో 107కు చేరిన కరోనా కేసులు
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ఇండియాలో రోజు రోజుకు విస్తరిస్తుంది. కరోనా బాధితుల సంఖ్య పెరుగుతుంది. కేంద్ర లెక్కల ప్రకారం మార్చి 15 మధ్నాహ్నం
Read More












