cases
భారత్ లో 2,56,611 కరోనా కేసులు..7135 మరణాలు
దేశ వ్యాప్తంగా కరోనా పంజా విసురుతోంది. రోజు రోజుకు రికార్డ్ స్థాయిలో కేసులు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 9983 కొత్త కరోనా కేసులు నమోదవ్వగా 206 మంది
Read Moreబల్దియాకు కరోనా టెన్షన్
హైదరాబాద్, వెలుగు : పోలీసులు, హెల్త్ సిబ్బందినే కాదు బల్దియా కార్మికులనూ కరోనా వదలట్లేదు. ఇప్పటికే ముగ్గురు శానిటేషన్ సిబ్బందికి పాజ
Read Moreటెస్టులు పెంచితే ఇండియాలో మరిన్ని కేసులు నమోదైతయ్: ట్రంప్
వాషింగ్టన్: కరోనా టెస్టులు ఎక్కువగా నిర్వహిస్తే ఇండియా, చైనా వంటి దేశాలలో అమెరికాలో కంటే ఎక్కువ పాజిటివ్ కేసులు నమోదవుతాయని ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప
Read Moreతెలంగాణలో కొత్తగా 143 కేసులు.. 8 మంది మృతి
హైదరాబాద్: రాష్ట్రంలో ఇవాళ 143 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా.. 8మంది చనిపోయారు. ఒకరోజులో కరోనాతో ఇంత ఎక్కువ మంది చనిపోవడం ఇదే తొలిసారి. రాష్ట్రంలో క
Read Moreకేంద్ర ఆరోగ్యశాఖలో ముగ్గురికి కరోనా
ఢిల్లీ : కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో ముగ్గురు అధికారులకు కరోనా పాజిటివ్ వచ్చిందని తెలిపారు ఆరోగ్యశాఖ అధికారులు. దీంతో అప్రమత్తమైన అధికారులు శన
Read Moreప్రపంచ వ్యాప్తంగా 67 లక్షలు దాటిన కరోనా కేసులు
మహమ్మారి కరోనా పంజా విసురుతోంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు 67,02,699 కు చేరాయి. 3,93,212 మంది చనిపోయారు. 32,51,592 మంది కోలుకున్నారు.30,57,895 మం
Read More24 గంటల్లో 9851 కరోనా కేసులు..273 మంది మృతి
భారత్ లో కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తుంది. గత మూడు రోజులుగా రోజుకి 9 వేలకు పైగా కేసులు నమోదవువుతన్నాయి. గత 24 గంటల్లో అత్యధికంగా 9851 కరోనా కే
Read Moreకరోనా పంజా..24 గంటల్లో 8909 కేసులు..217 మరణాలు
ఇండియాలో కరోనా వైరస్ పంజా విసురుతోంది. రోజురోజుకు కేసుల సంఖ్య రికార్డులు సృష్టిస్తుంది. గత కొన్ని రోజులుగా ప్రతి రోజు 8 వేలకు పైగా కరోనా కేసులు నమోదవు
Read More24 గంటల్లో 204 కరోనా మరణాలు..2 లక్షలకు చేరువైన కేసులు
భారత్ లో కరోనా పంజా విసురుతోంది. రోజురోజుకు చాలా వేగంగా వైరస్ వ్యాప్తి చెందడంతో భారత్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2 లక్షలకు చేరువైంది. గత 24 గంటల్లో
Read More24 గంటల్లో 8305 కరోనా కేసులు..230 మంది మృతి
భారత్ లో కరోనా పంజా విసురుతోంది. గత మూడు రోజులుగా రోజుకు 8 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. శనివారం 8305 కేసులు నమోదైతే..ఆదివారం 8677 కేసులయ్యాయి. ఇక
Read Moreఇంకో నెలలో పీక్స్కు కరోనా
కేసులు విపరీతంగా పెరిగే అవకాశం పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు వెల్లడి జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచన హైదరాబాద్,
Read Moreకరోనా పంజా: 24 గంటల్లో 7964 కేసులు..265 మంది మృతి
భారత్ లో కరోనా పంజా విసురుతోంది. రికార్డ్ స్థాయిలో ఎన్నడూ లేనంతగా గత 24 గంటల్లో 7964 కరోనా కేసులు నమోదవ్వగా 265 మంది చనిపోయారు. దీంతో ఇండియాలో కరోనా ప
Read More