Central government
డ్రోన్లు కనిపిస్తే కూల్చేయండి: కేంద్రం
మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా ముప్పు పొంచి ఉండటాన్ని కేంద్రం సీరియస్గా తీసుకుంది. డ్రోన్లు కనిపిస్తే కూల్చేయాలంటూ CRPF బలగాలకు కేంద్
Read Moreవైఎస్ విజయమ్మ చారిటబుల్ ట్రస్టు రద్దు
ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ తల్లి వైఎస్ విజయమ్మ పేరుతో ఉన్న చారిటబుల్ ట్రస్టును కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. దీంతోపాటు మరో మూడు సంస్థల రిజిస
Read Moreలబ్ధిదారుల లిస్టు ఇస్తేనే డబుల్ బెడ్రూం ఇళ్లకు నిధులు
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం నిధుల విషయంలో కేంద్రం ఆంక్షలు పెడుతోంది. ఈ పథకం కోసం కేంద్రం నుంచి రెండు, మూడు
Read Moreమిషన్ భగీరథ నిధులపై కేంద్రం క్లారిటీ
మిషన్ భగీరథకు ఎక్కువ నిధులు కేటాయించలేమని తేల్చి చెప్పింది కేంద్ర ప్రభుత్వం. ఇంజినీరింగ్ అద్భుతాలు నిర్మించాలనుకోవడం సరికాదన్నారు జలశక్తి మంత్రి గజేంద
Read Moreఆధార్ అప్డేట్ పై కేంద్రం కొత్త నిబంధనలు
ఆధార్ కార్డు తీసుకునేటప్పుడు కొన్ని పొరపాట్లు జరిగాయి. అయితే వాటిని మార్చుకునే విషయంలో కేంద్రం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. పేరు, పుట్టినరోజు తేదీలు
Read Moreయూడైస్ లెక్కలన్నీ కరెక్టేనా..?
స్కూల్ ఎడ్యుకేషన్ లెక్కలపై కేంద్రం నజర్ పెట్టింది. ప్రతి ఏడాది రాష్ట్రాలు పంపించే యూడైస్ లెక్కలను క్రాస్ చెక్ చేయాలని నిర్ణయించింది. పలు రా
Read Moreలోన్మేళాల్లో రూ.81 వేల కోట్లిచ్చాం : కేంద్రం
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఈ నెల ఒకటో తేదీ నుంచి తొమ్మిది రోజులపాటు నిర్వహించిన లోన్మేళాల్లో రూ.81,781 కోట్ల రుణాలు మంజూరు చేశామని కేంద్ర ఆర్థిక మంత్
Read Moreఏపీలో స్థానికత గడువును మరో రెండేళ్లు పొడిగించిన కేంద్రం
రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ కు వెళ్లి స్థిరపడాలని అనుకున్నా.. వెళ్లలేకపోయిన వారికి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీలో స
Read Moreకేంద్ర ఉద్యోగులకు 5% డీఏ
దీపావళి కానుకగా ప్రకటించిన మోడీ సర్కార్ 50 లక్షల మంది ఉద్యోగులు, 65 లక్షల మంది పెన్షనర్లకు లబ్ధి సర్కారుపై 16వేల కోట్ల భారం పీఎం కిసాన్కు ఆధార్ సీ
Read Moreకేంద్రం గ్రీన్ సిగ్నల్ : వరంగల్ కు సైనిక్ స్కూల్
వరంగల్ కు సైనిక్ స్కూల్ ఏర్పాటుకు చేసేందుకు కేంద్రం ప్లాన్ చేస్తోంది. ఉత్తరప్రదేశ్ లోని అమేథీ, మైన్ పురి, ఉత్తరాఖండ్ లో రుద్ర-ప్రయాగ్, మహారాష్ట్రలోని
Read Moreగృహ నిర్మాణ రంగానికి దండిగా నిధులు
న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవస్థ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతుండటంతో మోడీ ప్రభుత్వం మరోసారి రంగంలోకి దిగింది. పరిస్థితిని చక్కదిద్దడానికి కేంద్ర ఆర్
Read Moreఆకాశ్ మిస్సైల్ కొనుగోలుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
సరిహద్దు భద్రత, రక్షణ రంగ బలోపేతానికి కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 5 వేల కోట్ల రూపాయలతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కోసం ఆకాశ్ మిస్సైల్ కొనుగోలుకు క్ల
Read Moreకేంద్రానికి కొత్త గుబులు : భారీగా తగ్గుతున్న GST వసూళ్లు
భారీగా తగ్గుతున్న జీఎస్టీ వసూళ్లు లోటు రూ.40 వేల కోట్ల వరకు ఉండే చాన్స్ భరించాల్సింది కేంద్ర సర్కారే! న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవస్థ నెమ్మదిస్తోంది. ఆటో
Read More












