central govt

సెప్టెంబరు 17ని అధికారికంగా నిర్వహించినం : హరీశ్ రావు

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తన సొంత రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్నే నిలుపుకోలేకపోయారని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు ఎద్దేవా చేశారు. ఇటీవల జ

Read More

పీఎఫ్ఐ కేసు..ఆటో డ్రైవర్ ఇంట్లో ఎన్ఐఏ సోదాలు

తమిళనాడులోని నేలపట్టయ్కు చెందిన ఓ ఆటో డ్రైవర్ ఇంటిపై ఎన్ఐఏ దాడుల నిర్వహించింది. నిషేధిత పీఎఫ్ఐతో సంబంధాలున్నాయనే అనుమానంతో తెల్లవారుజామున 4 గంటలకు ఉమ

Read More

2024లోపు కుల గణన చేయకపోతే ఉద్యమానికి సిద్దం : తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్

జాతీయ బీసీ దళ్ జాతీయ అధ్యక్షులు దండు కుమారస్వామి అధ్యక్షతన కాచిగూడలోని జరిగిన ‘జనగణనలో కులగణన’ అనే అంశంపై చర్చ జరిగింది. ఈ కార్యక్రమా

Read More

రాష్ట్రాలకు చెల్లింపుల్లో కేంద్రం వివక్ష : ఎంపీ నామా నాగేశ్వరరావు

ఖమ్మం, వెలుగు: దేశవ్యాప్తంగా కేంద్రానికి పన్నులు, పన్నేతర మార్గాల ద్వారా వివిధ రాష్ట్రాల నుంచి  రూ.30,48,044 కోట్ల  ఆదాయం లభిస్తోందని, కానీ

Read More

ఢిల్లీ ఎయిర్ పోర్టులో రద్దీ సమస్యను 10 నుంచి 15 రోజుల్లో పరిష్కరిస్తాం : జ్యోతిరాదిత్య సింధియా

న్యూఢిల్లీ: ఢిల్లీ ఎయిర్ పోర్టులో రద్దీ సమస్యను 10 నుంచి 15 రోజుల్లో పరిష్కరిస్తామని కేంద్ర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. కరోనా

Read More

ఢిల్లీలోని బీఆర్ఎస్ కార్యాలయాన్ని సందర్శించిన పార్టీ నేతలు

ఢిల్లీలోని బీఆర్ఎస్ కార్యాలయాన్ని ఆ పార్టీ నాయకులు నామా నాగేశ్వరరావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, బడుగు లింగయ్య యాదవ్, బీపీ పాటిల్ సందర్శించారు. ముఖ్యమంత్

Read More

యూనిఫాం​ సివిల్​ కోడ్​ బిల్లుపై రాజ్యసభలో రగడ

ప్రైవేటు బిల్లును ప్రవేశపెట్టిన బీజేపీ ఎంపీ కిరోడీలాల్ మీనా వెనక్కి తీసుకోవాలంటూ సభలో ప్రతిపక్షాల నిరసన న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా యూనిఫాం ​స

Read More

సింగరేణిపై మీ కుట్రలు ఆపండి : కేంద్రంపై మంత్రి కేటీఆర్‌ ఫైర్‌‌

బొగ్గు గనుల వేలం అంటే సింగరేణికి తాళం వేయడమేనని కామెంట్​ హైదరాబాద్‌, వెలుగు: తెలంగాణ ఆయువు పట్టు సింగరేణిని ప్రైవేటుపరం కుట్రలను వెంటనే ఆపాలని

Read More

ఆన్‌లైన్‌లో పురుగుల మందులు అమ్మొచ్చని చెప్పిన కేంద్రం

ప్రతీ ఏడాది పంటలకు సరైన టైంలో పురుగుల మందులు అందక చాలావరకు పంటనష్టం జరుగుతుంటుంది. ప్రతీ ఊళ్లో ఫెర్టిలైజర్‌‌ దుకాణాలు ఉన్నా, వాటిలో నకిలీ వి

Read More

ధరణి పోర్టల్ దేశంలోనే పెద్ద భూకుంభకోణం : కాంగ్రెస్ నేతలు

ఢిల్లీ : తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్ పై విచారణ జరిపించాలని కాంగ్రెస్ నాయకులు హనుమంతరావు, కోదండ రెడ్డి, రాంరెడ్డి దామోదర్ రెడ్డి డిమాండ్

Read More

టీచర్ పోస్టులను భర్తీ చేయకపోతే నేతలు బయట తిరగలేరు : ఆర్. కృష్ణయ్య

తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 45వేల ఉపాధ్యాయ పోస్టులు, కేంద్రంలో ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని ఆంధ్రప్రదేశ్ రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ

Read More

రాష్ట్రంలో అత్యధికంగా రూ.1200 కోట్లు నల్గొండ జిల్లాకే ఇచ్చినం : మంత్రి ఎర్రబెల్లి

రాష్ట్రంలో అత్యధికంగా రూ.1200 కోట్లు నల్గొండ జిల్లాకే ఇచ్చామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. నల్గొండ జిల్లా  మునుగోడులోని ధనలక్ష్మి ఫంక్

Read More

రాష్ట్రంలో శాంతి భద్రతను విఘాతం కలిగించాలని కేంద్రం చూస్తోంది: సబిత

తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధికి బీజేపీ ఆటంకం కలిగించే ప్రయత్నం చేస్తోందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించ

Read More