
CM Jagan
అధికార పార్టీ ఎమ్మెల్యేలకు బాబు కౌంటర్
తమకు ప్రతిపక్షంలో పనిచేయడం కొత్త కాదని, ఇంతకు ముందు కూడా మూడు సార్లు ప్రతిపక్ష హోదాలోనే ఉన్నామన్నారు టీడీపీ నేత చంద్రబాబు నాయుడు. గురువారం ఏపీ అసెంబ్ల
Read Moreసీఎం జగన్ ఇంటికి ఎమ్మెల్యే రోజా
అమరావతి : కేబినెట్ లో మంత్రి పదవి దక్కలేదని మనస్తాపంతో ఉన్నారన్న వార్తల మధ్య.. సీనియర్ ఎమ్మెల్యే రోజాకు… ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంటి నుంచి ఫ
Read Moreసీఎం జగన్ ను కలిసిన కర్ణాటక సీఎం కొడుకు నిఖిల్
ఆంధ్రప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రముఖులు కలుస్తున్నారు. కొత్తగా సీఎంగా పగ్గాలు తీసుకున్న జగన్ ను కలిసి శుభాకాంక్షలు అందజేస్తు
Read Moreమోడీకి పాదాభివందనం చేయబోయిన జగన్
రేణిగుంట విమానాశ్రయంలో ఆదివారం సాయంత్రం ఆసక్తికర దృశ్యం చోటుచేసుకుంది. ప్రధాని నరేంద్ర మోడీకి ఏపీ సీఎం జగన్ పాదాభివందనం చేయబోయారు. విదేశీ పర్యటన ముగిం
Read Moreతిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రధాని
ప్రధాని నరేంద్ర మోడీ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆదివారం తిరుపతిలో బీజేపీ ఏర్పాటుచేసిన ప్రజా ధన్యవాద సభకు హాజరయ్యారు మోడీ. సభ ముగిసిన తర్వాత
Read Moreసమ్మె విరమించుకున్న APSRTC
ఏపీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు వైఎస్ జగన్ ప్రభుత్వం ఓ అధ్యయన కమిటీని ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. దీంతో ఆ రాష్ట్ర ఆర్టీసీ కార్మికులు
Read Moreమూడు ముఖ్యమైన ఫైళ్లపై సంతకాలు చేసిన సీఎం జగన్
సీఎం హోదాలో మొదటి సారిగా సెక్రటేరియట్ లోకి ప్రవేశించిన YS జగన్మోహన్రెడ్డి..మూడు ముఖ్యమైన ఫైళ్లపై సంతకాలు చేశారు. ఆశావర్కర్ల జీతాలను రూ. మూడు వేల
Read Moreమొదటి సారిగా సెక్రటేరియట్ కి సీఎం జగన్
సీఎం హోదాలో వైఎస్ జగన్మోహన్రెడ్డి తొలిసారి సెక్రటేరియట్ లోకి అడుగుపెట్టారు. తొలి బ్లాకులోని మొదటి అంతస్తులో ఉన్న సీఎం కార్యాలయంలోకి ఆయన శనివారం ఉద
Read Moreవిజయవాడ చేరుకున్న గవర్నర్ నరసింహన్
అమరావతి : రేపు ఆంధ్రప్రదేశ్ మంత్రుల ప్రమాణ కార్యక్రమానికి హాజరయ్యేందుకు రాజధాని అమరావతి చేరుకున్నారు గవర్నర్ నరసింహన్. ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్ లో క
Read Moreనా కాన్వాయ్ తో ప్రజలకి ఇబ్బంది కలగకూడదు: సీఎం జగన్
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఓ కొత్త నిర్ణయం తీసుకున్నారు. ఇకపై తన పర్యటనలతో ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గన్నవరం విమ
Read Moreస్వరూపానందేంద్ర స్వామి ఆశీస్సులు తీసుకున్న సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నంలో స్వరూపానందేంద్ర స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి సారిగా అక్కడిక
Read Moreవైద్య, ఆరోగ్య శాఖపై సీఎం జగన్ సమీక్ష
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వైద్య, ఆరోగ్య శాఖపై సమీక్ష నిర్వహించారు. సోమవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికా
Read More