
Congress
డోస్ పెంచిన రాహుల్ గాంధీ.. ఆప్, బీజేపీ, ఆర్ఎస్ఎస్పై తీవ్ర విమర్శలు
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తేదీ దగ్గర పడటంతో ప్రచారంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శల డోస్ పెంచారు. మంగళవారం (జనవరి 28) పట్పర్గంజ్&lr
Read Moreఫిబ్రవరి 5 వరకు హరీష్ రావును అరెస్ట్ చేయొద్దు: తెలంగాణ హైకోర్టు
హైదరాబాద్: తెలంగాణ హైకోర్టులో మాజీ మంత్రి హరీష్ రావుకు స్వల్ప ఊరట దక్కింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఫిబ్రవరి 5 వరకు హరీష్ రావును అరెస్
Read Moreవాళ్లకు ఆ హక్కు ఉంది.. అవిశ్వాస తీర్మానంపై మేయర్ విజయలక్ష్మి కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్: పార్టీ ఫిరాయించిన జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలతపై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టాలని బీఆర్ఎస్ యోచిస్తోన్న
Read Moreగద్దర్ పై బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు..
ఇటీవల కేంద్రం ప్రకటించిన పద్మ పురస్కారాలపై తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం రాజుకుంది.. సోమవారం ( జనవరి 28, 2025 ) కేంద్ర మంత్రి బండి సంజయ
Read Moreబోర్ వాటర్ వద్దు నల్లా నీళ్లు వాడండి: ఫుడ్ పాయిజన్ ఇష్యూపై విద్యా కమిషన్ స్టడీ రిపోర్ట్
కట్టెలపై వండొద్దు.. గ్యాస్ పొయ్యిపై వంట చేయాలి సీఎస్ శాంతికుమారికి చైర్మన్ ఆకునూరి మురళి నివేదిక హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో
Read Moreకానిస్టేబుల్స్కు 35 ఏళ్లుగా ప్రమోషన్లు లేవ్
రాచరికంలో రక్షకభటులు. ఈనాటి ప్రజాస్వామ్య వ్యవస్థలో పోలీసులు( కానిస్టేబుల్స్). అధికారులకు, పాలకులకు పోలీసులే రక్షణ ఇస్తారు. ప్రజారక్షణ కోసం పోలీసు స్ట
Read Moreధూప, దీప నైవేద్యాలకు పైసలిస్తలే.. అప్పులు చేసి సరుకులు తెస్తున్న అర్చకులు
భారంగా మారిన 6,541 ఆలయాల నిర్వహణ రెండు నెలలకు కలిపి రూ.13.08 కోట్లు పెండింగ్ హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో ఆదాయం లేని చిన్న ఆలయాలకు ధూప, దీ
Read Moreప్రాజెక్టులకు అనుమతుల ఆలస్యంతో రాష్ట్ర ప్రయోజనాలకు దెబ్బ: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి హరీశ్ రావు లేఖ
గోదావరి జలాల్లో తెలంగాణ వాటాలను కాపాడండి హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ప్రాజెక్టులకు అనుమతులు ఆలస్యం అవుతుండడంతో రాష్ట్రానికి నష్టం జరుగుతున్నదని
Read Moreసింగూరును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం: మంత్రి దామోదర రాజనర్సింహ
పుల్కల్, వెలుగు : సింగూరు ప్రాజెక్ట్ను ఆధునిక హంగులతో అభివృద్ధి చేసి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రా
Read Moreరాజన్న సన్నిధిలో భక్తుల రద్దీ... కోడెమొక్కులు చెల్లించుకున్న భక్తులు
వేములవాడరూరల్, వెలుగు : వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయం సోమవారం భక్తులతో కిక్కిరిసిపోయింది. తెలంగాణతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి తరలివచ్చిన భక్తులు మొ
Read Moreఇవాళ ( జనవరి 28 ) నాగోబా జాతర ప్రారంభం
రాత్రి 10.30 గంటలకు గంగాజలంతో అభిషేకం చేయనున్న మెస్రం వంశీయులు హాజరుకానున్న కలెక్టర్, ఎంపీ, ఎమ్మెల్యేలు బందోబస్తుపై ఎస్పీ రివ్యూ ఆదిలాబాద్
Read Moreకాళేశ్వరం అప్పుల భారం దించుకుందాం..ప్రత్యామ్నాయ మార్గాలపై ఆలోచిస్తున్న ప్రభుత్వం
ప్రత్యామ్నాయ మార్గాలపై ఆలోచిస్తున్న ప్రభుత్వం ప్రాజెక్టు కోసం రూ.79,287 కోట్ల అప్పు తెచ్చిన గత సర్కార్ ఏటా వడ్డీతో కలిపి కట్టాల్సిన కిస్తీలే స
Read Moreఫిర్యాదుల్లో టౌన్ ప్లానింగ్ టాప్.. సగానికిపైగా ఆ ఒక్క విభాగానికే
ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని కమిషనర్ ఆదేశం హైదరాబాద్ సిటీ, వెలుగు: జీహెచ్ఎంసీ హెడ్డాఫీస్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో సగానికిపైగా ఫ
Read More