Congress
వ్యక్తుల కంటే పార్టీనే ముఖ్యం: MLA రాజాసింగ్పై బీజేపీ సీరియస్
హైదరాబాద్: కమలం పార్టీకి రాజీనామా చేసిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్పై బీజేపీ సీరియస్ అయ్యింది. రాజా సింగ్ క్రమశిక్షణరాహిత్యం పరాకాష్టకు చేరిందని
Read Moreతెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా రామచందర్ రావు
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షునిగా రామచంద్రరావు ఎన్నికయ్యారు. అధ్యక్ష ఎన్నిక నామినేషన్ గడువు ముగిసే సమయానికి.. ఒకే ఒక్క నామినేషన్ దాఖలు అయ్యింది. అది
Read Moreహైదరాబాదీలకు మంత్రి పొన్నం గుడ్ న్యూస్.. ఇక నుంచి కొత్త కాలనీలకు RTC బస్సులు
హైదరాబాదీలకు రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గుడ్ న్యూస్ చెప్పారు. హైదరాబాద్లో ఇప్పటి వరకు బస్ సర్వీస్ అందుబాటులో లేని కొత్త కాలన
Read Moreటెర్రరిస్ట్లకు టార్గెట్ అయ్యా.. మీకో దండం.. మీ పార్టీకో దండం: రాజాసింగ్ షాకింగ్ కామెంట్స్
హైదరాబాద్: తెలంగాణ బీజేపీ అధ్యక్ష ఎన్నిక కమలం పార్టీలో కల్లోలం రేపింది. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా రామచంద్రర్ రావు నియామకంపై తీవ్ర అంసృప్తితో ఉన్న గో
Read Moreరాజాసింగ్ రాజీనామా: బీజేపీకి గుడ్ బై
హైదరాబాద్: బీజేపీ సీనియర్ నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. గత కొంత కాలంగా పార్టీ నాయకత్వంపై తీవ్ర అసంతృప్తిగా ఉన్న రాజా
Read Moreబీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా రామచందర్ రావు.!
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ రామచందర్రావు పేరు ఖరారైనట్లు తెలుస్తోంది. అధ్యక్ష పదవికి నామినేషన్ వేయాలని పార
Read Moreకాళేశ్వరం సృష్టికర్త.. యూటర్న్ ఎందుకు తీసుకున్నట్లు?
నాడు కేసీఆర్ తానే కాళేశ్వరానికి చీఫ్ ఇంజనీర్ గా తన మనసును రంగరించి సృష్టించబడ్డ మానస పుత్రిక కాళేశ్వరంగా చెప్పుకున్నారు. ఆ ప్రాజెక్టు కర్త కర్మ క్రియ
Read Moreఆపరేషన్ సిందూర్లో జెట్లు కోల్పోయామా? ప్రధాని మోదీ వాస్తవాలు వెల్లడించాలి: కాంగ్రెస్
న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్లో భారత వైమానిక దళం ఫైటర్ జెట్లు కోల్పోయిందని మన రక్షణ అధికారులే చెప్తున్నారని, ప్రధాని నరేంద్ర మోద
Read Moreరాజ్యాంగాన్ని హత్య చేశారు.. ఎమర్జెన్సీపై కాంగ్రెస్ పేరెత్తకుండానే మన్ కీ బాత్లో మోదీ
న్యాయ వ్యవస్థను బానిసగా మార్చుకోవాలనుకున్నరు ప్రజలు శక్తిమంతులు కావడంతో మంచి రోజులు వచ్చాయి ట్రకోమా రహిత దేశంగా ఇండియా ఆరోగ్య కార్యకర్తలు, జల
Read Moreగుడ్ న్యూస్.. గిగ్ వర్కర్ల సంక్షేమానికి త్వరలో ప్రత్యేక చట్టం
కనీస వేతనం, ఆరోగ్య, ప్రమాద బీమా, ఉద్యోగ భద్రత కల్పించేందుకు చర్యలు పీఎఫ్, పెన్షన్, ఇతర ప్రయోజనాలపైనా దృష్టి ముసాయిదా బిల్ల
Read Moreహైదరాబాద్ ఎల్లారెడ్డిగూడ పార్కులో ఆక్రమణలు తొలగించిన హైడ్రా.. దశాబ్దాల పోరాటం హైడ్రాతో రోజుల్లో పరిష్కారం
హైదరాబాద్ లో ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతోంది హైడ్రా. ప్రభుత్వ స్థలాలు, చెరువులపై ఆక్రమణలను ఎక్కడికక్కడ కూల్చేస్తూ దూకుడు ప్రదర్శిస్తోంది హైడ్రా. ఈ క్రమం
Read Moreనిజామాబాద్ లో జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని ప్రారంభించిన అమిత్ షా
నిజామాబాద్ లోని వినాయకనగర్ లో ఏర్పాటు చేసిన జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని కేంద్రమంత్రి అమిత్ షా ప్రారంభించారు. అనంతరం ప్రత్యేక పూజలు చేసి.. పసుపు ఉ
Read Moreఅవినీతి పాలనకు కాంగ్రెస్ పెట్టింది పేరు: కేంద్రమంత్రి భూపతి రాజు
శంషాబాద్, వెలుగు: దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ గురించి దేశ ప్రజలకు వివరించాలని కేంద్రమంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ అన్నారు.
Read More












