Congress

7 లక్షల ఎకరాల్లో వెదురు సాగు: ఖర్చు మొత్తం ప్రభుత్వానిదే

నాలుగేండ్లలో లక్ష్యం చేరుకునేలా ప్రభుత్వ ప్రణాళికలు ఆరు జిల్లాల్లో సాగుకు నిర్ణయం 75 వేల మంది రైతులకు ఉపాధి పైలట్ ప్రాజెక్ట్​గా భద్రాద్రి కొత

Read More

ఇంటర్ స్టూడెంట్లకు మిడ్డేమీల్స్.. వచ్చే అకడమిక్ ​ఇయర్ ​నుంచి అమలుకు సర్కారు చర్యలు

1.30 లక్షలకుపైగా పేద విద్యార్థులకు లబ్ధి..  ఏటా రూ.120 కోట్ల దాకా ఖర్చు  సర్కారుకు పంపేందుకు ప్రతిపాదనలు రెడీ చేసిన ఇంటర్ విద్యాశాఖ&nbs

Read More

పాడి కౌశిక్ రెడ్డి ఓవరాక్షన్​.. తీవ్రంగా ఖండించిన మంత్రులు ఉత్తమ్​, శ్రీధర్​బాబు, పొన్నం

జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్​పై బూతు పురాణం, దాడికి యత్నం కరీంనగర్​ జిల్లా రివ్యూ మీటింగ్​లో హుజూరాబాద్​ ఎమ్మెల్యే దౌర్జన్యం ‘కడుపుకు

Read More

నాలుగు శాఖల్లో అవినీతి ఆఫీసర్లు: ఎమ్మెల్యేల నుంచి కూడా కంప్లయింట్స్

రెవెన్యూ , మున్సిపల్, పోలీస్, రిజిస్ట్రేషన్ల శాఖలపై సీఎంవోకు ఫిర్యాదుల వెల్లువ సీఎం రేవంత్ రెడ్డికి ఇంటెలిజెన్స్ రిపోర్టు! ఎమ్మార్వోలు, ఆర్డీవో

Read More

తెలుగు ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు

 హైదరాబాద్: తెలుగు ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. అన్ని కుటుంబాల్లో సంక్రాంతి కొత్త వెలుగులు తీసుకు రావాలని సీఎం

Read More

నేను సీఎం క్యాండిడేట్ కాదు.. అదంతా ఫేక్: కేజ్రీవాల్ వ్యాఖ్యలకు రమేష్ బిధూరి కౌంటర్

న్యూఢిల్లీ: ఢిల్లీ బీజేపీ సీఎం అభ్యర్థిగా రమేష్ బిధూరి పేరు ఖరారైందంటూ ఆప్ అధినేత కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలు దేశ రాజధానిలో కాకరేపాయి. ఈ క్రమంలో కేజ్రీ

Read More

మంద జగన్నాథం మృతి తెలంగాణకు తీరని లోటు: సీఎం రేవంత్

హైదరాబాద్: అనారోగ్యంతో మృతి చెందిన నాగర్‌కర్నూల్ మాజీ ఎంపీ మంద జగన్నాథం మృతికి సీఎం రేవంత్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. నాలుగుసార్లు లోక్‌స

Read More

మాజీ MP మంద జగన్నాథం మృతికి టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ సంతాపం

హైదరాబాద్: నాగర్ కర్నూల్ మాజీ ఎంపీ మంద జగన్నాథం మృతి పట్ల టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ సంతాపం తెలిపారు. నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజక

Read More

మంత్రి పొంగులేటి కారుకు ప్రమాదం.. ఒకేసారి రెండు టైర్లు బ్లాస్ట్

హైదరాబాద్: సంక్రాంతి పండుగ వేళ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఆదివారం (జనవరి 12) వరంగల్ జిల్లాలో సమీక్ష ముగించుకున

Read More

మాజీ ఎంపీ మంద జగన్నాథం కన్నుమూత

హైదరాబాద్: నాగర్ కర్నూల్ మాజీ ఎంపీ మంద జగన్నాథం కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో హైదరాబాద్‎లోని నిమ్స్‎లో చికిత్స పొందుతోన్న ఆయన.. &nbs

Read More

కౌశిక్ రెడ్డిపై సీరియస్ యాక్షన్ తీసుకుంటాం: మంత్రి శ్రీధర్ బాబు

కరీంనగర్ కలెక్టరేట్లో ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, సంజయ్‎ల మధ్య జరిగిన వాగ్వాదంపై మంత్రి శ్రీధర్ బాబు స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పే

Read More

జనవరి 26 నుంచి రైతు భరోసా.. రైతుల అకౌంట్లోకి రూ. 12 వేలు: పొంగులేటి

తొలి విడతో ఇంటి స్థలం ఉన్న వారికే  ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. జనవరి 26 నుంచి అమలు చేయనున్న  రై

Read More

జనవరి 26 నుంచి రేషన్ కార్డుల పంపిణీ: మంత్రి ఉత్తమ్

కరీంనగర్: తెలంగాణలో 2025, జనవరి 26వ తేదీ నుంచి కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. కరీంనగర్ ఇంచార్జ్ మంత్ర

Read More