
Congress
2029లో రాహుల్ గాంధీ ప్రధాని అవుతారు: ఉత్తమ్ కుమార్ రెడ్డి
నల్గొండ: కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి కట్టుబడి ఉందని, అదే తమ పార్టీ మూల సిద్ధాంతం అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. 2029లో రాహుల్ గాంధీ
Read Moreత్వరలోనే కాకతీయ జూకు తెల్ల పులులు, సింహాలు: మంత్రి కొండా సురేఖ
వరంగల్: వరంగల్లోని కాకతీయ జూ పార్క్కు త్వరలోనే తెల్ల పులులు, సింహాలను తీసుకొస్తామని రాష్ట్ర అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. జూ
Read Moreజనవరి నెలాఖరు కల్లా ఉస్మానియాకు శంకుస్థాపన
భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా డిజైన్ గోషామహల్ లో ఆ దిశగా చర్యలు చేపట్టండి అత్యాధునిక వసతులతో నిర్మించాలె గ్రీనరీ, పార్కు కూడా ఉండేల
Read Moreపనిచేసే వారికే పదవులు..అందరి రిపోర్ట్ కేసీ దగ్గర ఉంది: పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్
హైదరాబాద్: వచ్చే 20 ఏండ్లను దృష్టిలో పెట్టుకొని పనిచేయాలని కేసీ వేణుగోపాల్ గట్టిగా వార్నింగ్ ఇచ్చారని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ చెప్పారు. అందరి రి
Read Moreకొండపోచమ్మ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా
సిద్దిపేట జిల్లా కొండపోచమ్మ రిజర్వాయర్లో యువకులు గల్లంతవడంపై సీఎం రేవంత్ రెడ్డి ఆరాదీశారు. గల్లంతైన యువకుల గాలింపు కోసం గజఈతగాళ్లను రంగంలోకి దించాలని
Read Moreఇండియా కూటమికి మరో బిగ్ షాక్.. లోకల్ బాడీ ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి శివసేన
ముంబై: గతేదాడి జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన ఇండియా కూటమికి తాజాగా మరో బిగ్ షాక్ తగిలింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ఎదురు దెబ
Read Moreజనవరి 26 నుంచి పేదలందరికీ కొత్త రేషన్ కార్డులు: పొంగులేటి శ్రీనివాసరెడ్డి
కొత్త రేషన్ కార్డుల జారీ విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి. జనవరి 26 నుంచి పేదలందరికీ కొత్త రేషన్ కార్డులు ఇస్తామని అన్న
Read Moreకాబోయే ప్రధాని రాహుల్ గాంధీ.. దేశానికి మంచి రోజులు రాబోతున్నాయి: ఉత్తమ్ కుమార్ రెడ్డి.
నల్గొండ జిల్లాలో పర్యటించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాహుల్ గాంధీని ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాబోయే ప్రధాని రాహుల్ గాంధీ అని.. దేశానిక
Read Moreఎస్టీపీపీకి బెస్ట్ వాటర్ ఎఫిషియెంట్ అవార్డు
సింగరేణి సీఎండీతో పాటు ఉద్యోగుల హర్షం జైపూర్,వెలుగు: మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ బెస్ట్ వాటర్ ఎఫిషియె
Read Moreమార్చి 23 నుంచి తెలంగాణ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్
జూబ్లీహిల్స్, వెలుగు: తెలంగాణ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ను మార్చి 23 నుంచి 26 వరకు హైదరాబాద్ రవీంద్రభారతిలో నిర్వహిస్తున్నట్టు ఇండియన్ ఫిల్మ్ మే
Read Moreకేజీబీవీలోకి మేల్ ఆఫీసర్లు.. ప్రిన్సిపాల్ తీరుపై పేరెంట్స్ ఆందోళన
నిర్మల్ జిల్లా కుభీర్ లో స్కూల్ వద్ద ఘటన కుభీర్, వెలుగు: కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల(కేజీబీవీ)లోని విద్యార్థినుల సంరక్షణ ప్రశ్నార్థకంగా మారు
Read Moreఆదివాసీ గూడేలు ఆగమైనయ్..ఇచ్చిన హామీలు అమలు చేయాలి: ఎమ్మెల్సీ కవిత
హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ ఏడాది పాలనలో ఆదివాసీ గూడేలు ఆగమయ్యాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఆదివాసీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.
Read Moreచెన్నూరు పట్టు.. స్టేట్లో బెస్టు... నాణ్యతతో పండిస్తుండగా దేశవ్యాప్తంగా డిమాండ్
మంచిర్యాల జిల్లాలో 7 వేల ఎకరాల్లో టస్సర్ పట్టు సాగు ఏడాదికి రెండు పంటలు తీస్తున్న పట్టు రైతులు ఈ సీజన్లో టార్గెట్ మించి 29 లక్షల పట్టుగ
Read More