Congress
30 ఏండ్ల ఉద్యమానికి ఈ రోజు పరిష్కారం..ఇది మా ఏండ్ల నాటి కల :దామోదర రాజనర్సింహా
30 ఏండ్ల ఉద్యమానికి ఈ రోజు పరిష్కారం దొరికిందన్నారు మంత్రి దామోదర రాజనర్సింహ. ఎస్సీ వర్గీకరణ రిపోర్ట్ పై అసెంబ్లీలో తీర్మానం సందర్భంగా మాట్లాడిన
Read Moreనా కోసం ఓ పేజీని రాసుకోవాల్సి వస్తే.. ఈ రోజును రాసుకుంటా: సీఎం రేవంత్
ఎస్సీ వర్గీకరణ రిపోర్ట్ ను సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. ఈ సందర్బంగా మాట్లాడిన రేవంత్... వర్గీకరణ చేయాలని ఏకసభ్య క
Read Moreమీ సర్వే కరెక్టా?.. ఆధార్ వివరాలు కరెక్టా..? లెక్కలు తేల్చాలి: అక్బరుద్దీన్ ఓవైసీ
కులగణనపై తెలంగాణ అసెంబ్లీలో వాడివేడీగా చర్చ జరుగుతోంది. ఆధార్ 2023 రిపోర్ట్ ప్రకారం తెలంగాణ జనాభా 3.8
Read Moreకులగణనపై కేటీఆర్ vs రేవంత్.. సర్వే వివరాలివ్వని నీకు మాట్లాడే హక్కు లేదు
కులగణనపై చర్చ సందర్బంగా అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి వర్సెస్ మాజీ మంత్రి కేటీఆర్ మధ్య మాటల యుద్ధం జరిగింది. కులగణన లెక్కలో బీసీల సంఖ్యను తక్కువ
Read Moreస్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు.. ప్రతిపక్షాలకు సీఎం రేవంత్ ఓపెన్ ఛాలెంజ్
స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడానికి బీ
Read Moreహిందూ బీసీలు..ముస్లీం బీసీలు ఉంటారా?.. సర్వే చూసి బాధపడ్డాం: పాయల్ శంకర్
తెలంగాణలో బీసీల సంఖ్యను తక్కువ చేసి చూపించారని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ చూసి సంతోషించాం కానీ సర్వే చూసి బాధపడ్
Read Moreకులగణనకు చట్టబద్ధత.. బీసీలకు సముచిత స్థానమే మా లక్ష్యం : సీఎం రేవంత్ రెడ్డి
కులగణనకు చట్టబద్ధత .. బీసీలకు సముచిత స్థానం కల్పించడమే తమ లక్ష్యమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కులగణన, ఎస్సీ వర్గీకరణ రిపోర్టును అసెంబ్
Read Moreకుల గణన ఆధారంగానే పంచాయతీ ఎన్నికల్లో సీట్లు: సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్: దేశ చరిత్రలోనే.. తెలంగాణ రాష్ట్రంలో చేసిన కులగణనే అధికారిక సర్వే అని.. దేశానికే ఇది రోల్ మోడల్ అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రాబోయే పంచాయితీ
Read Moreపార్టీ ఫిరాయింపు ఇష్యూలో కీలక పరిణామం.. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు నోటీసులు
హైదరాబాద్: ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్లోకి వెళ్లిన ఫిరాయింపు ఎమ్మెల్యే
Read Moreపట్టణాల్లో కుల గణన సర్వేపై అనుమానాలు
హైదరాబాద్: 2021లో జనాభా లెక్కలు నిర్వహించాల్సి ఉన్నా.. కరోనా కారణంగా చేయలేదు. దీంతో ప్రభుత్వం దగ్గర పూర్తిస్థాయి జనాభా లెక్కలుగానీ, కులాలవారీ వివరాలుగ
Read Moreమినిస్టర్స్ క్వార్టర్స్ దగ్గర ఉద్రిక్తత.. VRA వారసుల మెరుపు ధర్నా
హైదరాబాద్: బంజారాహిల్స్ రోడ్ నెం 12లోని మినిస్టర్స్ క్వార్టర్స్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వీఆర్ఏల వారసులు మినిస్టర్ క్వార్టర్స్ ముందు మెరుపు ధర్న
Read Moreసీఈసీకి బీజేపీ ఏ పదవి ఆఫర్ ఇచ్చిందో..? సీఈసీపై కేజ్రీవాల్ విమర్శలు
న్యూఢిల్లీ: పదవీ విరమణ తర్వాత సీఈసీ రాజీవ్కుమార్కు బీజేపీ ఏ పదవి ఆఫర్ ఇచ్చిందోనని ఢిల్లీ మాజీ సీఎం, ఆమ్ఆద్మీ పార్టీ చీఫ్అర్వింద్ కేజ్రీవాల్ వి
Read Moreబీజేపీ వర్సెస్ ఆప్.. ఢిల్లీ పీఠం ఎవరిది..?
న్యూఢిల్లీ: ఢిల్లీలోని 70 అసెంబ్లీ సీట్లకు బుధవారం (ఫిబ్రవరి 5) పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం 5 గంటలకు రాజకీయ పార్టీల ఎన్నికల ప్రచారా
Read More












