Congress
తెలంగాణ ప్రజల తరపున విజ్ఞప్తి చేస్తున్నా.. ఈ సారైనా కేసీఆర్ అసెంబ్లీకి రావాలి: మంత్రి కోమటిరెడ్డి
హైదరాబాద్: ప్రతిపక్ష నేత కేసీఆర్ ఈసారైనా అసెంబ్లీకి రావాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కోరారు. ఆదివారం (మార్చి 15) సంగారెడ్డి జిల్లాలో కోమటిరెడ్
Read Moreరైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్.. మార్చి 22న రైతు భరోసా నిధుల విడుదల
హైదరాబాద్: ఉగాది పండగ వేళ రాష్ట్ర రైతాంగానికి రేవంత్ రెడ్డి సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. 2026, మార్చి 22న ఈ సీజన్ రైతు భరోసా తొలి విడత నిధులు విడుదల
Read Moreకేరళం అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. పోలింగ్ ఎప్పుడంటే..?
తిరువనంతపురం: కేరళం అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. 2026, ఏప్రిల్ 9న కేరళం అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు ఎన్నికల షెడ్యూల్ను ఆదివారం (మార
Read Moreబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్.. రెండు దశల్లో పోలింగ్
కోల్కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. 2026, ఏప్రిల్ 23, 29వ తేదీల్లో రెండు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు
Read Moreఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది.. నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు
న్యూఢిల్లీ: దేశంలో మరోసారి ఎన్నికల నగారా మోగింది. తమిళనాడు, కేరళ, అస్సాం, వెస్ట్ బెంగాల్ నాలుగు రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి
Read Moreఆధారాలు బయటపెడితే బద్నాం చేస్తరా...? ప్రభుత్వంపై పరువు నష్టం దావా వేస్త: మాజీ ఎమ్మెల్సీ కవిత
ప్రపంచ బ్యాంక్కు మూసీ భూములను కట్టబెట్టే ప్రయత్నం తెలంగాణలో చిన్న మోదీలా రేవంత్ రెడ్డి వ్యవహారం ఇష్టమొచ్చినట్లుగా వీడియోలు పెట్టడానికి మీరు కంట
Read Moreఉద్యమకారులే అసలు కథానాయకులు: కేశవరావు
హైదరాబాద్: ఏ ఉద్యమానికీ ఒక్క కథానాయకుడు ఉండడని, ఉద్యమంలో పాల్గొన్న వారే అసలు కథానాయకులని ప్రభుత్వ సల హాదారు, మాజీ ఎంపీ కే కేశవరావు అన్నారు. తెలంగాణ సమ
Read Moreప్రతి జిల్లాకు ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ.. రైతులు ధైర్యంగా ఆయిల్ పామ్ సాగు చేయండి: మంత్రి తుమ్మల
రైతులు ధైర్యంగా ఆయిల్ పామ్ సాగుచేయాలన్నారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు. రైతులు క్రాప్ డైవర్షన్ వైపు మారాలని లేకపోతే రైత
Read Moreనిజామాబాద్ పసుపుపై వార్ ఎఫెక్ట్.. పసుపు రేట్లు ఢమాల్
ఇరాన్ ,అమెరికా యుద్దం భారత్ పై తీవ్ర ప్రభావం చూపుతోంది. పెట్రోల్,డీజిల్, ఎల్పీజీ గ్యాస్, సీఎన్జీ కొరత వల్ల దేశంలో ఇప్పటికే తీవ్ర సంక్షోభం
Read Moreప్యానిక్ క్రియేట్ చేయడంలో మోదీ మాస్టర్స్ డిగ్రీ తీసుకున్నరు: ఎంపీ వంశీకృష్ణ
మోదీ పాలనలో దేశంలో ఆందోళన పరిస్థితులు నెలకొన్నాయన్నారు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ. దేశ వ్యాప్తంగా ఎల్పీజీ సంక్షోభంపై ఇవాళ పార్లమెంట్ ముందు
Read Moreవెలుగు ఓపెన్ పేజీ : అదొక మా భూమి పోరాటం!
భారతదేశ చరిత్ర, సంస్కృతి భూమితోనే ముడిపడి ఉంది. ఈ నేలపై జరిగిన ఎన్నో యుద్ధాలు, ఉద్యమాలు భూమి కోసం జరిగినవే. తెలంగాణ ప్రాంతం భారతదేశ
Read Moreవెలుగు ఓపెన్ పేజీ : మూసీ అభివృద్ధిపై డొల్ల వైఖరి
హైదరాబాద్ నగరంలో మూసీనది ఉన్న విషయం చాలామందికి తెలియదు. మూసీ పుట్టిన వికారాబాద్ కొండలు ఆరోగ్యకర వాతావరణానికి పెట్టింది పేరు. ఊపిరిత
Read Moreవంద సీట్లతో మళ్లీ అధికారంలోకి వస్తం: టీ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్
ప్రజా ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదిస్తున్నరు: పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ దళిత వాదంతోనే కాంగ్రెస్ ఆవిర్భవించింది ప్రభుత్వంలో దళితులకు ఐదు
Read More












