Congress

ఆపరేషన్ సిందూర్‌‌లో జెట్‌‌లు కోల్పోయామా? ప్రధాని మోదీ వాస్తవాలు వెల్లడించాలి: కాంగ్రెస్

న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్‌‌లో భారత వైమానిక దళం ఫైటర్ జెట్‌‌లు కోల్పోయిందని మన రక్షణ అధికారులే చెప్తున్నారని, ప్రధాని నరేంద్ర మోద

Read More

రాజ్యాంగాన్ని హత్య చేశారు.. ఎమర్జెన్సీపై కాంగ్రెస్ పేరెత్తకుండానే మన్ కీ బాత్లో మోదీ

న్యాయ వ్యవస్థను బానిసగా మార్చుకోవాలనుకున్నరు ప్రజలు శక్తిమంతులు కావడంతో మంచి రోజులు వచ్చాయి ట్రకోమా రహిత దేశంగా ఇండియా ఆరోగ్య కార్యకర్తలు, జల

Read More

గుడ్ న్యూస్.. గిగ్ వర్కర్ల సంక్షేమానికి త్వరలో ప్రత్యేక చట్టం

  కనీస వేతనం, ఆరోగ్య, ప్రమాద బీమా, ఉద్యోగ భద్రత కల్పించేందుకు చర్యలు  పీఎఫ్, పెన్షన్, ఇతర ప్రయోజనాలపైనా దృష్టి  ముసాయిదా బిల్ల

Read More

హైదరాబాద్ ఎల్లారెడ్డిగూడ పార్కులో ఆక్రమణలు తొలగించిన హైడ్రా.. దశాబ్దాల పోరాటం హైడ్రాతో రోజుల్లో పరిష్కారం

హైదరాబాద్ లో ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతోంది హైడ్రా. ప్రభుత్వ స్థలాలు, చెరువులపై ఆక్రమణలను ఎక్కడికక్కడ కూల్చేస్తూ దూకుడు ప్రదర్శిస్తోంది హైడ్రా. ఈ క్రమం

Read More

నిజామాబాద్ లో జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని ప్రారంభించిన అమిత్ షా

నిజామాబాద్ లోని వినాయకనగర్ లో ఏర్పాటు చేసిన జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని కేంద్రమంత్రి అమిత్ షా ప్రారంభించారు. అనంతరం ప్రత్యేక పూజలు చేసి.. పసుపు ఉ

Read More

అవినీతి పాలనకు కాంగ్రెస్ పెట్టింది పేరు: కేంద్రమంత్రి భూపతి రాజు

శంషాబాద్, వెలుగు: దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ గురించి దేశ ప్రజలకు వివరించాలని కేంద్రమంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ అన్నారు.

Read More

అన్నపూర్ణ క్యాంటీన్ల పేరు మార్చొద్దు: ఎమ్మెల్యే తలసాని డిమాండ్

హైదరాబాద్ సిటీ, వెలుగు: అన్నపూర్ణ క్యాంటీన్ల పేరు మార్చొద్దని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు. శనివారం జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీసు ముందు బీ

Read More

మాకిచ్చిన హామీలు నెరవేర్చండి: ఉద్యమ సంఘాల సమన్వయ వేదిక డిమాండ్

ముషీరాబాద్, వెలుగు: తమకిచ్చిన హామీలను నెరవేర్చకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తామని తెలంగాణ ఉద్యమ సంఘాల సమన్వయ వేదిక హెచ్చరించింది. మేనిఫెస్టో హామీలను నెరవే

Read More

డిసెంబర్ వరకు నెట్టెంపాడు పూర్తి చేస్తాం: మంత్రి ఉత్తమ్

డిసెంబర్ నాటికి నెట్టెంపాడును పూర్తి చేస్తామన్నారు ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. రాష్ట్రంలో  పదేళ్ల BRS పాలనలో ఇరిగేషన్ బ్రష్టు పట్టిం

Read More

పీవీ ఆర్థిక సంస్కరణల పితామహుడు: మంత్రి వివేక్ వెంకటస్వామి

పీవీ ఆర్థిక సంస్కరణల పితామహుడని అన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి.  హైదరాబాద్ లోని  భారతీయ విద్య భవన్ లో   మాజీ ప్రధాని పీవీ నరసింహారావ

Read More

మాకు మెట్రో ఇవ్వరా.? ఏం పాపం చేశాం..ఎందుకీ వివక్ష : సీఎం రేవంత్ రెడ్డి

 తెలంగాణపై  కేంద్రానికి ఎందుకీ ఈ వివక్ష అని  ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి.   చెన్నై, బెంగళూరుకు మెట్రో ఇచ్చారు.. తాము మెట్రో,మూ

Read More

గచ్చిబౌలి నుంచి కొండాపూర్ వెళ్లే వారికి గుడ్ న్యూస్.. పీజేఆర్ ఫ్లై ఓవర్ ప్రారంభం

హైదరాబాద్ లో మరో ఫ్లై ఓవర్ అందుబాటులోకి వచ్చింది.  శిల్పా లే ఔట్ ఫేజ్ 2 ఫ్లైఓవర్ ను జూన్  28 న సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు.  కొండా

Read More

మహా న్యూస్ ఛానెల్ ఆఫీసుపై BRS దాడి : ఖండించిన ప్రముఖులు

మహా న్యూస్ ఛానెల్ ఆఫీసుపై దాడి జరిగింది. 2025, జూన్ 28వ తేదీ మధ్యాహ్నం బీఆర్ఎస్ పార్టీకి చెందిన కొంత మంది వ్యక్తులు మూకుమ్మడిగా దాడి చేశారు. 30 న

Read More