Congress
రేపు ( డిసెంబర్ 10 ) హైదరాబాద్ లో రోడ్డెక్కనున్న ఎలక్ట్రిక్ బస్సులు..
హైదరాబాద్ లో రేపు (డిసెంబర్ 10)న 65 కొత్త ఎలక్ట్రిక్ బస్సులు రోడ్డెక్కనున్నాయి. ఈవీ ట్రాన్స్ సంస్థ నిర్వహణలో నడిచే ఈ బస్సులను రాణిగంజ్ డిప
Read More83 పేజీలతో తెలంగాణ విజన్ డాక్యుమెంట్- 2047.. క్యూర్, ఫ్యూర్,రేర్ జోన్లుగా తెలంగాణ
తెలంగాణ విజన్ 2047 డాక్యముంట్ ను రిలీజ్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. గ్లోబల్ సమ్మిట్ ముగింపు సందర్భంగా తెలంగాణ విజన్ డాక్యుమెంట్ ను రిలీజ్
Read MoreTelangana Global Summit : తెలంగాణలో రూ. 5 లక్షల 75 వేల కోట్ల పెట్టుబడులు
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో రాష్ట్రానికి రికార్డ్ స్థాయి పెట్టుబడులు వచ్చాయి. రెండు రోజుల్లో దేశ,విదేశాలకు చెందిన ప్రముఖ కంపెనీల నుంచి మొ
Read MoreTelangana Global Summit :తెలంగాణ అభివృద్ధికి విజన్ డాక్యుమెంట్ 2047 దిక్సూచి
తెలంగాణ అభివృద్ధికి విజన్ డాక్యుమెంట్ -2047 ఓ దిక్సూచి అన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఫ్యూచర్ సిటీలో జరుగుతోన్న గ్లోబల్ సమ్మిట్ రెండో ర
Read Moreతెలంగాణకు రూ. 5 లక్షల కోట్ల పెట్టుబడులు.. సీఎం రేవంత్ పై పీసీసీ ప్రశంసలు
యావత్ దేశం తెలంగాణ వైపు చూస్తోందన్నారు టీ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్. చారిత్రాత్మక సమ్మిట్ నిర్వహించిన సర్కార్ కు అభినందనలు తెలిపారు. లక్షల కోట్ల ప
Read MoreTelangana Rising Global Summit 2025: తెలంగాణలో నాలుగు ప్రధాన సర్క్యూట్ల ద్వారా టెంపుల్ టూరిజం అభివృద్ధి: మంత్రి కొండా సురేఖ
తెలంగాణలో నాలుగు ప్రధాన సర్క్యూట్ల ద్వారా టెంపుల్ టూరిజం అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు మంత్రి కొండా సురేఖ. మంగళవారం ( డిసెంబర్ 9 ) తెలంగాణ రైజింగ్ గ
Read Moreసోనియా గాంధీ బర్త్ డే: సోనియమ్మను తెలంగాణ మరువదు.. ‘తెలంగాణ రైజింగ్ 2047’ లక్ష్యం
తెలంగాణ ప్రజలు ఎన్నటికీ మర్చిపోలేని నాయకురాలు సోనియా గాంధీ. సుదీర్ఘ కాల తెలంగాణ ఉద్యమానికి న్యాయం చేయాలనే ఆకాంక్షతో ఆమె తీసుకున్న నిర్ణయం ఫలితాలను ఇప్
Read Moreగులాబీ నేత.. ఇసుక మేత..! దందాతో యువనేత రూ. కోట్లలో సంపాదన
మంచిర్యాల, వెలుగు: బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మంచిర్యాల జిల్లా చెన్నూర్ సెగ్మెంట్లో యువ నేత ఇసుక దందాతో జీరో నుంచి రూ. కోట్లకు పడగలెత్తారు. కొ
Read More2047 నాటికి చేపల ఉత్పత్తిలో ప్రపంచంలోనే నెంబర్ వన్ గా తెలంగాణ: మంత్రి వాకిటి శ్రీహరి
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్- 2047 లో భాగంగా రైతుల ఆదాయ వనరుల అభివృద్ధి కి తీసుకోవలసిన చర్యల పై జరిగిన సదస్సులో పాల్గొన్నారు రాష్ట్ర క్
Read Moreమీరు ఎంత ట్రై చేసినా నెహ్రూను కించపరచలేరు: ప్రధాని మోడీకి కాంగ్రెస్ కౌంటర్
న్యూఢిల్లీ: వందేమాతరం విషయంలో జవహర్లాల్ నెహ్రూ మహ్మద్ అలీ జిన్నాతో రాజీ పడ్డారని.. కాంగ్రెస్ వందేమాతర గేయాన్ని తుక్డే తుక్డే చేసిందని ప్రధాని మోడ
Read Moreదేశ ఐక్యతకు సింబల్ ..వికసిత్ భారత్ కు స్ఫూర్తి వందేమాతరం: ప్రధాని మోదీ
దేశ ఐక్యతకు సింబల్ వందేమాతరం అని అన్నారు ప్రధాని మోదీ. కోట్లాది మందికి వందేమాతరం స్ఫూర్తినిచ్చిందన్నారు. వందేమాతరం గీతం150 వ వార్షికోత్సవం
Read Moreపాలనలో మార్పు రాలేదు..ప్రజా పాలన కాదు.. ఇది ప్రజావంచన పాలన : కిషన్ రెడ్డి
కేసీఆర్ పోయి రేవంత్ వచ్చిండు తప్ప దోపిడీ ఆగలేదు: కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ప్రజా పాలన కాదు.. ఇది ప్రజావంచన పాలన దమ్ముంటే హామీల అమలుపై
Read Moreసర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులదే విజయం : మంత్రి వివేక్
కోల్బెల్ట్/చెన్నూరు, వెలుగు: పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు విజయం సాధిస్తారని రాష్ట్ర కార్మిక, గనులశాఖ మంత్రి వివేక్ వెం
Read More













