
Congress
కేసీఆర్ ఈసారైనా అసెంబ్లీకి వస్తారా..? కాళేశ్వరంపై జవాబిస్తారా..?
కాళేశ్వరంపై చర్చకు కేసీఆర్ వస్తరా..? పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ను అసెంబ్లీలో చర్చకు పెట్టనున్న ప్రభుత్వం ఫాంహౌస్&zwn
Read Moreఇవాళ్టి (ఆగస్ట్ 30) నుంచి అసెంబ్లీ స్టార్ట్.. సభ ముందుకు కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్
కాళేశ్వరం కమిషన్ పూర్తి నివేదికను సభలో ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం తొలిరోజు మాగంటి గోపీనాథ్ మృతికి సంతాప తీర్మానం మూడు లేదా నాలుగు రోజులు
Read Moreస్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా..ఫేస్ చేయడానికి నేను రెడీ : ఎమ్మెల్యే కడియం శ్రీహరి
స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరీ కీలక వ్యాఖ్యలు చేశారు. సుప్రీకోర్టు తీర్పు, స్పీకర్ అనర్హత వేటు గురించి ఆలోచించాల్సిన అవసరం లేదన్నారు.
Read Moreకారు పార్టీకి కాళేశ్వర కష్టం..ముందు నుయ్యి వెనుక గొయ్యి..అసెంబ్లీకి కేసీఆర్ డుమ్మా కొట్టే ఛాన్స్..
కేసీఆర్ సమాధానం లేకే రాలేదని న్యాయస్థానానికి చెప్పనున్న సర్కారు గొడవ చేస్తే చర్చ జరగనీయకుండా అడ్డుకున్నారని కోర్టుకు చెప్పే అవకాశం ఇందుకు
Read Moreమైనార్టీల సంక్షేమానికి కట్టుబడి ఉన్నం..సమస్యలన్నీ పరిష్కరిస్తాం: మంత్రి వివేక్ వెంకటస్వామి
మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని రహమత్ నగర్ లో కార్యకర్తల
Read Moreఅధికారుల నిర్లక్ష్యం వల్లే ..RFCL లో సాంకేతిక లోపాలు : ఎంపీ వంశీకృష్ణ
తెలంగాణపై కేంద్రం చిన్న చూపు చూస్తుందన్నారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ. గోదావరిఖని మీడియాతో మాట్లాడిన ఆయన.. అధికారుల నిర్లక్ష్యం వల్లే&nbs
Read Moreబీహార్లో భగ్గుమన్న పాలిటిక్స్.. పార్టీ జెండాలతో పొట్టు పొట్టు కొట్టుకున్న బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు
పాట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేపట్టిన ఓటర్ అధికార్ యాత్ర రాష్ట్ర రాజకీయాల్లో కాకరేపుతోంది
Read Moreతెలంగాణలో అడుగడుగునా ఎకో అడ్వెంచర్ టూరిజం స్పాట్ లు... పర్యాటకంపై ఫోకస్ పెట్టాలి..
పర్యావరణ సాహస పర్యాటకాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశాలు తెలంగాణలో అడుగడుగునా ఉన్నాయి. మన దగ్గర జలపాతాలు విదేశీ పర్యాటకులను సైతం ఆకర్షిస్తున్నాయి. ఇటీవల
Read More‘సాధ్యమైనంత త్వరగా’ అనే పదానికి అర్థం లేకుండా చేస్తున్నరు: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: ‘అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను గవర్నర్ నెలల తరబడి పెండింగ్లో పెట్టడం కరెక్టేనా..?’ అని కేంద్రాన్ని సుప్రీంకోర్టు సీజేఐ జస్
Read Moreప్రతి జంటా ముగ్గుర్ని కనాలి.. జననాల రేటు తగ్గితే జాతి అంతరిస్తుంది: మోహన్ భగవత్
న్యూఢిల్లీ: దేశంలో ప్రతి జంటా ముగ్గురు పిల్లలను కనాలని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆరెస్సెస్) చీఫ్ మోహన్ భగవత్ సూచించారు. ప్రస్తుతం ఉన్న 2.1 జననాల రేటు
Read Moreశభాష్..రెస్క్యూ టీమ్: వరదల్లో చిక్కుకున్న 2 వేల మందిని కాపాడిన సిబ్బంది
సహాయక చర్యల్లో ఎస్డీఆర్ఎఫ్, రెవెన్యూ, ఫైర్, ఎయిర్ ఫోర్స్, ఆర్మీ దళాలు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వరదలపై డీజీపీ
Read Moreరాష్ట్రానికి ‘ఎల్లంపల్లి’ గుండెకాయ: కాంగ్రెస్ కట్టిన ఈ ప్రాజెక్టు గట్టిగుంటే.. కేసీఆర్ కట్టిన కాళేశ్వరం కూలింది: సీఎం రేవంత్
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో నీళ్లు నింపితే ఊర్లు కొట్టుకపోతయ్ మూడింటినీ ఒకే రకమైన డిజైన్, సాంకేతిక పరిజ్ఞానంతో కట్టారు మేడిగడ్డల
Read Moreసిగ్నల్ రహిత జంక్షన్లు.. మూసీ మాస్టర్ ప్లాన్ పై సీఎం కీలక ఆదేశాలు
వచ్చే వందేళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకొని మూసీ నదీ పరివాహక ప్రాంతం అభివృద్ధి జరగాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు చెప్పారు. మూసీ నది అభివృద్ధి ప
Read More