Congress

మున్సి‘పోల్స్' బరిలో మరో 3 పార్టీలు..! పోటీకి సై అంటున్న టీడీపీ, జనసేన, జాగృతి

కామన్ సింబల్తో పోటీకి కవిత కసరత్తు పోటీకి సిద్ధమంటున్న తెలుగుదేశం పార్టీ బరిలోకి దిగనున్న జనసేన ఒంటరి పోరుకు గిరిగీసుకున్న బీజేపీ టీడీపీ-జనసే

Read More

రాజకీయ ప్రయోగశాలగా సింగరేణి.. బొగ్గు అక్రమాలపై సీబీఐ దర్యాప్తు జరపాలి: కిషన్ రెడ్డి

ఢిల్లీ: సింగరేణిని రాజకీయ ప్రయోగశాలగా మార్చారని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఆరోపిం చారు. గతంలో బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ విధ్వంసం చేస్తున్నాయని ఫైర్ అ

Read More

సికింద్రాబాద్‎ను జిల్లా చేయాలని కేటీఆర్ మాట్లాడితే నవ్వొచ్చింది: కవిత

హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తన సోదరుడు కేటీఆర్‎పై జాగృతి చీఫ్ కవిత సెటైర్ వేశారు. సికింద్రాబాద్‎ను జిల్లా చేయాలని కేటీఆర్ మాట్లా

Read More

శ్రీరాముని పేరు చెప్పకుండా ఎన్నికల్లో నిలబడే దమ్ము బీజేపీకి ఉందా: మహేష్ కుమార్ గౌడ్

బుధవారం ( జనవరి 21 ) నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో నిర్వహించిన ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ బీజేపీపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు టీపీసీసీ చీఫ్ మహ

Read More

పదేండ్లలో కేటీఆర్.. సికింద్రాబాద్ ను పట్టించుకోలే: కవిత

సికింద్రాబాద్ ను జిల్లా చేయాలంటున్న కేటీఆర్ పదేళ్లు అధికారంలో ఉండి ఏం చేశారని ప్రశ్నించారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత .పదేండ్లలో కేటీఆర్ ఏనాడు స

Read More

వెయ్యి కేసులు పెట్టుకో వంద సిట్లు వేసుకో: కేటీఆర్

కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు నోటీసులిచ్చినా భయపడేది లేదు: కేటీఆర్​ ఫ

Read More

మేడారం జాతరకు నిమిషానికి 4 బస్సులు.. జనవరి 28 నుంచి ఫిబ్రవరి 1 వరకు..

హైదరాబాద్: మేడారం జాతరను పురస్కరించుకొని ఒక్క నిమిషానికి నాలుగు బస్సులు వెళ్లేలా ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. ప్రత్యేకంగా

Read More

జనవరి 25 లేదా 26న మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్: మంత్రి వివేక్

హైదరాబాద్: జనవరి 25 లేదా 26న మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. మంగళవారం (జనవరి 20) నర్సాపూర్‎లో

Read More

నర్సాపూర్ లో మహిళలకు వడ్డీ లేని రుణాల చెక్కులు పంపిణీ చేసిన మంత్రి వివేక్ వెంకటస్వామి..

మంగళవారం ( జనవరి 20 ) మెదక్ జిల్లా నర్సాపూర్ లో మహిళలకు వడ్డీ లేని రుణాల చెక్కులు పంపిణీ చేశారు మంత్రి వివేక్ వెంకటస్వామి. మహిళలకు రూ. మూడు కోట్ల 50 ల

Read More

ఎన్నికలు రాగానే బీజేపీ హిందు, ముస్లింలకు గొడవలు పెడ్తది: టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్

హైదరాబాద్: బీజేపీపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఫైర్ అయ్యారు. రాముడి, హిందు దేవుళ్ల పేరుతో బీజేపీ రాజకీయం చేస్తోందని.. ఎక్కడ ఎన్నికలు వచ్చిన అక్కడ

Read More

తెలంగాణలో 6 కొత్త అర్బన్ ఫారెస్టులు.. ఏ జిల్లాల్లో ఎక్కడెక్కడ అంటే.. ?

తెలంగాణకు 6 అర్బన్ ఫారెస్ట్ లు రానున్నాయి. నగర్ వన్ యోజన కింద రాష్ట్రానికి రూ. 8 కోట్ల 26 లక్షలు మంజూరు చేస్తున్నట్లు తెలిపింది కేంద్రం. తొలివిడతలో &n

Read More

ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేయొద్దు.. కావాలంటే కొత్త స్కీమ్ పెట్టుకోండి: మంత్రి వివేక్

మంచిర్యాల: నిరుపేద ప్రజలకు ఉపాధిని కల్పించాలనే సదుద్దేశంతో ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన

Read More