Congress
మత సామరస్యమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ విధానం: మంత్రి పొంగులేటి
ఖమ్మం: మత సామరస్యమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ విధానమని.. అన్ని మతాల ఆత్మగౌరవం, సంస్కృతి పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్
Read Moreబీజేపీ పిరికితనంతో ఓట్లను తొలగిస్తోంది.. ఓట్ల చోరీపై పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ ఫైర్
కేంద్రంలోని బీజేపీ సర్కార్ , రాష్ట్రంలోని బీఆర్ఎస్ నేతలపై పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎన్నికల్లో బీజేపీ పిరికి
Read Moreరెండో విడతలో యాదాద్రికి 5 వేల ఇందిరమ్మ ఇండ్లు
యాదాద్రి, వెలుగు: జిల్లాలో రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను అధికారులు వేగవంతం చేశారు. ఎల్-1 జాబితాలోని అర్హులను గుర్తించి జూన్ 2న
Read Moreమరో 306 స్కూళ్లలో ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్.. కొత్త విద్యా సంవత్సరం నుంచి ప్రారంభం
ఇన్స్ట్రక్టర్లు, ఆయాల నియమాకానికి దరఖాస్తుల ఆహ్వానం ప్రతి స్కూల్లో కనీసం 20 అడ్మిషన్ లు ఉండాలని ఆదేశాలు మెదక్, వెలుగు: ఉమ్మడి మెదక్ జిల
Read Moreముంచుకొస్తున్న జలసంక్షోభం.. హైదరాబాద్ లో అత్యంత వేగంగా అడుగంటుతున్న భూగర్భ జలాలు...
కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. భారతదేశంలోని మెట్రో నగరాల్లోనే భూగర్భ జలాలు అత్యంత వేగంగా అడుగంటిపోతున్న నగరంగా
Read Moreహైదరాబాద్ లో మంత్రిని వివేక్ ను కలిసిన కాంగ్రెస్ నాయకులు
తూప్రాన్, వెలుగు: తూప్రాన్ మండలం ఇస్లాంపూర్ గ్రామ సర్పంచ్ సంతోష్రెడ్డి, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్ తరలివ
Read Moreసుమన్ తో ఎవరు మాట్లాడించారో తేల్చాలి : ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్
హైదరాబాద్, వెలుగు: సుమన్ ను అరెస్టు చేయడం కాదు.. ఆయనతో టెర్రరిస్టులా ఎవరు మాట్లాడించారో పోలీసులు తేల్చాలని విప్ అద్దంకి దయాకర్ డిమాండ్ చేశారు. బీఆర్ఎ
Read Moreబాల్క సుమన్ పై పీడీ యాక్ట్ పెట్టాలి : విప్ బల్మూరి వెంకట్
హైదరాబాద్, వెలుగు: బాల్క సుమన్ ను అరెస్ట్ చేయడం కాదు.. ఆయనపై పీడీ యాక్ట్ పెట్టాలని విప్ బల్మూరి వెంకట్ డిమాండ్ చేశారు. సుమన్ అరెస్ట్ పై బీఆర్&zw
Read Moreకూల్చివేతలను 24 గంటల్లో పునరుద్ధరించండి...హైడ్రాకు హైకోర్టు ఆదేశం
కోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ హైడ్రా కూల్చివేతలు చేపట్టడంపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. హైదరాబాద్ కూకట్పల్లిలోన
Read Moreఖర్గేను కలిసిన స్పీకర్ గడ్డం ప్రసాద్
న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ శనివారం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర
Read Moreజూన్ 15 లోపు వడ్లు కొనకపోతే..బీజేపీ నేతల ఇండ్లముందు పోస్తం: సీఎం రేవంత్ రెడ్డి
రైతుల ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర వైఖరిని తప్పుబట్టారు సీఎం రేవంత్ రెడ్డి. ధాన్యానికి మద్దతు ధర ప్రకటించిన కేంద్రమే వడ్లను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశా
Read Moreమోటార్లకు మీటర్లు పెడితే ఎన్నికల్లో పోటీ చెయ్యం.. బీఆర్ఎస్ కు రేవంత్ ఛాలెంజ్
వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టే ప్రసక్తే లేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం మోటార్లకు మీటర్లు పెడితే... తాము వచ్చే ఎన
Read Moreమీనాక్షి నటరాజన్ తో పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ భేటీ
హైదరాబాద్లోని గాంధీభవన్లో పెద్దపల్లి జిల్లా నేతలతో ఏఐసీసీ ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ భేటీ అయ్యారు. ఈ సమావేశానికి పెద్దపల్లి ఎం
Read More












