Congress

తొలి రోజు నామినేషన్ వేసిన రఘునందన్ రావు, డీకే అరుణ

 తెలంగాణలో లోక్ సభ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ మొదలయ్యింది. తొలి రోజు బీజేపీ అభ్యర్థులు రఘునందన్ రావు, డీకే అరుణ, ఈటల రాజేందర్ నామినేషన్ దాఖలు

Read More

కాంగ్రెస్కు రైతుల కంటే రాజకీయమే ముఖ్యం: కేటీఆర్

కాంగ్రెస్ ప్రభుత్వానికి రాష్ట్రం , రైతుల ప్రయోజనం కంటే రాజకీయమే ముఖ్యమైందని విమర్శించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మేడిగడ్డ దగ్గర కాఫర్ డ

Read More

సింగరేణి కార్మికులకు అండగా నిలిచింది కాంగ్రెస్ ఒక్కటే: గడ్డం వంశీకృష్ణ

డబ్బులు సంపాదించుకునేందుకు రాజకీయాల్లోకి రాలేదన్నారు పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ. కాకా స్ఫూర్తితో ప్రజలకు సేవ చేసేందుకు  మ

Read More

పార్లమెంట్ ఎన్నికల తర్వాత  బీఆర్ఎస్ కనుమరుగు: లక్ష్మణ్ 

హైదరాబాద్, వెలుగు: పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ కనుమరుగు అవుతుందని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పా

Read More

కాంగ్రెస్ ను టచ్ చేస్తే బీఆర్ఎస్ ను బొందపెడ్తం: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

     ఎంపీ ఎన్నికల తర్వాత గులాబీ దుకాణం బంద్      కవిత జైలుకు పోవడంతో కేసీఆర్​, కేటీఆర్​, హారీశ్​ రావుకు &

Read More

అవినీతిలో మోదీ చాంపియన్: రాహుల్

బీజేపీకి 150 సీట్లు కూడా రావని తేల్చేసిన ఎంపీ     ఏఎన్ఐకి మోదీ ఇచ్చిన ఇంటర్వ్యూ.. ఒక స్క్రిప్టెడ్     పార్టీ ఆదేశిస్తే

Read More

న్యాయ పత్ర వర్సెస్ సంకల్ప పత్ర

18వ లోక్​సభకు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో  రెండు జాతీయ పార్టీల్లో అధికార బీజేపీ సంకల్ప పత్ర పేరుతో,  ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ న్యాయ పత్ర

Read More

కాంగ్రెస్‌‌‌‌తోనే పేదలకు న్యాయం : కోమటిరెడ్డి రాజగోపాల్‌‌‌‌రెడ్డి

నకిరేకల్, వెలుగు : కాంగ్రెస్‌‌‌‌తోనే బడుగు, బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌‌

Read More

ఓటర్ల జాబితా నుంచి పేర్లను తీసేయడం ఆశ్చర్యకరం: పీసీసీ వైస్​ ప్రెసిడెంట్ నిరంజన్ 

పీసీసీ వైస్​ ప్రెసిడెంట్ నిరంజన్  హైదరాబాద్, వెలుగు: ఎన్నికల నోటిఫికేషన్ కు ఒక రోజు ముందు బుధవారం జీహెచ్ఎంసీ పరిధిలో సుమారు 5.41 లక్షల ఓట

Read More

దోపిడీదారులకు కేంద్రం సహకారం : మంత్రి పొన్నం

ఎల్కతుర్తి, వెలుగు : దోపిడీదారుల నుంచి బీజేపీ వేల కోట్లు తీసుకొని వారికి సహకరిస్తోందని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌‌&zwnj

Read More

కాంగ్రెస్​కు 9, బీజేపీకి 4 సీట్లు బీఆర్ఎస్ కు 3, మజ్లిస్ కు 1 

    ఎన్డీటీవీ ‘పోల్ ఆఫ్ ఒపీనియన్ పోల్స్’ సర్వేలో వెల్లడి      కేంద్రంలో మళ్లీ ఎన్డీఏకే పవర్ &nbs

Read More

జగన్ పై రాయి దాడి కేసు: బోండా ఉమను టార్గెట్ చేసిన వైసీపీ..

ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో సీఎం జగన్ పై రాయి దాడి ఏపీలో తీవ్ర కలకలం రేపుతోంది. పోలీసులు శరవేగంగా దర్యాప్తు చేసి అనుమానితులను గుర్తించి అదుపులోకి తీస

Read More

లోకేష్, బాలకృష్ణలకు షాక్.. ఈసీకి ఫిర్యాదు చేసిన వైసీపీ...

ఏపీలో ఈసారి ఎన్నికల నేపథ్యంలో ఎన్నడూ లేని విధంగా హోరాహోరీ వాతావరణం నెలకొంది. జగన్ దించటమే లక్ష్యంగా బీజేపీతో పొత్తు కుదుర్చుకున్న టీడీపీ, జనసేన ఒకవైపు

Read More