Congress
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 100 సీట్లకు తగ్గకుండా గెలుస్తం.. బీజేపీకి అధికారం కల: పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్
హైదరాబాద్: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 100 సీట్లకు తగ్గకుండా గెలుస్తామని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. వచ్చే మూడేండ్ల పాలనపై మరిం
Read Moreనాంపల్లి కోర్టుకు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి.. ఎందుకంటే..?
హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి శనివారం (డిసెంబర్ 20) హైదరాబాద్లోని -నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టుకు వెళ్లారు. గతంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం, తి
Read Moreకోట్లాది మంది పేదలపై మోడీ సర్కార్ దాడి: ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై సోనియా గాంధీ ఫైర్
న్యూఢిల్లీ: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ (ఎంజీఎన్ఆర్ఈజీఏ) పథకం స్థానంలో కేంద్రం తీసుకొచ్చిన వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్&z
Read Moreగాంధీ పేరు మర్చిపోయేలా చేయడానికి కేంద్రం కుట్ర : మంత్రి వివేక్
గాంధీ పేరు మర్చిపోయేలా చేయడానికి కేంద్రం కుట్ర చేస్తుందన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధీ హామీ పథకం చట్టంలో గాంధీ
Read Moreమణుగూరు పీకే ఓసీ 2 ప్రైవేటీకరణ ఆపాలి: కవిత
మణుగూరు పీకే ఓసీ 2 ప్రవేటికరణ ఆపాలని డిమాండ్ చేశారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత, డిసెంబర్ 19న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరుల &n
Read Moreపల్లెల ప్రగతికి పాటుపడాలి : ఎమ్మెల్యే జాటోత్ రామచంద్రనాయక్
ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే జాటోత్ రామచంద్రనాయక్ మరిపెడ, వెలుగు: కొత్తగా ఎన్నికైన సర్పంచ్ లు ఇదే విజయోత్సాహంతో పల్లెల ప్రగతికి పాట
Read Moreసిద్ధిపేట జిల్లాలో మంత్రి వివేక్ పర్యటన.. కాంగ్రెస్ లోకి భారీగా చేరికలు..
శుక్రవారం ( డిసెంబర్ 19 ) సిద్ధిపేటలో పర్యటించారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ఈ క్రమంలో సిద్ధిపేటకు చెందిన పలువురు నేతలు, కార్యకర్తలు పార్టీలో చేరారు.
Read Moreరేపటి స్వప్నాన్ని నమ్మేదెలా.?
ఈ మధ్య రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం కొత్త నినాదం అందుకున్నాయి - 2047 నాటికి అభివృద్ధిలో దూసుకుపోతున్నామని. 2047 నాటికి భారతదేశం $ 30 ట్
Read Moreడిసెంబర్ 20న లయోలా అకాడమీ గోల్డెన్ జూబ్లీ వేడుకలకు సీఎం రేవంత్
అల్వాల్, వెలుగు: ఈ నెల 20న లయోలా అకాడమీలో జరుగనున్న గోల్డెన్ జూబ్లీ వేడుకలకు చీఫ్ గెస్ట్గా సీఎం రేవంత్రెడ్డి హాజరు కానున్నారని అకాడమీ యాజమాన్యం తెల
Read Moreఓర్వలేకే కాంగ్రెస్ దాడులు.. బీజేపీ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: దేశంలో ప్రధాని మోదీ ప్రభంజనాన్ని, బీజేపీ విజయాలను చూసి ఓర్వలేకే కాంగ్రెస్ పార్టీ కుట్రపూరిత రాజకీయాలకు తెరలేపిందని బీజేపీ కర్నాటక,
Read Moreయాప్లు, మ్యాపులతో రైతుల ఉసురు పోసుకుంటున్నరు : ఎమ్మెల్యే హరీశ్రావు
ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు ధ్వజం మెదక్, వెలుగు: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కిసాన్ కపస్ యాప్ తెచ్చి పత్తి రైతులను ముంచగా, రా
Read Moreరీ ఎలక్షన్ పెట్టాలని కాంగ్రెస్ ఆందోళన
పరిగి, వెలుగు: వికారాబాద్ జిల్లా పూడూరు మండలంలోని సోమన్గుర్తి గ్రామపంచాయతీకి మరోసారి ఎలక్షన్ నిర్వహించాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. గురు
Read Moreఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ దే పై చేయి
మూడు విడతల్లోనూ ఆధిక్యం కాంగ్రెస్ కు 1248 జీపీలు బీఆర్ ఎస్ కి 476, బీజేపీ కి 22 పలుచోట్ల బీఆర్ఎస్, బీజేపీల మధ్య దోస్తీ
Read More












