Congress
కేసీఆర్ శకం ముగిసింది..ఆయన దేశంలోనే అత్యంత అవినీతిపరుడు : ఎంపీ అర్వింద్
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ మరోసారి కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. అటు బీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ లక్ష్యంగా విమర్శనాస్త్రాలు సంధించారు.
Read Moreస్టూడెంట్స్ ఖాతాల్లో డబ్బులేస్తే..కాలేజీలు అడ్మిషన్లు ఎట్లిస్తయ్?: సీఎంకు ఆర్.కృష్ణయ్య లేఖ
హైకోర్టు తీర్పుపై ఫుల్ బెంచ్ కు అప్పీల్ చేయాలి ముషీరాబాద్, వెలుగు: విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేయరాదని కాలేజీలకు గట్టి ఆదేశాలు జారీ చేయాలన
Read More2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలి.. లేదంటే సెక్రటేరియట్ ముట్టడిస్తం: హరీష్ రావు
హైదరాబాద్: తక్షణమే జాబ్ క్యాలెండర్ విడుదల చేసి 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు డిమాండ్ చేశారు. లే
Read Moreఉద్యోగులకు గుడ్ న్యూస్.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం రూ. 6 వేల కోట్లు..జూన్ 1 లోగా హెల్త్ కార్డులు
తెలంగాణ సచివాలయంలో ఉద్యోగ సంఘాల నాయకులతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యోగుల సంక్షేమంపై సీఎం నాలుగు అంశాలపై స్
Read Moreగవర్నర్ శుక్లాను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్
తెలంగాణ నూతన డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన సీవీ ఆనంద్ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను కలిశారు. శనివారం ( మే 2 ) లోక్ భవన్లో గవర్నర్ శుక్లాను మర్యాద
Read MoreGen Z యువతే లక్ష్యంగా తెలంగాణ రక్షణ సేన ముందుకెళ్తుంది: కవిత
Gen Z యువతే లక్ష్యంగా తెలంగాణ రక్షణ సేన ముందుకెళ్తుందని అన్నారు టీఆర్ఎస్ అధినేత్రి కవిత. శనివారం ( మే 2 ) మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో మాట్లాడుతూ కీలక
Read Moreమోదీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేకి: ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే ఫైర్
కొత్త లేబర్ కోడ్ను సమీక్షించాలని డిమాండ్ న్యూఢిల్లీ: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కార్మిక వ్యతిర
Read Moreజీఎస్టీ వసూళ్లలో తెలంగాణ రికార్డు... ఏప్రిల్ లో కమర్షియల్ ట్యాక్స్ రాబడి రూ.7వేల 570 కోట్లు.. ఒక్క జీఎస్టీ నుంచే రూ.4వేల 621 కోట్లు..
గతేడాది ఏప్రిల్తో పోలిస్తే 35 శాతం అదనం దేశ
Read Moreపార్టీలకు ఊహించని షాక్ : పశ్చిమ బెంగాల్ లో రేపు 15 పోలింగ్ బూతుల్లో రీ పోలింగ్
పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో బిగ్ ట్విస్ట్.. ఎవరూ ఊహించని విధంగా ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయంతో అందరూ షాక్ అవుతున్నారు. మే 2వ తేదీ అంటే రేపు.. 15 పోలిం
Read Moreసింగరేణి కార్మికుల పెన్షన్ పెరిగేవరకు పోరాడతా: ఎంపీ గడ్డం వంశీకృష్ణ
హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. శుక్రవారం ( మే 1 ) నిర్వహించిన ఈ కార్యక్రమానికి హాజరైన ఎంపీ గడ్డం వంశీకృష్ణ మాట్లాడుతూ
Read Moreకాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ కార్మికుల హక్కుల పక్షాన నిలుస్తుంది: మంత్రి వివేక్ వెంకటస్వామి ట్వీట్
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ కార్మికుల పక్షాన నిలుస్తుందని అన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. శుక్రవారం ( మే 1 ) మే డే సందర్భంగా ఎక్స్ వేద
Read Moreతెలంగాణలో మోదీ పర్యటన.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక ప్రకటన
తెలంగాణ రాష్ట్రానికి ప్రధాని నరేంద్ర మోదీ రాక ఖరారైంది. మే 10వ తేదీన ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటనకు వస్తున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు
Read Moreకేసీఆర్ ఇంటికి నీటి కొరతపై జలమండలి క్లారిటీ.. అసలు నిజం ఇదే..
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాసానికి నీటి కొరత ఉందంటూ వస్తున్న వార్తలపై హైదరాబాద్ జలమండలి స్పష్టమైన వివరణ ఇచ్చింది. ట్యాంకర్ ద్వారా నీటి సరఫరా చేస్తున్
Read More












