Congress
సీఎం వ్యాఖ్యలు సిగ్గుచేటు...అఘోర పూజల ఆరోపణలను ఖండించిన హరీష్ రావు
సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సంగారెడ్డిలో జరిగిన సభలో రేవంత్ ర
Read Moreలోక్ భవన్ లో గవర్నర్ ఎట్ హోం..హాజరైన ప్రముఖులు
హైదరాబాద్లోని లోక్ భవన్లో ఘనంగా గవర్నర్ ఎట్ హోం కార్యక్రమం నిర్వహించారు. ఈ తేనీటి విందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథ
Read Moreజగ్గారెడ్డి తెలంగాణలోనే నంబర్ వన్ లీడర్.. వెయ్యికోట్లిచ్చినా ఇలాంటి లీడర్ దొరకడు :సీఎం రేవంత్
సంగారెడ్డి జిల్లాలో నిర్వహించిన కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డిపై ప
Read Moreవీడియో: రాష్ట్రం అల్లకల్లోలం కావాలని అఘోర పూజలు చేస్తారా.? శివమొగ్గ గుడిలో పూజల రహస్యమేంటి.?: సీఎం రేవంత్
సంగారెడ్డి సభలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో అల్లకల్లోలం జరగాలని అఘోర పూజలు చేస్తారా? కర్ణాటకలోని శివమొగ్గ గుడికి రహస్యం
Read Moreఎర్రకోటలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే గైర్హాజరు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోటలో భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రధాని మోడీ వరుసగా 13వ సారి ఎర్రకోటపై
Read Moreతెలంగాణను వికాసం వైపు నడుపుతున్నం.. సంక్షేమం,అభివృద్ధి ప్రభుత్వానికి రెండు కళ్లు: CM రేవంత్
హైదరాబాద్: తెలంగాణను వికాసం వైపు నడిపిస్తున్నామని.. సంక్షేమం,అభివృద్ధి రెండు కళ్లుగా ముందుకు వెళ్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజల సంక్షేమం
Read Moreఎవరైనా గీత దాటితే వేటు తప్పదు : పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
ఇటీవల పలువురు కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో దుమారం రేపుతున్నాయి. తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ స్పందించారు. కొందరు హద్దులు దాటి
Read Moreఉమ్మడి వరంగల్ జిల్లాలో నెలాఖరుకు మోడల్ సోలార్ విలేజ్లు.. పైలట్ ప్రాజెక్ట్గా 9 గ్రామాల్లో పనులు
పైలట్ ప్రాజెక్ట్గా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 9 గ్రామాల్లో పనులు ఇప్పటికే ములుగు జిల్లాలోని మూడు ఊళ
Read Moreభయంతోనే అమిత్ షా సభకు రాలే.. సభ నిర్వహణ ఖర్చులు రూ.250 కోట్లు మోపాలి: ఎంపీ వంశీకృష్ణ
న్యూఢిల్లీ, వెలుగు: ప్రశాంతంగా ఆందోళన చేపట్టిన విద్యార్థులపై పోలీసుల క్రూరమైన దాడి, లాఠీచార్జ్, పెల్లెట్ కాల్పులు, ఏకే–47 ఎక్కుపెట్టడం వంటి అంశా
Read Moreపార్లమెంట్ ఎదుట పోటాపోటీ నిరసనలు
న్యూఢిల్లీ: పార్లమెంట్ మకర ద్వారం వద్ద అధికార ఎన్డీఏ, ప్రతిపక్ష ఇండియా కూటమి ఎంపీలు ఆందోళన చేపట్టారు.
Read Moreరూ. 250 కోట్ల ప్రజాధనం వృధా చేశారు... అమిత్ షా క్షమాపణ చెప్పాలి: ఎంపీ వంశీకృష్ణ
అమిత్ షా లోక్ సభకు వచ్చి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఎంపీ గడ్డం వంశీకృష్ణ. గురువారం ( ఆగస్టు 13 ) పార్లమెంట్ నుంచి మాట్లాడుతూ ఈమేరకు వ్యాఖ్యలు చే
Read Moreగజ్వేల్ లో యంగ్ ఇండియా స్కూల్ నిర్మాణానికి వీడని చిక్కుముళ్లు..!
శంకుస్థాపన చేసి ఆరు నెలలు గడుస్తున్నా ఖరారు కాని స్థలం కొండపాక నుంచి జగదేవ్&zwn
Read Moreమంజీరా బ్యారేజీ రిపేర్ కు రూ.14.20 కోట్లు... పరిపాలనా అనుమతులిచ్చిన ప్రభుత్వం
హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్ జంట నగరాల తాగునీటి అవసరాలు తీరుస్తున్న మంజీరా బ్యారేజీ దిగువ భాగంలో
Read More












