Congress
ఎన్నికలొస్తున్నయ్ కాబట్టే.. మోడీ రామజపం చేస్తున్నారు:మల్లికార్జున్ ఖర్గే
మణిపూర్ ను కాంగ్రెస్ ప్రధానులంతా సందర్శించారని.. కానీ, ప్రధాని మోడీ మణిపూర్ ను ఎందుకు సందర్శించలేదని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ప్రశ్నించారు. ఇప్
Read Moreభారత్ న్యాయ్ యాత్రలో పాల్గొన్న సీఎం రేవంత్,ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
రాహుల్ గాంధీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ న్యాయ్ యాత్ర కాసేపటి క్రితమే ప్రారంభమయ్యింది. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ జెండ ఊపి యాత్ర
Read Moreకాకా వెంకటస్వామి స్మారక క్రికెట్ పోటీలను ప్రారంభించిన గడ్డం వంశీకృష్ణ
కేంద్ర మాజీ మంత్రి దివంగత కాకా వెంకటస్వామి స్మారక క్రికెట్ పోటీలను జైపూర్ మండలంలోని టేకుమట్ల గ్రామంలో ఘనంగా నిర్వహించారు. కాకా వెంకటస్వామి మెమోర
Read Moreరాహుల్ న్యాయ్ యాత్ర ఆలస్యం..ఢిల్లీలోనే ఏఐసీసీ ముఖ్యనేతలు
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపటనున్న భారత్ జోడో యాత్ర ఆలస్యంగా ప్రారంభంకానుంది. దట్టమైన పొగమంచు కారణంగా యాత్ర ఆలస్యం కానుంది. మణిపూర్ వెళ్లాల్సిన
Read Moreఇందిరా గాంధీ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ
మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పై కేంద్ర మాజీ మంత్రి అనంత్ కుమార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ మరియు కాంగ్రెస్ నాయకుడు సంజయ
Read Moreకేసీఆర్ సర్కార్ చేసిన తప్పులే కాంగ్రెస్ చేస్తున్నది : ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్
హైదరాబాద్, వెలుగు: గత తొమ్మిదిన్నరేండ్లలో కేసీఆర్ సర్కార్ చేసిన తప్పులనే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చేస్తున్నదని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్ష
Read Moreరాజకీయాల కోసం దేవుడిని ఉపయోగిస్తున్నారు : మంత్రి పొన్నం
పవిత్ర భారత దేశంలో రాజకీయాలను కూడ మార్కెటింగ్ చేస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. భోగి సందర్భంగా వేములవాడ ఆలయంలో మంత్రి పొన్నం ప
Read Moreకేటీఆర్ అబద్ధాల కోరు : జి.నిరంజన్
హైదరాబాద్, వెలుగు: కేటీఆర్ అబద్ధాల కోరు అని, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని పీసీసీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జి.నిరంజన్ విమర్శించారు. కాంగ్రె
Read Moreతొలి విడతలో పది మందికి పదవులు!
నామినేటెడ్ పోస్టుల భర్తీకి లిస్ట్ రెడీ చేసిన కాంగ్రెస్ అధిష్టానంతో చర్చించాక ప్రకటించనున్న నేతలు హైదర
Read Moreఅణగారిన వర్గాలకు న్యాయం చేస్తం : రాహుల్ గాంధీ
కేంద్రంలో అధికారంలోకి రాగానే బీసీ కులగణన బీసీలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు కృషి చేస్తం : రాహుల్ గాంధీ రాష్ట్రాల
Read Moreరాష్ట్రానికి రావాల్సిన రూ. 4 వేల 256 కోట్లు రిలీజ్ చేయండి: సీఎం రేవంత్
ఢిల్లీలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ ముగిసింది. సివిల్ సప్లైశాఖకు కేంద్రం బకాయిలు పడ్డ 4 వేల 256 కోట్ల సబ్సిడీని విడుద
Read Moreఎంసీహెచ్ ఆర్డీలోనే సీఎం క్యాంప్ ఆఫీస్.!
అక్కడే కొనసాగుతున్న నిర్మాణ పనులు పైగా ప్యాలెస్ పరిశీలించిన సీఎస్, ఆఫీసర్లు ప్యాలెస్ లోకి వెళ్లేందుకు రేవంత్ అయిష్టత ప్రస్తుతం ఇంటి నుంచే విధ
Read Moreచంద్రబాబుతో నాకు మంచి సన్నిహితం ఉంది : షర్మిల
ఏపీ మాజీ సీఎం టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుతో తనకు మంచి సన్నిహితం ఉందని కాంగ్రెస్ పార్టీ నాయకురాలు వైఎస్ షర్మిల అన్నారు. చంద్రబాబును తన కుమారుడి పెళ్లిక
Read More












