Congress
ఎమ్మెల్సీ ఇవ్వకపోయినా.. పార్టీకి విధేయుడిగా ఉంటా: అద్దంకి దయాకర్
ఎమ్మెల్సీ టికెట్ రేసులో చివరి నిమిషం వరకు పోటీ పడి నిరాశకు గురైన కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ స్పందించారు. టికెట్ ఆశించిన మాట వాస్తవమే అని.. ఎమ్మెల్సీ
Read Moreసాంప్రదాయ రాజకీయాలకు కేసీఆర్ దూరంగా ఉన్నారనే భావన ఉంది: హరీష్ రావు
కాంగ్రెస్ మోసపూరిత హామీలతో అధికారం లోకి వచ్చింది.. ఎన్నికలపుడు ఇష్టమొచ్చిన విధంగా ప్రజలను మభ్యపెట్టి.. ఇపుడు వాటి గురించి మనం అడిగితే కాకమ్మ కథలు చెబు
Read Moreఅయోధ్య ప్రాణప్రతిష్ఠను పొలిటికల్ ఈవెంట్గా మార్చారు : రాహుల్ గాంధీ
చిపోబోజౌ(నాగాలాండ్) : అయోధ్యలో రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని పొలిటికల్ ఈవెంట్గా మార్చారని కాంగ్రెస్ మాజీ చీఫ్, ఎంపీ రాహుల్
Read Moreవిద్వేషంపై .. న్యాయం గెలిచేనా?
పార్లమెంట్లో జరిగిన స్మోక్ బాంబు దాడి మీద ప్రభుత్వం సమాధానం చెప్పాలని కోరినందుకు, అటు రాజ్యసభ సహా 146 మంది విపక్ష ఎంపీలను ప్రభుత్వం సస్పెండ్ చేసి, తా
Read Moreగత ఫలితాలు రిపీట్ కావొద్దు : మున్షీ
లోక్సభ ఎన్నికలకు అందరూ కలిసి పని చేయాలి: మున్షీ హైదరాబాద్, సికింద్రాబాద్, చేవెళ్ల సెగ్మెంట్లపై రివ్యూ 
Read Moreసర్పంచుల పెండింగ్ బిల్లులపై గొంతు విప్పుత : కేటీఆర్
సిరిసిల్ల టౌన్, వెలుగు : ‘‘కరోనా కారణంగా సర్పంచులకు బిల్లులు చెల్లించలేకపోయాం. పెండింగ్ బిల్లులను ఈ సర్కారు ఇస్తుందని ఆశిస్తున
Read Moreకేంద్రం, ఏపీలో కాంగ్రెస్ వస్తే ప్రత్యేక హోదా ఇస్తం : మంత్రి పొన్నం ప్రభాకర్
కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారి దర్శనం హైదరాబాద్, వెలుగు : కేంద్రం, ఏపీలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే
Read Moreపాలమూరు రంగారెడ్డికి జైపాల్ రెడ్డి పేరు! : కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి పేరు పెడతామని ఆర్అండ్బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. హైదరాబాద్క
Read Moreచిత్తశుద్ధితో పని చేస్త.. పార్టీకి పూర్వవైభవం తెస్త: షర్మిల
న్యూఢిల్లీ, వెలుగు: ఏపీ పీసీసీ చీఫ్ గా వైఎస్ షర్మిలను కాంగ్రెస్ హైకమాండ్ నియమించింది. ఈ మేరకు పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ (సంస్థాగత) కేసీ వేణుగోపాల్
Read Moreపవర్ లూమ్ ఇండస్ట్రీకి అండగా ఉండాలి : కేటీఆర్
హైదరాబాద్: పవర్లూమ్వస్త్ర పరిశ్రమ సంక్షోభంలోకి వెళ్లకుండా గత ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను కొనసాగించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్
Read Moreఅందుకే రామమందిర ప్రారంభోత్సవానికి హాజరు కావడం లేదు : రాహుల్ గాంధీ
జనవరి 22న జరగనున్న రామ మందిర ప్రతిష్ఠాపన కార్యక్రమానికి కాంగ్రెస్ నేతలు హాజరుకాకపోవడంపై ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. రామ మందిర శంక
Read Moreఏపీ పీసీసీ చీఫ్ గా వైఎస్ షర్మిల
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్గా వైఎస్ షర్మిలను ఏఐసీసీ నియమించింది. పార్టీ అఖిల భారత ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఇవాళ ఉత్తర్వుల
Read Moreకేంద్రంలో అధికారంలోకి వస్తే విభజన హామీలు అమలు చేస్తాం : పొన్నం ప్రభాకర్
తెలంగాణ వచ్చిన పదేళ్ళ తర్వాత ప్రజాపాలన ఏర్పడిందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. తిరుమల వేంకటేశ్వర స్వామిని మంత్రి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన
Read More












