corona

మళ్లీ కరోనా బారిన పడిన మాజీ కేంద్రమంత్రి 

మాజీ కేంద్రమంత్రి,TMCనేత బాబుల్‌ సుప్రియో మూడోసారి కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్విటర్‌లో ట్వీట్ చేశారు. తన తండ్రి, భార్య, ప

Read More

రాష్ట్రంలో కరోనాపై హైకోర్టు విచారణ

హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా పరిస్ధితులపై హైకోర్టు విచారించింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, న్యూ ఇయర్ వేడుకలపై హైకోర్టుకు నివేదిక సమర్పించారు డీజీపీ

Read More

దేశంలో 1,892కు చేరిన ఒమిక్రాన్ కేసులు

దేశంలో ఓ వైపు డెల్టా, మరోవైపు ఒమిక్రాన్ వేరియంట్ కరోనా కలకలం రేపుతోంది. రోజు రోజుకు కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 1

Read More

శ్రీహరికోట అంతరిక్ష కేంద్రంలో 12మందికి కరోనా

ఇద్దరు వైద్యులు సహా 12 మందికి కరోనా నెల్లూరు జిల్లా: శ్రీహరికోటలోని సతీష్‌ ధవన్‌ అంతరిక్ష పరిశోధనా కేంద్రం (షార్‌)లో కరోనా కలకల

Read More

వ్యాక్సిన్​ తీసుకునేందుకు ముందుకు రాని టీనేజర్లు

ఒక్కో సెంటర్​లో సగం కూడా బుక్ ​కాని స్లాట్స్ 156 సెంటర్లలో ఒక శాతం వ్యాక్సినేషన్​ పూర్తి సిటీ పరిధిలో నేటి నుంచి స్పాట్ రిజిస్ట్రేషన్ హైదర

Read More

కరోనా ఎఫెక్ట్: భద్రాచలంలో ముక్కోటి ఉత్సవాలు రద్దు

భద్రాచలం: రోజు రోజుకూ పెరుగుతున్న కరోనా కేసుల ప్రభావం భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంపై పడింది. ప్రభుత్వ హెచ్చరికల నేపథ్యంలో ఇవాళ్టి

Read More

ఒమిక్రాన్​ను తక్కువ అంచనా వేయొద్దు

న్యూఢిల్లీ: ఒమిక్రాన్.. చాలా వేగంగా వ్యాప్తి చెందుతున్న కరోనా వేరియంట్. అయితే సింప్టమ్స్‌‌ తక్కువగా ఉంటున్నాయి. ఆస్పత్రికి వెళ్లే అవసరం తక్క

Read More

దేశంలో రోజురోజుకూ పెరుగుతున్న కరోనా కేసులు 

1,525 కు చేరిన ఒమిక్రాన్ బాధితులు  బెంగాల్​లో నైట్​ కర్ఫ్యూ..  స్కూళ్లు కాలేజీలు బంద్​ న్యూఢిల్లీ: కరోనా కేసులు మళ్లీ రోజురోజుకూ

Read More

మహారాష్ట్రలో విజృంభించిన కరోనా

గడచిన 24 గంటల్లో 11,877 కొత్త కేసులు 50 కొత్త ఒమిక్రాన్ కేసులు నమోదు  ముంబయి: మహారాష్ట్రలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో

Read More

తెలంగాణలో 5 కొత్త ఒమిక్రాన్ కేసులు

హైదరాబాద్: తెలంగాణలో ఇవాళ మరో 5 కొత్త ఒమిక్రాన్ కేసులు బయటపడ్డాయి. మెల్లగా చాపకింద నీరులా విస్తరిస్తున్నాయి. సామాజిక వ్యాప్తి మొదలైందన్న అనుమానాలు బలప

Read More

తెలంగాణలో కొత్తగా 12 కొత్త ఒమిక్రాన్ కేసులు

హైదరాబాద్: రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఇవాళ మరో 12 కొత్త ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్

Read More

15 నుంచి 18 ఏళ్లలోపు వారికి వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం

ఢిల్లీ : దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను కేంద్రం వేగవంతం చేసింది. కరోనా కేసులు పెరుగుతుండటంతో అప్రమత్తమైన సర్కారు పిల్లలకు సైతం టీకాలు ఇవ్వాలని నిర్ణయ

Read More

1,431కి చేరిన ఒమిక్రాన్ కేసులు

ఢిల్లీ:కరోనా కొత్త వేరియెంట్ శరవేగంగా విస్తరిస్తోంది. దేశంలో ఇప్పటి వరకు 1,431 మంది ఒమిక్రాన్ బారిన పడ్డారు. ఇప్పటి వరకు 23 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్

Read More