
corona
అంబులెన్సుల ఎంట్రీపై సీఎంలు వెంటనే చర్యలు తీసుకోవాలె
హైదరాబాద్: ఏపీ నుంచి హైదరాబాద్ కు ట్రీట్ మెంట్ కోసం వచ్చే కరోనా రోగుల అంబులెన్సులను ఆపకుండే తెలంగాణ ప్ర
Read Moreరాష్ట్రంలో కరోనా తగ్గుముఖం
హైదరాబాద్: లాక్ డౌన్ వల్ల రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తీవ్రత తగ్గుముఖం పడుతోందని మంత్రి కేటీఆర్ తెలిపారు. కొవిడ
Read Moreసీఎం రిలీఫ్ ఫండ్స్ లో కోట్ల కుంభకోణం
హైదరాబాద్- కరోనా బాధితులను తెలంగాణ రాష్ట్రం పట్టించుకోవడంలేదన్నారు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి. కరోనా మ&zwn
Read Moreకరీంనగర్ లో రెమ్డెసివిర్ బ్లాక్ దందా.. నలుగురి అరెస్ట్
కరీంనగర్: బ్లాక్ లో రెమిడిసివర్ ఇంజెక్షన్లను విక్రయిస్తున్న నలుగురుని కరీంనగర్ పోలీసులు అరెస్టు చేశారు. కరీంనగర్ లోని కిసాన్ నగర్, ప
Read MoreTNR కుటుంబానికి చిరంజీవి ఆర్థిక సాయం
హైదరాబాద్- మెగాస్టార్ చిరంజీవి మరోసారి మంచి మనసు చాటుకున్నారు. కరోనాతో చనిపోయిన నటుడు, జర్నలిస్టు టీఎన్ఆర్ క
Read Moreసూపర్ పోలీస్: అన్నీ తానై అంత్యక్రియలు చేశాడు
పెద్దపల్లి జిల్లా: కరోనా సోకిందనే భయంతో ఓ వృద్ధుడు సూసైడ్ చేసుకున్నాడు. అయితే అతడికి కోవిడ్ పాజిటివ్ ఉందని మృతదేహా
Read Moreరాష్ట్రంలో కొత్తగా 4,801 కేసులు..32 మంది మృతి
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 4,801 కొవిడ్ పాజిట
Read Moreలాక్ డౌన్ గైడ్ లైన్స్ ఇవే..
హైదరాబాద్- మే-12 నుంచి పది రోజుల పాటు తెలంగాణలో లాక్ డౌన్ అమలు చేసిన ప్రభుత్వం ఇందుకు సంబంధించిన గైడ్ లైన్స్ రిలీజ్ చేసి
Read Moreరేపటినుంచి తెలంగాణలో లాక్ డౌన్
హైదరాబాద్- కరోనా కేసులు రోజు రోజుకి పెరుగుతున్న క్రమంలో ప్రభుత్వం లాక్ డౌన్ పై నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మే 12 నుంచి
Read Moreకరోనాతో 10 మంది మావోలు మృతి
చత్తీస్ ఘడ్ లో మావోయిస్టులపై కరోనా పంజా విసిరింది. దంతేవాడ జిల్లా దక్షిణ బస్తర్ అటవీ ప్రాంతంలో సుమారు 100 మందికి పైగా మావోయిస్టులకు కరోనా సోకింది
Read Moreకరోనా కంట్రోల్ కు సర్కార్ వ్యూహమేంటి.?
రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య చాలా వేగంగా పెరుగుతున్నది. వైరస్ వ్యాప్తి కూడా విస్తృతంగా ఉన్నది. ఎక్కడ నుంచి వస్తోంది? ఎలా వస్తోంది? ఎవరి వల్ల వస్తుంద
Read Moreరేమిడిసివర్ బ్లాక్ దందా.. హెటిరో మేనేజర్, మరో వ్యక్తి అరెస్ట్
నల్గొండ జిల్లా : తీవ్ర కొరత ఉన్న రేమిడిసివర్ ఇంజెక్షన్ల బ్లాక్ మార్కెట్ దందా గుట్టును నల్లగొండ జిల్లా పోలీసులు ఛేదించారు. మిర్యాలగూడ కేంద్రంగా శ్రీ సూ
Read Moreకరోనాతో వరంగల్ ఎంజీఎం డాక్టర్ మృతి
వరంగల్: ఎంజీఎం డాక్టర్ పసునూరి శోభారాణి (40) కరోనాతో మృతి చెందారు. డాక్టర్ శోభారాణి ఏడాదిన్నరగా ఎంజీఎంలో విధులు నిర్వహిస్తున్నారు. వారం రోజులుగా
Read More