
corona
సెకండ్ వేవ్ ఉగ్రరూపం
దేశంలో కరోనా సెకండ్ వేవ్ దడ పుట్టిస్తోంది మహారాష్ట్రలో భారీగా మరణాలు.. 24 గంటల్లో 920 మంది బలి కర్నాటకలో కొత్తగా 50,112 మందికి
Read Moreసెంట్రల్ విస్టా నిర్మాణ పనులు నిలిపేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్
దేశంలో కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి స్పీడ్ గా పెరుగుతున్న క్రమంలో కొత్త పార్లమెంటు భవన నిర్మాణ పనులను తాత్కాలికంగా నిలిపివేయాలని సుప్రీం కోర
Read Moreఅమర రాజా ఉద్యోగులతోపాటు ఫ్యామిలీకి ఫ్రీగా వ్యాక్సిన్
తిరుపతి: కరోనా సెకండ్ వేవ్ ప్రభావం అంచనా వేయలేనంత ప్రమాదకరంగా మారిందన్నారు అమర రాజా సంస్థ వైస్ చైర్మైన్ జయదేవ్ గల్లా. ఈ కష్టకాలంలో తమ సంస్థలో పనిచేసే
Read Moreకుంభమేళాకు వెళ్లి వచ్చిన మధ్య ప్రదేశ్ ప్రజల్లో... 99 శాతం మందికి కరోనా
దేశంలో కరోనా కేసులు ఓ వైపు పెరుగుతుండగా.. మరో వార్త ఆందోళన కలిగిస్తోంది. హరిద్వార్ కుంభమేళాకు వెళ్లి వచ్చిన
Read Moreయాదగిరిగుట్టలో మినీ లాక్ డౌన్
యాదాద్రి భువనగిరి జిల్లా: కరోనా కేసులు రోజు రోజుకి పెరుగుతున్న క్రమంలో యాదగిరిగుట్టలో మినీ లాక్ డౌన్ ప్రకటించారు. మే 5 నుండి 10 రోజుల పాటు మినీలాక్ డౌ
Read Moreహాస్పిటల్ కి నిధుల్లేవ్.. DMEపై ఎమ్మెల్యే ఫైర్
నల్గొండ : DME రమేశ్ రెడ్డి తీరుపై మండిపడ్డారు నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి. కరోనా కాలంలో నల్గొండ ఆస్పత్రికి నిధులు కేటాయించకుండా DME రమ
Read Moreజూపార్క్ లో కరోనా సోకిన సింహాలు కోలుకుంటున్నాయి
హైదరాబాద్: తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతున్న వేళ హైదరాబాద్ లోని నెహ్రూ జూలాజికల్ పార్క్లో 8 ఆసియా సింహాలు కరోనా బారినపడ్డ విషయ
Read Moreఐపీఎల్ రద్దు
ఐపీఎల్ ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు BCCI వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా. ఆటగాళ్లకు కరోనా రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇవాళ సన్ ర
Read Moreవేల మంది ఉద్యోగులు, ఫ్రంట్లైన్ కార్మికులకు అపర్ణ గ్రూప్ కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్
ఉద్యోగులు మరియు తమ ఫ్రంట్ లైన్ కార్మికుల కోసం వ్యాక్సినేషన్ డ్రైవ్ ను ప్రారంభించినట్లు తెలిపింది అపర్ణ గ్రూప్. తమ బ్రాండ
Read Moreచీటికి మాటికి సీటీ స్కాన్ అవసరంలేదు
అవసరం లేకున్నా చీటికి మాటికి సీటీ స్కాన్ ఎక్కువగా చేయించుకుంటే దాని రేడియేషన్తో క్యాన్సర్ రావొచ్చని హెచ్చరించారు ఏయిమ్స్ డైరెక్టర్&z
Read Moreఆరోగ్యశాఖ మంత్రిని తొలగించి.. ప్రజల ఆరోగ్యాన్ని గాలికొదిలేశారు
హైదరాబాద్: కరోనా కష్ట సమయంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రిని తొలగించి ప్రజల ఆరోగ్యాన్ని గాలికొదిలేశారని సీఎం కేసీఆర్ పై సీరియస్ అయ్యారు కాంగ్రెస్ లీడర్ దాసోజ
Read More4 నెలల పాటు నీట్ పరీక్షలు వాయిదా
దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. ఈ క్రమంలో నీట్ పీజీ పరీక్షలు వాయిదా వేసింది కేంద్ర ప్రభుత్వం. 4 నెలల పాటు పరీక్షలను వాయిదా వేస్తూ ప్రధానమంత్ర
Read Moreకరోనాతో అనకాపల్లి మాజీ ఎంపీ సబ్బం హరి కన్నుమూత
విశాఖ: అనకాపల్లి మాజీ ఎంపీ సబ్బంహరి(68) కన్నుమూశారు. కరోనాతో బాధపడుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో సోమవారం తుదిశ్వాస విడిచారు. ఏప్రిల్ 15న సబ్బం హరికి
Read More