corona

కర్ఫ్యూపై 45 నిమిషాల్లో నిర్ణయం చెప్పండి: సర్కార్ కు హైకోర్టు డెడ్ లైన్

హైదరాబాద్: నైట్ కర్ఫ్యూపై తెలంగాణ సర్కార్ కు డెడ్ లైన్ విధించింది హైకోర్టు. 45 నిముషాల్లో ప్రభుత్వ నిర్ణయం చెప్పాలని లేకపోతే తామే ఆదేశాలు ఇస

Read More

సొంతంగా ఆక్సిజన్ తయారీపై సింగరేణి కసరత్తు

మంచిర్యాల: ఆక్సిజన్ కొరతను దృష్టిలో పెట్టుకుని సింగరేణి కీలక నిర్ణయం తీసుకుంది. సొంతంగా ఆక్సిజన్ తయారు చేసేందుకు కసరత్తును ప్రారంభించాలని నిర్ణయించింద

Read More

ఈటలతో బలవంతంగా అబద్దాలు చెప్పించారు

హైదరాబాద్: కేంద్రంపై మంత్రి ఈటల రాజేందర్ ఆరోపణ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు బీజేపీ కోర్ కమిటీ సభ్యుడు వివేక్ వెంకటస్వామి. ఆక్సిజన్ సరఫర

Read More

కరోనాతో పోరులో జర్నలిస్టులు బలి

హైదరాబాద్​, వెలుగు: డాక్టర్లు, పోలీసులు, పారిశుధ్య కార్మికులను కరోనా వారియర్లు అని పిలుస్తున్నాం. జర్నలిస్టులూ అందుకు తక్కువేం కాదు. కరోనా టెస్టి

Read More

రెమ్డెసివిర్​ కొరత ఎందుకంటే..?

ఒక్కో ఇంజెక్షన్​ను రూ. 4‌‌‌‌0 వేలకి కూడా అమ్ముతున్నారు మార్కెటింగ్​లో  అధిక లాభం కంపెనీలదా, డిస్ట్రిబ్యూటర్లదా తెలీడం లేదు

Read More

దేశంలో బంగారానికి మళ్లీ డిమాండ్

ముంబై:  దేశంలో బంగారానికి మళ్లీ డిమాండ్​ పెరుగుతోంది. ఈ ఏడాది క్యూ1 (జనవరి–మార్చి) మధ్యలో ఈ డిమాండ్​ 37 శాతం పెరిగి 140 టన్నులకు చేరినట్లు

Read More

ఆక్సిజన్‌‌‌‌ సరఫరాపై మాట మార్చిన ఈటల

హైదరాబాద్, వెలుగు:రాష్ర్టానికి కేంద్ర ప్రభుత్వం అవసరమైనంత ఆక్సిజన్ కేటాయించిందని రెండు రోజుల క్రితం చెప్పిన మంత్రి ఈటల రాజేందర్.. ఇంతలోనే మాట మార్చారు

Read More

నో టెస్ట్.. నో బెడ్ నో వ్యాక్సిన్

కిట్ల కొరతతో తగ్గిన టెస్టులు..  గవర్నమెంట్, ప్రైవేట్  దవాఖాన్లలో బెడ్లన్నీ ఫుల్  చాలాచోట్ల ‘నో కొవిడ్ టెస్ట్,  నో వ్యాక్

Read More

ప్రైవేటు ఆస్పత్రుల దోపిడీ

హైదరాబాద్, వెలుగు: కరోనా చికిత్స పేరిట కార్పొరేట్​, ప్రైవేట్​ ఆస్పత్రులు అడ్డగోలుగా వసూళ్లు చేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నిర్ధారించిన ఫీజులను

Read More

18 ఏళ్లు నిండినవారికి వ్యాక్సిన్ పై ఈటెల క్లారిటీ..!

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మే 1 నుంచి 18 ఏళ్లు నిండిన వారికి వ్యాక్సిన్ ఇవ్వలేమని స్పష్టం చేశారు ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్. కేంద్రం కేటాయించే

Read More

కర్ఫ్యూ పై చివరి నిమిషంలో నిర్ణయం తీసుకుంటారా..?

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. గురువారంతో రాష్ట్రంలో రాత్రిపూట కర్ఫ్యూ ముగియనున్నందున తర్వాత చర్

Read More

మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి

2 కార్పొరేషన్లు, 5 మున్సిపాలిటీల్లో  1,539 పోలింగ్​ కేంద్రాల ఏర్పాటు  డ్యూటీలో 9,809 మంది సిబ్బంది    4,557 మంది పోలీసులతో బందోబస

Read More

24 గంటల్లో 1,300 కిలోమీటర్లు వెళ్లి ఫ్రెండ్ కు ప్రాణం పోసిండు

సీరియస్ కండీషన్​లో రాజన్.. అయిపోవస్తున్న ఆక్సిజన్ రాంచి నుంచి ఘజియాబాద్​కు ఆక్సిజన్ తీస్కెళ్లిన దేవేంద్ర యూపీలోని ఘజియాబాద్​లో ఘటన రాంచీ:1,3

Read More