
corona
కరోనా తర్వాత డిమాండ్ పెరిగిన 4 పాలసీలు ఇవే..
న్యూఢిల్లీ: ఇది వరకు అయితే హెల్త్ ఇన్సూరెన్స్ను జనం పెద్దగా పట్టించుకునేవాళ్లు కాదు. కరోనా మహమ్మారి తరువాత ప్రతి ఒక్కరికీ ఇది
Read Moreపిల్లలు,యూత్ జాగ్రత్త.. కరోనా సోకుతున్నవారిలో 70 శాతం వీళ్లే
హైదరాబాద్, వెలుగు: రాబోయే 3 నెలలు చాలా జాగ్రత్తగా ఉండాలని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్&zwn
Read Moreమద్యం దుకాణాలు, సినిమా హాళ్లు వెంటనే బంద్ చేయాలి
కరోనా సెకండ్ వేవ్ కేసులు కనిపించడం లేదా..? రాజ్యాంగబద్ద పాలన జరగడం లేదని మంత్రే అంటుంటే ఇక దిక్కెవరు సర్కార్ పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డ
Read Moreసీఎం హామీ ఇచ్చి ఆర్నెల్లయినా.. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చలే
మళ్లీ మొదలైన కార్పొరేట్ హాస్పిటళ్ల దోపిడీ బిల్లులు కట్టేందుకు ఆస్తులు అమ్ముకుంటున్న జనం గతంలో ఎన్నో ఫిర్యాదులు.. స్పందించని సర్కారు గవర
Read Moreకరోనా పై రేపు మంత్రి ఈటల అత్యవసర సమావేశం
కరోనా కేసుల పెరుగుదల, చికిత్స పై సమీక్షించారు మంత్రి ఈటల రాజేందర్. వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో ఫోన్ లో మాట్లాడిన ఆయన.. రేపు(గురువారం) అత్యవ
Read Moreసెకండ్ వేవ్ కట్టడికి సర్కార్ ప్లాన్ ఏది?
రెండు వారాలుగా ఎక్కువవుతున్న బాధితులు పాజిటివ్ పేషెంట్లకు సరిగ్గా ట్రీట్మెంట్ అందుతలే జిల్లాల్లోని సర్కార్
Read Moreడైలీ కేసులు 68 వేలు దాటినయ్
అక్టోబర్ 11 నుంచీ ఒక్కరోజులో ఇదే హయ్యెస్ట్ వరుసగా19వ రోజు భారీగా పెరిగిన బాధితులు 1.20 కోట్లు దాటిన మొత్తం కేసులు మరో 291
Read Moreల్యాబ్ నుంచి కాదు.. గబ్బిలాల నుంచే కరోనా
ముందు ఒక జంతువులోకి.. అటు నుంచి మనుషులకు: డబ్ల్యూహెచ్వో రిపోర్టు కరోనా పుట్టుకపై చైనాతో కలిసి జాయింట్ స్టడీ ల్యాబ్ నుంచి లీక్ అవ్వడానికి అవకాశ
Read Moreరోజూ కోటి మంది రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు
కోవిన్ పోర్టల్, యాప్ను అప్గ్రేడ్ చేస్తోన్న కేంద్రం న్యూఢిల్లీ: కరోనా మళ్లీ విజృంభిస్తుండడంతో కేంద్రం వ్యాక్సినేషన్ ను స్పీడప్ చేసే అంశంపై దృ
Read Moreమళ్లీ 60 వేల పైనే: దేశంలో రెండు వారాలుగా పెరుగుతున్న కరోనా కేసులు
24 గంటల్లో 62,714 మందికి.. ఒక్కరోజే 312 మరణాలు.. మహారాష్ట్రలోనే 108 మంది కర్నాటకలో ఈ నెలలో 470 మంది చిన్నారులకు వైర
Read Moreఎమ్మెల్సీ వాణిదేవికి కరోనా
హైదరాబాద్: టీఆర్ఎస్ ఎమ్మెల్సీ సురభి వాణిదేవికి కరోనా సోకింది. ఇవాళ చేయించుకున్న కరోనా పరీక్షల్లో ఆమెకు పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆమె ట్
Read Moreయాదాద్రి ఆలయంలో కరోనా కలకలం
యాదాద్రి జిల్లా: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆదివారం మరో 35 మందికి కరోనా సోకింది. గత మూడు రోజులుగా సెకండ్ వేవ్ ప్రభావంతో కరోనా కేసులు
Read Moreయాదాద్రి ఆలయంలో 36 మందికి కరోనా
యాదాద్రి, వెలుగు: యాదాద్రి ఆలయంలో 36 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. వీరిలో 14 మంది ఆలయ పూజారులు, 17 మంది స్టాఫ్, బ్రహ్మోత్సవాలకు వచ్చిన ఐదుగ
Read More