
corona
ఒక్కరోజే 69,652 కేసులు..977 మంది మృతి
దేశంలో కరోనా విలయతాండవం సృష్టిస్తుంది. గత కొన్ని రోజులుగా ప్రతి రోజు 65 వేల కరోనా కేసులు నమోదవుతుండగా గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 69,652 కరోనా కేసు
Read Moreకరోనా వచ్చిందనే అవమానాలు భరించలేక.. గోదావరిలో దూకి ముగ్గురి ఆత్మహత్య
పశ్చిమ గోదావరి జిల్లా: కొవ్వూరు రోడ్ కమ్ రైలు బ్రిడ్జిపై నుంచి దూకి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. తమ కుటుంబ పెద్ద నరసయ్య కు
Read Moreజగన్ వల్లే జేసీకి కరోనా..ఒక్క ఛాన్స్ అడిగింది అందుకేనా?
జగన్ ఒక్క ఛాన్స్ అడిగింది ప్రజల కోసం కాదని..రాజకీయ ప్రత్యర్థులపై కక్ష సాధించేందుకేనన్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్. జేసీ ప్రబాకర్ రె
Read Moreకెమెరా వదిలి.. కొవిడ్ వార్డుల్ని క్లీన్ చేస్తున్నడు
కరోనా ఎలా సోకుతుందో.. ఎవరి నుంచి ఎలా అంటుకుంటుందో ఒక క్లారిటీ అంటూ లేకుండా పోయింది. అయినా కూడా వైరస్ తో పోరులో ముందుంటున్నారు కరోనా వారియర్స్. వైరస్ భ
Read Moreచివరి చూపూ.. దక్కుతలేదు
నార్మల్ గా చనిపోయినా డౌట్ పడుతున్నరు కొద్ది మందితోనే అంత్యక్రియలు కుటుంబ సభ్యులు, బంధువులు వస్తలేరు కామారెడ్డి, వెలుగు: కంటికి కనిపించని కరోనా వైరస్ బ
Read Moreదేశంలో ఒక్కరోజే 64,531 కేసులు..1092 మరణాలు
దేశంలో కరోనా విలయతాండవం చూపిస్తుంది.గడిచిన 24 గంటల్లో కొత్తగా 64,531 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 27,67,274 కు చే
Read Moreతెలంగాణలో 95 వేలు దాటిన కరోనా కేసులు
తెలంగాణలో మంగళవారం(ఆగస్టు 18) 1763 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య మొత్తం 95,700 కు చేరింది. మరో 8 మంది చనిపోవడం
Read Moreమాటలు తప్ప చేతల్లేవ్..రాష్ట్రంలో టెస్టులు పెంచలే
ట్రేసింగ్ మొత్తం బంద్.. ప్రైమరీ కాంటాక్ట్లను పట్టించుకోవట్లే రోజూ 40 వేల టెస్టులు చేస్తమని సగం కూడా చేస్తలేరు బులెటిన్లో చెప్తున్నది పదివేల ఆక్సిజన్
Read Moreవ్యాక్సిన్ లో మనమే టాప్-కరోనా కల్లోలం నుంచి బయటపడుతున్నాం..
గ్లోబల్ సప్లై చెయిన్లో ఇండియా కీలకం సీఐఐ సదరన్ రీజియన్ ప్రెసిడెంట్ సతీశ్ రెడ్డి హైదరాబాద్, వెలుగు: కరోనా వ్యాక్సిన్తో పాటు ఇతర ఫార్మా
Read Moreపీఎం కేర్స్ నిధులు కరోనాకు బదిలీ చేయక్కర్లే
ఎన్డీఆర్ఎఫ్కు ట్రాన్స్ ఫర్ చేయాలని సూచించలేం పీఎం కేర్స్ ఉద్దేశం వేరు: సుప్రీం కేంద్రం భావిస్తే బదిలీ చేసుకోవచ్చు కొత్తడిజాస్టర్ రిలీఫ్ ప్లాన్ అవస
Read Moreకరోనా నిధికి రూ. లక్ష విరాళం ఇచ్చిన యాచకుడు
చెన్నై: తమిళనాడుకు చెందిన ఒక యాచకుడు కరోనా సహాయ నిధికి రూ. లక్ష విరాళం ఇచ్చాడు. దీంతో సమాజం పట్ల అతడి ఔదర్యాన్ని ప్రశంసించిన కలెక్టర్.. సామాజిక కార్య
Read Moreప్లాస్మా దానం చేసి ప్రాణదాతలు కండి
ప్లాస్మా దానం చేయడం వల్ల ఎంతో మందికి ప్రాణం పోసిన వారవుతారని తెలిపారు రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్. కరోనా బారిన పడి యశోదా హాస్పిటల్ లో ట్రీట్
Read Moreవరంగల్ ఎంజీఎం కరోనా వార్డును సందర్శించిన మంత్రులు కేటీఆర్, ఈటెల
వరంగల్: స్థానిక ఏం జి ఏం కొవిడ్ వార్డును మంత్రులు కేటీఆర్, ఈటెల రాజేందర్ సందర్శించారు. భారీ వర్షాలకు వరంగల్ నగరమంతా జలమయం కావడంతో హైదరాబాద్ నుండి హెలి
Read More