coronavirus
ఆస్ట్రేలియా ఓపెన్ నుంచి నిష్క్రమించిన జకోవిచ్
సెర్బియా టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్ ఆస్ట్రేలియా ఓపెన్ నుంచి నిష్క్రమించాడు. వీసా రద్దు విషయంలో ఆస్ట్రేలియా ప్రభుత్వాన్ని సవాల్ చేస్తూ జకోవిచ్ చేసి
Read Moreలతా మంగేష్కర్కు కరోనా
తన గొంతుతో అందరినీ కట్టిపడేసే లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ కరోనా బారినపడ్డారు. ఆమెకు తేలికపాటి లక్షణాలున్నాయని లతా మంగేష్కర్ మేనకోడలు రచనా తెలిపారు.
Read Moreసంక్రాంతి వరకు లాక్డౌన్ లేదు
సంక్రాంతి తర్వాత పరిస్థితులను బట్టి నిర్ణయం: కిషన్ రెడ్డి దేశ ప్రజలకు లోటు ఉండొద్దనే టీకాల ఎగుమతి ఆపేసినం గాంధీ హాస్పిటల్&zwn
Read Moreసీఎం ఇంట కరోనా తంటా.. భార్యాపిల్లలతో సహా 15 మందికి పాజిటివ్
కరోనా కేసులు మళ్లీ విపరీతంగా పెరుగుతున్నాయి. తాజాగా జార్ఖండ్ సీఎం హేమంట్ సొరేన్ ఇంట్లో కరోనా కలకలం రేగింది. ఆయన భార్యతోపాటు ఇద్దరు పిల్లలు సహా మొత్తం
Read Moreసుప్రీంకోర్టు జడ్జీలకు కరోనా... 150మంది క్వారంటైన్
భారత్ లో కరోనా విజృంభిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వ కార్యాలయాలు, చట్టసభలు, కోర్టుల్లో పాజిటివ్ కేసులు న
Read Moreకరోనా భయం.. కన్నబిడ్డను కారు డిక్కీలో వేసిన తల్లి
కరోనా వైరస్ మానవ సంబంధాలను మరింత దిగజార్చింది. వైరస్ సోకితే.. అయినవారు సైతం చెంతకు చేరని పరిస్థితిని తీసుకొచ్చింది. మహమ్మారి కారణంగా మానవ సంబంధాలన్నీ
Read Moreరాష్ట్రంలో స్పీడుగా పెరుగుతున్న కరోనా కేసులు
వారంలో ఏడింతలు రాష్ట్రంలో స్పీడుగా పెరుగుతున్న కరోనా కేసులు శుక్రవారం ఒక్క రోజే 2,295 మందికి పాజిటివ్ హైదరాబాద్, వెలుగు: రాష్
Read Moreసీనియర్ నటుడు సత్యరాజ్ కు కరోనా
బాహుబలి కట్టప్ప, సీనియర్ నటుడు సత్యరాజ్ కరోనా బారినపడ్డారు. ఇటీవల ఆయనకు కరోనా సోకడంతో.. వైద్యుల సూచన మేరకు హోం ఐసోలేషన్లో ఉంటున్నారు. కాగా.. గత ర
Read Moreమళ్లీ కరోనా టెర్రర్
భారీగా పెరుగుతున్న కరోనా డైలీ కేసులు కొత్తగా 1,17,100 మందికి వైరస్ 3,007కు చేరిన ఒమిక్రాన్ బాధితులు లక్ష దాటిన డైలీ కేసులు.. 8 రో
Read Moreఇయ్యాల్టి నుంచి సంక్రాంతి సెలవులు
ఈ నెలాఖరు కల్లా థర్డ్ వేవ్ పీక్ స్టేజ్ కు వెళ్తదన్న ఆరోగ్య శాఖ దీంతో ఆన్ లైన్ క్లాసులపై విద్యాశాఖ కసరత్తు ఇప్పటికే ఇంటర్ లో మొ
Read Moreకేంద్రం ఆదేశాలను తూచా తప్పక పాటించాలి
ఒమిక్రాన్ వ్యాప్తి దృష్ట్యా రాష్ట్రంలో కరోనా పరీక్షలు పెంచాలని హైకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి సూచించింది. కొవిడ్ అంశంపై హైకోర్టులో శుక్రవారం విచారణ జర
Read Moreరోజు రోజుకూ పెరుగుతున్న కరోనా కేసులు
దేశంలో కరోనా ఉగ్రరూపం దాల్చుతోంది. శుక్రవారం లక్షా 17 వేల 100 కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో మరో 302 మంది ప్రాణాలు కోల్పోయారని వైద్యారోగ్యశ
Read Moreభారత్ లో కరోనా కలకలం...50వేలకు పైగా కేసులు
కరోనా మరోసారి విస్తృతంగా విజృంభిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా మరోసారి మహహ్మారి విరుచుకుపడుతోంది. తాజాగా భారత్ లో నమోదైన కరోనా కేసులు కలకలం రేపుతున్నాయి.
Read More