COVID positive

ఢిల్లీలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు

ఢిల్లీ: దేశ దేశధాని ఢిల్లీలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ఆంక్షల కారణంగా కొవిడ్ బారిన పడుతున్నవారి సంఖ్య క్రమంగా తగ్గుతోంది. ఢిల్లీలో తాజాగా 7,

Read More

కరోనా బారినపడ్డ శరద్ పవార్

ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ కరోనా బారినపడ్డారు. స్వల్ప లక్షణాలు ఉండటంతో టెస్టు చేయించుకోగా పాజిటివ్ గా నిర్థారణ అయింది. అయితే ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం

Read More

దేశంలో తగ్గుతున్న కరోనా కేసులు

దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. నిన్నటితో పోలిస్తే పలు రాష్ట్రాల్లో కొవిడ్ బారిన పడుతున్న వారి సంఖ్య తగ్గుతోంది. మహారాష్ట్రలో గడిచిన

Read More

రాష్ట్రంలో కొవిడ్ ఆంక్షలు పొడగింపు

హైదరాబాద్: కొవిడ్‌ ఆంక్షల అమలును తెలంగాణ సర్కారు పొడిగించింది. ఈ నెల 31 వరకు వరకు సభలు, పబ్లిక్ మీటింగ్స్, ర్యాలీలు, రాజకీయ, సాంస్కృతిక, మతపరమైన

Read More

కరోనా బారినపడ్డ కేంద్ర మంత్రి

హైదరాబాద్ : కేం ద్ర మంత్రి కిషన్ రెడ్డి కొవిడ్ బారినపడ్డారు. లక్షణాలు ఉండటంతో టెస్ట్ చేయించుకోగా పాజిటివ్గా నిర్థారణ అయింది. ప్రస్తుతం స్వల్ప లక

Read More

రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసులు

హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. ఈ రోజు 1,11,178 టెస్టులు నిర్వహించగా.. 3,557 మందికి పాజిటివ్ నిర్థారణ అయింది. 1773మం

Read More

మాజీ సీఎం ప్రకాష్ సింగ్ బాదల్ కు కరోనా 

కరోనా ఎవ్వరినీ వదలడం లేదు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ మహమ్మారి బారిన పడుతున్నారు. పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్ కు కరోనా పాజి

Read More

 ఇంజినీరింగ్ కాలేజీలో 100 మందికి పైగా కరోనా

కర్ణాటకలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. మాండ్య జిల్లాలోని PESఇంజినీరింగ్‌ కాలేజీలో కొవిడ్‌ కలకలం రేపింది. మొత్తం 125మందికి ఈ వైరస్ సోక

Read More

రాష్ట్రంలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు

హైదరాబాద్ : రాష్ట్రంలో కొవిడ్ కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతోంది. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా 80,138 టెస్టులు నిర్వహించగా.. 2,447 మందికి కరోనా పాజిటివ్ నిర్థ

Read More

స్పీకర్ పోచారానికి రెండోసారి కోవిడ్ పాజిటివ్

తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి గారికి రెండవసారి కోవిడ్ పాజిటివ్ వచ్చింది. నిన్న స్వల్పంగా లక్షణాలు కనిపించడంతో  టెస్ట్ చేయించ

Read More

గాంధీలో పెరుగుతున్న కోవిడ్​ బాధితులు

హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. రోజువారీ కేసుల సంఖ్య పెరుగుతోంది. కరోనా బారినపడి గాంధీ హాస్పిటల్లో చేరుతున్న పేషెంట్ల సంఖ్య పెరుగు

Read More

రాష్ట్రంలో కొత్తగా 2,707 కరోనా కేసులు

హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. ఈ రోజు 84,280 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 2,707 మందికి కోవిడ్

Read More

దేశంలో రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు

దేశంలో కరోనా బారినపడిన వారి సంఖ్య పెరుగుతోంది. కర్నాటకలో రికార్డు స్థాయిలో కోవిడ్ 19 పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో బుధవారం ఒక్కరోజే 21,39

Read More