covid

ఆన్‌‌‌‌లైన్ టీచింగ్‌‌‌‌ సక్సెస్​ కాలేదు

కరోనా మహమ్మారి ఆరోగ్యపరంగా, ఆర్థికపరంగా దేశాన్ని ఎంతో బలహీనపరిచింది. దానికంటే ఎన్నో రెట్లు ఎక్కువగా విద్యా వ్యవస్థను, విద్యార్థి లోకాన్ని గాయపర్చింది.

Read More

ఏపీలో కొత్తగా 10 ఒమిక్రాన్ కేసులు

అమరావతి  : ఆంధ్రప్రదేశ్ లో ఒమిక్రాన్ కేసులు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. బుధవారం ఒక్కరోజే కొత్తగా 10 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. వీటితో కలుపుకుని

Read More

ఢిల్లీలో స్కూళ్లు, కాలేజీలు బంద్ 

ఢిల్లీ : కరోనా కొత్త వేరియెంట్ ఒమిక్రాన్ శరవేగంగా వ్యాపిస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలో అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. పాజిటివిటీ రేటు 0.5శాతానికి పెరగడ

Read More

విద్యారంగంపై కరోనా తీవ్ర  ప్రభావం 

జాతీయ విద్యావిధానంలో రాష్ట్రాలు ఏం చేయాలో స్పష్టంగా చెప్పలేదు కేంద్రం ఏం అడుగుతోందో వాళ్లకే క్లారిటీ లేదు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షు

Read More

దేశంలో 400 దాటిన ఒమిక్రాన్ కేసులు

ఢిల్లీ : దేశంలో ఒమిక్రాన్ వేగంగా విస్తరిస్తోంది. కరోనా కొత్త వేరియెంట్ బారిన పడుతున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ప్రస్తుతం దేశంలో ఒమిక్రాన్ కేసు

Read More

యూఎస్, యూరప్ లలో డెల్మిక్రాన్ భయం

న్యూ ఢిల్లీ: ఇప్పటికే ప్రపంచ దేశాలన్నింటినీ కరోనా డెల్టా, ఒమిక్రాన్ వేరియంట్లు వణికిస్తుంటే.. ఆ రెండూ కలిసి డెల్మిక్రాన్ డబుల్ వేరియంట్ గా మారి యూఎస్,

Read More

విజృంభిస్తున్న ఒమిక్రాన్.. 350 దాటిన కేసులు

ఢిల్లీ : కరోనా కొత్త వేరియెంట్ ఒమిక్రాన్ వేగంగా వ్యాపిస్తోంది. తాజాగా ఈ వైరస్ బారిన పడిన వారి సంఖ్య 358కి చేరింది. ఒక్క రోజులోనే రికార్డు స్థాయిలో 100

Read More

నవోదయ స్కూల్లో కరోనా కలకలం

కోల్కతా : కరోనా వైరస్ మళ్లీ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా బెంగాల్ లో ఒకే స్కూల్లో 29 మంది

Read More

కరోనా కట్టడిపై ప్రధాని మోడీ సమీక్ష

ఢిల్లీ : దేశంలో కరోనా కొత్త వేరియెంట్ ఒమిక్రాన్  కేసులు శరవేగంగా పెరుగుతున్నాయి. ఒమిక్రాన్ బారిన పడిన వారి సంఖ్య ఇప్పటికే 230 దాటింది. ఈ క్రమంలో

Read More

కరోనాపై రేపు ప్రధాని మోడీ సమీక్ష

ఢిల్లీ : భారత్ లో పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. దేశంలో ఇప్పటి వరకు 213 ఒమిక్రాన్ బారినపడ్డారు. దేశ రాజధాని ఢిల్లీతో పాటు వాణిజ్

Read More

మహారాష్ట్ర స్కూల్ లో కరోనా కలకలం

ముంబై : మహారాష్ట్రలో కరోనా కలకలం రేపుతోంది. తాజాగా నవీ ముంబై ఘన్సోలీలోని ఓ స్కూల్ లో 18మంది విద్యార్థులకు కోవిడ్ పాజిటివ్ గా తేలింది. స్కూల్ లో 950 మం

Read More

45కి చేరిన ఒమిక్రాన్ కేసులు

ఢిల్లీ : కరోనా కొత్త వేరియంట్ కలవర పెడుతోంది. వేగంగా వ్యాపించే ఒమిక్రాన్ వేరియెంట్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఢిల్లీలో కొత్తగా 4 కేసులు నమోదయ్యాయి

Read More

పింప్రీలో ఒమిక్రాన్ ఎలా బయటపడిందంటే?

పూనే : దేశంలో ఒమిక్రాన్ కేసులు 38కి చేరాయి. వీటిలో అత్యధికంగా 18 మహారాష్ట్రలోనే నమోదయ్యాయి. తాజాగా పింప్రీ చించ్వాడ్ లో ఓ కుటుంబానికి కోవిడ్ కొత్త వేర

Read More