
covid
కరోనా కల్లోలం.. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి
కరోనా మనుషుల జీవితాల్లో అల్లకల్లోలం సృష్టిస్తోంది. కుటుంబాలను బలితీసుకుంటుంది. జగిత్యాల జిల్లా కేంద్రంలోని గణేష్ నగర్ లో కరోనాతో ఒకే కుటుంబంలో మ
Read Moreతెలంగాణలో ఆదివారం వాక్సినేషన్కు సెలవు
హైదరాబాద్: కరోనా వ్యాక్సినేషన్ సెంటర్లలో ఇస్తున్న టీకాల కార్యక్రమం రేపు ఆదివారం సందర్భంగా సెలవు ప్రకటించారు. కరోనా కట్టడి కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని
Read Moreమా టీకాల కెపాసిటీ అంతంతే.. పవర్ పెంచుతం
బీజింగ్:కరోనా నివారణకు చైనా కంపెనీలు తయారు చేసిన టీకాల పనితీరు అంతంతేనని స్వయంగా చైనీస్ ఉన్నతాధికారే ఒకరు వెల్లడించారు. చైనీస్ ప్రభుత్వ కంపెనీలైన సినో
Read Moreకోవిడ్ నాలుగో వేవ్ ను తట్టుకోవడం చాలా కష్టం
న్యూఢిల్లీ: నాలుగో కరోనా వేవ్ ను తట్టుకోవడం చాలా కష్టమని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. దేశ రాజధానిలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్న నేపథ్యం
Read Moreనిద్ర నుంచి మేల్కోండి.. రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం
ప్రజారోగ్యం మీ బాధ్యత కాదా?.. ఇంత జరుగుతున్నా పట్టించుకోరా? ఆర్టీపీసీఆర్ టెస్టులు ఎందుకు పెంచడం లేదు? యాంటిజెన్ టెస్టులు చేస్తే సరిపోతదా? మీన
Read Moreమాస్కు ధరించని దుకాణాదారునికి 500 జరిమానా
జగిత్యాల జిల్లా: మాస్కు ధరించకుండా దుకాణం నడుపుతున్న వ్యక్తికి రూ.500 జరిమానా విధించిన ఘటన జగిత్యాల జిల్లా మెట్ పల్లిలో జరిగింది. కరోనా రెండో దశ కేసుల
Read Moreమహారాష్ట్రలో రాత్రిపూట కర్ఫ్యూ
రాత్రి 8 నుంచి ఉదయం 7 గంటల వరకు కర్ఫ్యూ ఆంక్షలు శని, ఆదివారాల్లో లాక్ డౌన్ ముంబై: కరోనా కట్టడి కోసం మహారాష్ట్ర ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసు
Read Moreమద్యం దుకాణాలు, సినిమా హాళ్లు వెంటనే బంద్ చేయాలి
కరోనా సెకండ్ వేవ్ కేసులు కనిపించడం లేదా..? రాజ్యాంగబద్ద పాలన జరగడం లేదని మంత్రే అంటుంటే ఇక దిక్కెవరు సర్కార్ పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డ
Read Moreడైలీ కేసులు 68 వేలు దాటినయ్
అక్టోబర్ 11 నుంచీ ఒక్కరోజులో ఇదే హయ్యెస్ట్ వరుసగా19వ రోజు భారీగా పెరిగిన బాధితులు 1.20 కోట్లు దాటిన మొత్తం కేసులు మరో 291
Read Moreల్యాబ్ నుంచి కాదు.. గబ్బిలాల నుంచే కరోనా
ముందు ఒక జంతువులోకి.. అటు నుంచి మనుషులకు: డబ్ల్యూహెచ్వో రిపోర్టు కరోనా పుట్టుకపై చైనాతో కలిసి జాయింట్ స్టడీ ల్యాబ్ నుంచి లీక్ అవ్వడానికి అవకాశ
Read Moreఎమ్మెల్సీ వాణిదేవికి కరోనా
హైదరాబాద్: టీఆర్ఎస్ ఎమ్మెల్సీ సురభి వాణిదేవికి కరోనా సోకింది. ఇవాళ చేయించుకున్న కరోనా పరీక్షల్లో ఆమెకు పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆమె ట్
Read Moreయాదాద్రి ఆలయంలో కరోనా కలకలం
యాదాద్రి జిల్లా: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆదివారం మరో 35 మందికి కరోనా సోకింది. గత మూడు రోజులుగా సెకండ్ వేవ్ ప్రభావంతో కరోనా కేసులు
Read Moreముంబైలో రేపటి నుంచి రాత్రి పూట కర్ఫ్యూ
ముంబై: మహారాష్ట్రలో కరోనా కలకలం సృష్టిస్తోంది. రోజు రోజుకూ పెరుగుతున్న కేసులు.. సెకండ్ వేవ్ సింప్టమ్స్.. కొత్త రకం కరోనా కేసులు బయటపడుతుండడంతో ఇప్పటిక
Read More