covid

ఎమ్మెల్సీ వాణిదేవికి కరోనా

హైదరాబాద్: టీఆర్ఎస్ ఎమ్మెల్సీ సురభి వాణిదేవికి కరోనా సోకింది. ఇవాళ చేయించుకున్న కరోనా పరీక్షల్లో ఆమెకు పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆమె ట్

Read More

యాదాద్రి ఆలయంలో కరోనా కలకలం

యాదాద్రి జిల్లా: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆదివారం మరో 35 మందికి కరోనా సోకింది. గత మూడు రోజులుగా సెకండ్ వేవ్ ప్రభావంతో కరోనా కేసులు

Read More

ముంబైలో రేపటి నుంచి రాత్రి పూట కర్ఫ్యూ

ముంబై: మహారాష్ట్రలో కరోనా కలకలం సృష్టిస్తోంది. రోజు రోజుకూ పెరుగుతున్న కేసులు.. సెకండ్ వేవ్ సింప్టమ్స్.. కొత్త రకం కరోనా కేసులు బయటపడుతుండడంతో ఇప్పటిక

Read More

తెలంగాణలో ‘కోటి’ దాటిన కరోనా టెస్టులు

వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు వెల్లడి హైదరాబాద్: ‘‘తెలంగాణ రాష్ట్రంలో గత మార్చి నుంచి ఇప్పటివరకు కరోనా పరీక్షల

Read More

సర్కార్​ సెంటర్లలో అందుబాటులోలేని ఆర్టీపీసీఆర్ టెస్టులు 

యాంటిజెన్​ టెస్టులనే చేస్తున్న అధికారులు   ప్రైవేటులో చేయించుకుంటే వందల్లో బిల్లు హైదరాబాద్, వెలుగు: సిటీలో కరోనా కేసులు మళ్ల

Read More

దేశంలో పెరుగుతున్నకొత్త వేరియంట్ కేసులు

దేశంలో 795 మందికి యూకే, సౌతాఫ్రికా, బ్రెజిల్ వేరియంట్ కరోనా ఒక్క పంజాబ్​లోనే 326 మందికి కొత్త వేరియంట్ వైరస్ యువతకు కూడా వ్యాక్సిన్లు వేయండి: అ

Read More

తెలంగాణ వ్యాక్సిన్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మారింది

మంత్రి కేటీఆర్ హైదరాబాద్: తెలంగాణ వ్యాక్సిన్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మారిందని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. హరితహారం, కొవిడ్ వారియర్స్, వివిధ రంగాల్లో ప

Read More

కోవిడ్ టీకా ధర రూ.250.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితం

న్యూఢిల్లీ:  కోవిడ్ టీకా ధరను కేంద్రం ఖరారు చేసింది. టీకా ధర రూ.150.. వేసినందుకు సర్వీస్ చార్జి కింద రూ.100 కలిపి మొత్తం రూ.250గా నిర్ణయించింది. ఇంతకు

Read More

50 ఏండ్లు పైబడ్డోళ్లకు వచ్చే నెల నుంచి కరోనా టీకా

కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్దన్ న్యూఢిల్లీ: 50 ఏండ్లు పైబడిన వాళ్ల కు వచ్చే నెల నుంచి కరోనా వ్యాక్సి నేషన్​ చేస్తామని కేంద్ర మంత్రి హర్షవర్ధన్​ తెలి

Read More

ప్రశ్నించే గొంతు మూగబోయింది

లోక్‌‌‌‌సత్తా శ్రీనివాస్‌‌‌‌గా అందరికీ సుపరిచితుడైన నరెడ్ల శ్రీనివాస్​ వినియోగదారుల హక్కుల పరిరక్షణ కోసం ఎన్నో ఉద్యమాలు చేశారు. 1969 తెలంగాణ ఉద్యమంలోన

Read More

ఆక్లాండ్‌‌లో మళ్లీ 3 రోజులు లాక్‌‌డౌన్‌‌

న్యూజిలాండ్‌‌ పీఎం జెసిండా వెల్లడి వెల్లింగ్టన్‌‌: కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా న్యూజిలాండ్‌‌ ప్రధాని జెసిండా ఆర్డెర్న్‌‌ కీలక నిర్ణయం తీసుకున్న

Read More

‘V6 వెలుగు’ కథనాన్ని పిల్ గా తీసుకోండి

స్కూళ్లలో శానిటైజేషన్ ఫీజులపై హైకోర్టుకు లాయర్ విజ్ఞప్తి హైదరాబాద్, వెలుగు: ప్రైవేట్‌‌ స్కూళ్లు.. స్టూడెంట్ల నుం చి శానిటైజేషన్‌‌ ఫీజులు వసూలు చేస్

Read More

సెకండ్ ఫేజ్‌‌లో మోడీకి టీకా!

సీఎంలు, 50 ఏండ్లు పైబడిన ఎంపీలు, ఎమ్మెల్యేలకు కూడా.. న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సెకండ్ ఫేజ్ లో కరోనా వ్యాక్సిన్ వేసుకోనున్నట్లు ప్రభుత్వ వర

Read More