covid

చనిపోయిన ఆరు నెలలకు వ్యాక్సిన్ వేసుకున్నాడట

మధ్యప్రదేశ్ : దేశంలో కరోనా వ్యాక్సినేషన్ శరవేగంగా కొనసాగుతోంది. రాష్ట్రాలు వీలైనంత తొందరగా ఈ ప్రక్రియ పూర్తి చేసే దిశగా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్ర

Read More

దేశంలో మరో ఆరు ఒమిక్రాన్ కేసులు

దేశంలో కరోనా కొత్త  వేరియంట్ ఒమిక్రాన్ కేసులు పెరిగిపోతున్నాయి. ఇవాళ మొదట గుజరాత్‌లో రెండు, మహారాష్ట్రలో ఒకటి చొప్పున ఒమిక్రాన్ వేరియంట్ కేస

Read More

కరోనా వ్యాక్సిన్ మూడో డోసుపై ఐసీఎంఆర్‌‌ రిపోర్ట్

భారత్‌లో కరోనా వ్యాక్సిన్‌ బూస్టర్‌‌ డోసు వేయడంపై అవలంబించాల్సిన విధానంపై ఇండియన్ మెడికల్ రీసెర్చ్ కౌన్సిల్ (ఐసీఎంఆర్‌‌)

Read More

కర్ణాటకలో 24 మంది నర్సింగ్‌ విద్యార్థులకు కరోనా

కర్ణాటక శివమొగ్గ జిల్లాలోని ఒక నర్సింగ్‌ కాలేజీలో  24 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో కాలేజీని  సీజ్

Read More

ఒమిక్రాన్ తో భారీ ఎత్తున థర్డ్ వేవ్ వచ్చే అవకాశం 

ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా మన దేశంలో భారీ స్థాయిలో థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉందని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA)హెచ్చరించింది. ఈ  క్రమంలో హెల్త్

Read More

ఒమిక్రాన్‌ను కంట్రోల్ చేసేందుకు నైట్‌ కర్ఫ్యూ తప్పదు

కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ మరోసారి ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తోంది. అంతా నార్మల్‌ లైఫ్‌లోకి వెళ్లబోన్నామనుకున్న టైమ్‌లో ఈ వేరియంట

Read More

కొత్త వేరియంట్ ఎప్పుడొస్తుందనేది చెప్పలేం

కొత్త వేరియంట్ ముప్పు ఎప్పుడొస్తుందనేది చెప్పలేమని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు అన్నారు. సీఎం అధ్యక్షతన బుధవారం జరిగిన కేబినెట్ సబ్ కమిటీలో మ

Read More

కరోనాకు విద్యార్థులు, తల్లిదండ్రులు భయపడొద్దు

విద్యాశాఖ అధికారులతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమీక్ష హైదరాబాద్, వెలుగు: కరోనా విషయంలో సర్కారు అలర్ట్‌‌గా ఉంటుందని, స్టూడెంట్లు, పేర

Read More

మహిళా క్రికెట్ ప్రపంచ కప్ టోర్నీ నిలిపివేత

దక్షిణాఫ్రికాలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భయంతో ప్రపంచ దేశాలు ఆంక్షలు తీవ్రతరం చేస్తున్నాయి. ఈ వేరియంట్ వేగంగా వ్యాప్తిచెందే ప్రమాదం ఉందని డబ్ల్య

Read More

ఒకే బడిలో 11 మంది పిల్లలకు కరోనా.. స్కూల్ మూత

రాజస్థాన్ రాజధాని నగరం జైపూర్ లోని ఓ స్కూల్ లో 11 మంది విద్యార్థులకు కరోనా వైరస్ సోకింది. కొద్ది రోజులుగా కరోనా లక్షణాలతో బాధపడుతున్న పిల్లలకు టెస్టుల

Read More

చైనా మార్కెట్‌లోనే కరోనా ఫస్ట్​ కేసు

చేపలమ్మే మహిళే బాధితురాలు న్యూయార్క్: చైనాలోని వూహాన్​ హోల్​సేల్​ఫుడ్ మార్కెట్​లో చేపలు అమ్మే ఓ మహిళకే మొట్టమొదట కరోనా వచ్చిందని ఓ కొత్త స్టడీ

Read More

వ్యాక్సిన్ వేస్కుంటేనే రేషన్

మధ్యప్రదేశ్‌‌‌‌ సర్కారు రూల్  భోపాల్: కరోనా వ్యాక్సినేషన్ ను స్పీడప్ చేసేందుకు మధ్యప్రదేశ్ సర్కార్ కొత్త రూల్ పెట్టిం

Read More

24 గంటల్లో ముగ్గురు చిన్నారుల మృతి

పశ్చిమ బెంగాల్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. సిలిగురి నగరంలోని నార్త్ బెంగాల్ మెడికల్ కాలేజీ హాస్పిటల్‌ (NBMCH)లో ఆదివారం ఉదయం నుంచి సోమవారం

Read More