హైదరాబాద్: కరోనా వ్యాక్సినేషన్ సెంటర్లలో ఇస్తున్న టీకాల కార్యక్రమం రేపు ఆదివారం సందర్భంగా సెలవు ప్రకటించారు. కరోనా కట్టడి కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, జిల్లా కేంద్రాల్లోని ఆస్పత్రుల్లో కరోనా వ్యాక్సినేషన్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అనివార్య కారణాలతో ఆదివారం సెలవు ప్రకటించాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు. తిరిగి సోమవారం నుంచి యధావిధిగా వాక్సినేషన్ కొనసాగుతుందని వారు స్పష్టం చేశారు. ప్రజలు వ్యాక్సినేషన్ కు ఆదివారం సెలవు ప్రకటించిన గమనించాలని వారు కోరారు.
తెలంగాణలో ఆదివారం వాక్సినేషన్కు సెలవు
- తెలంగాణం
- April 18, 2021
మరిన్ని వార్తలు
లేటెస్ట్
- కేజ్రీవాల్కు బెయిల్ ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి: సుప్రీం కోర్టు
- జగన్ ఉద్యోగుల గొంతు నొక్కుతున్నారు... షర్మిల నవసందేహాలు...
- MS Dhoni: 2011 ప్రపంచ కప్ ట్రోఫీని అందుకే తాకాను: ఎంఎస్ ధోని
- రోహిత్ వేముల ఎస్సీ కాదు..కేసు మూసేస్తున్నాం: హైకోర్టుకు పోలీసుల రిపోర్ట్
- Good Health: స్కై ఫ్రూట్... పోషకాల గని.. షుగర్ లెవల్స్ కంట్రోల్
- వీడికేం పోయేకాలం : పెళ్లాన్ని కొట్టి కొట్టి చంపిన మాజీ మంత్రి
- T20 World Cup 2024: ఇండియా vs పాక్ మ్యాచ్.. న్యూయార్క్లో భారీగా పెరిగిన హోటల్ రూమ్ ధరలు
- Kannappa: కన్నప్ప అక్షయ్ కుమార్ షూట్ కంప్లీట్..మంచు విష్ణు ఎమోషనల్ ట్వీట్
- మీరు గ్రేట్ : 4 నెలల్లో.. రూ.3 కోట్లు సంపాదించిన రైతు
- పోలింగ్ శాతం తగ్గుతుందా?..ఆ నాలుగు సెగ్మెంట్లపైనే అందరి దృష్టి
Most Read News
- Good Health: ఏ వయస్సు వారు ఎంతదూరం వాకింగ్ చేయాలో తెలుసా...
- హైదరాబాద్ లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు.. ఎంతంటే...
- ఆ గ్రామంలో అంతా అందమైన అమ్మాయిలే.. కాని వరుడు దొరకడం లేదంట..
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ పేరు
- SRH vs RR: కమ్మిన్స్, భువీ అద్భుతం.. ఒక్క పరుగుతో సన్ రైజర్స్ థ్రిల్లింగ్ విక్టరీ
- Gold Rates : తగ్గిన బంగారం.. స్థిరంగా వెండి.. హైదరాబాద్లో ధరలు ఇలా
- ఉప్పల్ స్టేడియంలో కరెంట్ కట్ తిప్పలు
- ఆస్పత్రిని సీజ్ చేసిన అధికారులు
- 22.5 కోట్ల కిలోమీటర్ల దూరం నుంచి భూమికి లేజర్ మెసేజ్
- తెలుగోడి షాట్లకు..హోరెత్తిన ఉప్పల్