covid
నిమ్స్ లో రోజుకు 3వేల టెస్టులు చేసే మెషీన్
హైదరాబాద్, వెలుగు : నిమ్స్ లో రోజుకు 3 వేల కరోనా టెస్టులు చేసే కెపాసిటీ ఉన్న కొత్త మెషీన్ ను బుధవారం ఏర్పాటు చేశారు. కరోనా టెస్టుల సంఖ్య ను పెంచేందు
Read Moreహాకీ ప్లేయర్ మన్ దీప్ సింగ్ ఆస్పత్రికి తరలింపు
న్యూఢిల్లీ: కరోనా పాజిటివ్ గా తేలిన హాకీ టీమ్ ఫార్వర్డ్ మన్దీప్ సింగ్ను ఆసుపత్రికి తరలించారు. బ్లడ్లో ఆక్సిజన్ లెవెల్స్ పడిపోవడంతో అత్యవసర
Read Moreకడప సెంట్రల్ జైలులో 19 మంది ఖైదీలకు కరోనా
కడప: కడప కేంద్ర కారాగారంలో 19 మంది ఖైదీలకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. పాజిటీవ్ వచ్చిన వారందరినీ చికిత్స కోసం ఫాతిమా కొవిడ్ ఆసుపత్రికి తరలించార
Read Moreవెంటిలేటర్ పై ప్రణబ్ ముఖర్జీ
న్యూఢిల్లీ: మాజీ ప్రెసిడెం ట్ ప్రణబ్ ముఖర్జీకి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో ఆయన ఆర్మీ రీసెర్చ్ అండ్ రిఫరల్ హాస్పిటల్ లో సోమవారం అడ్మిట్
Read Moreఏపీలో 2 లక్షలు దాటిన కరోనా కేసులు
దేశంలో 3వ స్థానానికి చేరుకున్న ఏపీ అత్యంత వేగంగా 2 లక్షల కేసులు నమోదు చేసిన రాష్ర్టం 11 రోజుల వ్యవధిలో లక్ష కేసులు అమరావతి: ఏ.పిలో కరోనా రోజురోజుకు వి
Read Moreఇద్దరు సర్కార్ డాక్టర్ల రాజీనామా
భద్రాచలం ఏరియా ఆస్పత్రి సిబ్బందిలో కరోనా భయం భద్రాచలం, వెలుగు: భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో ఇద్దరు డాక్టర్లు రాజీనామా చేశారు. ఐసోలేషన్ వార్డు ఇంచార్జీగా
Read Moreకరోనాతో ప్రభుత్వ డాక్టర్ మృతి
భద్రాచలం డిప్యూటీ డీఎంహెచ్ గా చేసిన నరేశ్ డాక్టర్ కుటుంబాన్ని ఆదుకోవాలి: ప్రభుత్వానికి డాక్టర్ల విజ్ఞప్తి హైదరాబాద్, భద్రాచలం, వెలుగు: భద్రాద
Read Moreకరోనాకు మెడికల్ స్టాఫ్ 8 మంది బలి
హైదరాబాద్, వెలుగు: సర్కార్ దవాఖాన్లలో కరోనాపై ఫ్రంట్ లైన్ వారియర్స్ గా పనిచేస్తూ.. ఆ వైరస్ బారినపడి చనిపోయిన మెడికల్ స్టాఫ్, సిబ్బంది సంఖ్య 8కి చేరింద
Read Moreరష్యా వ్యాక్సిన్ రిలీజ్ రెడీ?
ఆగస్టు 12న రిజిస్టర్ చేయిస్తా మన్నఆ దేశ డిప్యూటీ హెల్త్ మినిస్టర్ ట్రయల్స్ రూల్స్ ఫాలో కావాల్సిందే: డబ్ల్ యూహెచ్ ఇంత స్పీడ్ నా.. వికటించొచ్చు జాగ
Read Moreఐపీఎల్ సూపర్ హిట్ అవుతుంది: పంజాబ్ కింగ్స్ వాడియా జోస్యం
న్యూఢిల్లీ: ఐపీఎల్ స్టార్ట్ అయితే.. సూపర్ హిట్ కావడం ఖాయం.. వేచి చూడండి అంటూ జోస్యం చెప్పారు పంజాబ్ కింగ్స్ ఎలవెన్ పంజాబ్ కో ఓనర్ నెస్ వాడియా. అయితే ఒ
Read Moreఏపీలో కరోనా కట్టడి కోసం.. రంగంలోకి యువ ఐఏఎస్ లు
2018 బ్యాచ్ ఐఏఎస్ లకు సబ్ కలెక్టర్లుగా పోస్టింగ్ ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్ కరోనా బాధితులకు మెరుగైన సేవలు అందించేలా క్షేత్ర స్థాయిలో కీలక బాధ్యతలు
Read Moreరాజమండ్రి సెంట్రల్ జైలులో కరోనా కలకలం
తూర్పు గోదావరి జిల్లా: రాజమండ్రి సెంట్రల్ జైలులో కరోనా మరోసారి కలకలం రేపింది. తాజాగా 10 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడం సంచలనం సృష్టించింది. ఇప్ప
Read Moreకరోనా శవంపై నగలు చూసి.. సోదా చేసి మొత్తం దోచుకున్నారు
తిరుపతి పద్మావతి ఆస్పత్రిలో ఘటన తిరుపతి: కరోనా సోకి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. చనిపోయిన రోగి శవాన్ని దోచుకున్నారు. మృతదేహంపై చైన్.. ఉంగరాలు ఉండడం గు
Read More