Cricket

భాగ్యనగరానికి భారత్, ఆసీస్ టీమ్స్

మూడో టీ20 ఆడేందుకు భారత ఆస్ట్రేలియా జట్లు హైదరాబాద్కు చేరుకున్నాయి.  నాగ్పూర్ నుంచి ఆటగాళ్లు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. వారికి అభిమా

Read More

రోహిత్ సేనను ఊరిస్తున్న రికార్డు

ఆసీస్తో జరుగుతున్న టీ20 సిరీస్ రసవత్తరంగా మారింది. ఇప్పటికే రెండు జట్లు చెరో మ్యాచ్లో గెలిచి మాంచి ఊపుమీదున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం హైదరాబాద్ ఉప్ప

Read More

అరుదైన రికార్డులు సాధించిన రోహిత్ శర్మ

టీమిండియా కెప్టెన్..హిట్ మ్యాన్ రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఫస్ట్ క్రికెటర్ గా రికార్డు సృష్టించాడు.

Read More

రెండో టీ20లో భారత్ విజయం

నాగపూర్: ఆస్ట్రేలియాతో ఇవాళ జరిగిన రెండో టీ20 మ్యాచ్ లో టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. 8 ఓవర్లలో 91 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్...

Read More

ఉప్పల్ మ్యాచ్ కు మెట్రో స్పెషల్ ట్రైన్స్

హైదరాబాద్: ఈ నెల 25న ఉప్పల్ లో జరిగే భారత్–ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్ కోసం స్పెషల్ ట్రైన్స్ ను నడపునున్నట్లు  హైదరాబాద్ మెట్రో రైలు అధికారులు

Read More

ఉప్పల్ స్టేడియం వద్ద 21 చోట్ల పార్కింగ్

హైదరాబాద్: భారత్–ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్ నేపథ్యంలో ఈనెల  25న ఉప్పల్ స్టేడియం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని ట్రాఫిక్ డీస

Read More

2500 మంది పోలీసులతో భద్రత

హైదరాబాద్: ఎల్లుండి ఉప్పల్ స్టేడియంలో జరిగే భారత్–ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్ కు భారీ బందోబస్త్ ఏర్పాటు చేశామని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ స్పష్ట

Read More

ఆస్పత్రిలో ఆలియా..డబ్బులు కట్టకపోతే ట్రీట్మెంట్ చేయమంటుర్రు

తన బిడ్డను కాపాడాలని ఆలియా తల్లి నుజాత్​ బేగం కన్నీళ్లు పెట్టుకున్నారు. జింఖానా గ్రౌం డ్స్​లో జరిగిన తోపులాటలో గాయపడ్డ ఆలియా ప్రస్తుతం సికింద్రాబాద్​ల

Read More

అజారుద్దీన్ పై పోలీసులకు క్షతగాత్రుల ఫిర్యాదు

హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) ప్రెసిడెంట్ అజారుద్దీన్ తో పాటు హెచ్సీఏ నిర్వాహకులపై బేగంపేట పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 25

Read More

జింఖానా బాధితురాలికి వైద్యం నిరాకరణ

హైదరాబాద్:  జింఖానా గ్రౌండ్ లో జరిగిన తొక్కిసలాటలో గాయపడిన వారికి ఉచితంగా ట్రీట్ మెంట్ అందిస్తామని హెచ్సీఏ ప్రకటించింది. ప్రతిపైసా తామే భరిస్తామ

Read More

జింఖానా గ్రౌండ్ ఘటనపై ప్రభుత్వం సీరియస్

జింఖానా గ్రౌండ్స్ ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది. క్రికెట్ టికెట్ల గందరగోళంపై మధ్యాహ్నం 3 గంటలకు హెచ్సీఏ ప్రెసిడెంట్ అజారుద్దీన్ సహా అధికారులు తన క

Read More