
Cricket
ఆటకు దూరంగా ఉండటం పిచ్చెక్కిస్తుంది
సుదీర్ఘ విరామం తర్వాత టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆసియా కప్లో ఆడబోతున్నాడు. పాక్ తో జరిగే మ్యాచ్లో కోహ్లీ బరిలోకి దిగబోతున్నాడు. అయితే నెల
Read Moreభారత క్రికెట్లో కోహ్లీ ఒక్కడే..
కింగ్ కోహ్లీ మరో రికార్డు సృష్టించబోతున్నాడు. సుధీర్ఘ విరామం తర్వాత ఆసియా కప్లో ఆడబోతున్న విరాట్ కోహ్లీ.. అరుదైన ఘనత సాధించనున్నాడు. అన్ని ఫార్మాట్లల
Read Moreవినోద్ కాంబ్లీకి రూ. లక్షతో కూడిన ఉద్యోగం ఆఫర్
ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న టీమిండియా మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీకి ఓ వ్యాపారవేత్త బంపర్ ఆఫర్ ఇచ్చాడు. నెలకు లక్ష రూపాయల శాలరీతో ఉద్యోగాన్ని ఆఫర్
Read Moreరెండో వన్డేలో టీమిండియా విజయం..సిరీస్ కైవసం
జింబాబ్వేతో జరిగిన రెండో వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించింది. ఆతిథ్య జట్టుపై భారత్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. 162 పరుగుల టార్గెట్తో బరిలో
Read Moreఆసియాకప్లో పాక్కు ఎదురుదెబ్బ
చిరకాల ప్రత్యర్థులు యుద్ధానికి సిద్ధమవుతున్నారు. ఆసియాకప్ 2022లో గెలుపే లక్ష్యంగా భారత్,పాక్ జట్లు బరిలోకి దిగనున్నాయి. ఈ నెల 28న దుబాయ్ వేదికగా రెండు
Read Moreదుమ్మురేపిన బౌలర్లు..161 రన్స్కు జింబాబ్వే ఆలౌట్
హరారేలో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా బౌలర్లు దుమ్మురేపారు. పసికూన జింబాబ్వేను 161 పరుగులకే కుప్పకూల్చారు. ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన అత
Read Moreలార్డ్స్ వన్డే తర్వాత క్రికెట్ నుంచి తప్పుకోనున్న జులన్ గోస్వామి
భారత మహిళా జట్టు సీనియర్ ప్లేయర్ జులన్ గోస్వామి క్రికెట్కు గుడ్ బై చెప్పనుంది. 2022 వన్డే వరల్డ్ కప్ తర్వాత ఆటకు దూరంగా ఉంటున్న జులన్ గోస్వామి.. సెప్
Read Moreవెయ్యి రోజుల క్రితం సెంచరీ చేసిన కోహ్లీ
టీమిండియా రన్ మెషన్..కింగ్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్లో సెంచరీ చేయక వెయ్యి రోజులు పూర్తి చేసుకున్నాడు. కోహ్లీ చివరి సారిగా నవంబర్ 23, 2019న బంగ
Read Moreలెజెండ్స్ లీగ్ క్రికెట్లో ఆడనున్నట్లు గంభీర్ ప్రకటన
లెజెండ్స్ లీగ్ క్రికెట్లో ఆడబోతున్నట్లు టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ ప్రకటించాడు. సెప్టెంబర్ 17న ప్రారంభం కానున్న ఈ లీగ్ రెండో ఎడిషన్లో ఆడతానన
Read Moreబంగ్లాదేశ్ కోచ్గా భారత మాజీ క్రికెటర్
టీమిండియా మాజీ క్రికెటర్ శ్రీధరన్ శ్రీరామ్ బంగ్లాదేశ్ టీమ్ కోచ్గా ఎంపికయ్యాడు. యూఏఈలో జరిగే ఆసియాకప్తో పాటు..ఆస్ట్రేలియాలో జరగనున్న టీ20 వరల్డ
Read Moreక్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి
హైదరాబాద్: క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్వి సప్తాహ వేడుకల్లో భాగంగ
Read Moreపాక్తో మ్యాచ్లో ఫలితం మారొచ్చు
టీ20లకు ఆదరణ పెరగడంతో వన్డే క్రికెట్ భవిష్యత్ ప్రమాదంలో పడే అవకాశముందున్న వాదనపై రోహిత్ శర్మ స్పందించాడు. వన్డే క్రికెట్ కు ఎలాంటి ముప్పు లేదని
Read Moreకొత్త కోచ్ను ప్రకటించిన కోల్కతా నైట్ రైడర్స్
కోల్కతా నైట్ రైడర్స్ హెడ్ కోచ్గా చంద్రకాంత్ పండిట్ ఎంపికయ్యాడు. ఈ మేరకు కేకేఆర్ మేనేజ్మెంట్ ప్రకటించింది. ఇన్నాళ్లు కేకేఆర్ హెడ్ క
Read More