
Cricket
IND vs NZ : తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా
ఉప్పల్ గ్రౌండ్ లో కివీస్ తో జరుగుతోన్న తొలి వన్డే మ్యాచ్ లో టీమిండియా మొదటి వికెట్ కోల్పోయింది. దూకుడుగా ఆడిన కెప్టెన్ రోహిత్ శర్మ( 34) పరుగుల వద్ద ఔట
Read Moreఉప్పల్ స్టేడియానికి చేరుకున్న టీమిండియా ....కాసేపట్లో మ్యాచ్
ఉప్పల్ వన్డేకు సర్వం సిద్ధమైంది. కాసేపట్లో టీమిండియా, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే జరగనుంది. ఇందుకోసం ఇరు జట్లు ఉప్పల్ స్టేడియానికి చేరుకున్నాయి. మధ్యా
Read Moreకివీస్తో టీమిండియా ట్రాక్ రికార్డు ఎలా ఉందంటే?
ఇటీవల శ్రీలంకపై టీ20, వన్డే సిరీస్ లను గెలుచుకుని టీమిండియా, పాకిస్థాన్పై వన్డే సిరీస్ని కైవసం చేసుకుని న్యూజిలాండ్ జట్లు మంచి జోరు
Read Moreభారత్ – న్యూజిలాండ్ మ్యాచ్ టిక్కెట్లలో గోల్మాల్ చేసిండు : విజయ్ ఆనంద్
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ)లో మరోసారి విబేధాలు బయటపడ్డాయి. హెచ్సీఏ ప్రెసిడెంట్ అజారుద్దీన్ నియంతలా వ్యవహరిస్తున్నారని ఆ సంస్థ జనరల్ సెక
Read Moreఉప్పల్లో టాప్ స్కోరర్లు వీరే..
న్యూజిలాండ్ తో ఫస్ట్ వన్డేకు టీమిండియా సిద్ధమైంది. బుధవారం నాడు ఉప్పల్ స్టేడియంలో ఇరు జట్ల మధ్య తొలి వన్డే జరగనుంది. ఉప్పల్ స్టేడియం అంటేనే టీమిండియాల
Read Moreమా టీం ఆటతీరుపై ఫోకస్ పెడ్తం : రోహిత్ శర్మ
న్యూజిలాండ్తో వన్డే సిరీస్కు టీమిండియా సిద్ధమైంది. ఉప్పల్ వేదికగా రేపు తొలి మ్యాచ్ జరగనుంది. ఈ సందర్భంగా బలమైన టీంతో ఆడుతున్నామని కెప్టెన్ రోహిత్ శర
Read Moreఉప్పల్ మ్యాచ్లో విజయం ఎవరిది..? గణాంకాలు ఎలా ఉన్నాయి..?
భాగ్యనగరంలో క్రికెట్ సందడి నెలకొంది. న్యూజిలాండ్, భారత్ మధ్య జరిగే వన్డే సిరీస్లో భాగంగా ఫస్ట్ వన్డేకు ఉప్పల్ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ నేపథ్యంలో
Read Moreటీమిండియాతో సిరీస్ మాకు చాలా ముఖ్యమైనది : టామ్ లాథమ్
టీమిండియాతో రేపట్నుంచి జరిగే వన్డే సిరీస్ తమకు చాలా ముఖ్యమైనదని న్యూజిలాండ్ కెప్టెన్ టామ్ లాథమ్ అన్నారు. ఇండియాలోనే వరల్డ్కప్ జరుగనున్న నేపథ్యం
Read Moreకివీస్ను క్లీన్ స్వీప్ చేస్తే..టీమిండియాదే అగ్రస్థానం
లంకతో టీ20, వన్డే సిరీస్ను దక్కించుకుని కొత్త ఏడాదిని సరికొత్తగా ప్రారంభించిన టీమిండియా..కివీస్తో వన్డే, టీ20 సిరీస్కు సిద్దమైంది. ఈ నెల 18 నుంచి వన
Read Moreశ్రేయస్కు గాయం.. జట్టులోకి రజత్ పాటిదార్
ఈ నెల 18 నుంచి న్యూజిలాండ్ జట్టుతో ప్రారంభంకానున్న మూడు వన్డేల సిరీస్కు ముందు టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. టీమిండియా మిడిల్ ఆర్డర
Read More12 గంటల నుంచే అనుమతి.. బ్లాక్ టికెట్స్ అమ్మితే కఠిన చర్యలు
హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరిగే భారత్, న్యూజిలాండ్ మ్యాచ్ కోసం 2500 మందితో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు రాచకొండ కమిషనర్ డిఎస్ చౌహన్ తెలిపారు. మ్యాచ్
Read Moreహనీ ట్రాప్లో పాక్ కెప్టెన్..వీడియో..ఆడియో లీక్
స్వదేశంలో టెస్టులు, వన్డేలు, టీ20 సిరీస్ల ఓటములతో ఇంటా బయట తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్..మరో వివాదంలో చిక్కకున్నాడు. స
Read Moreజూ. ఎన్టీఆర్ను కలిసిన టీమిండియా
న్యూజిలాండ్తో తొలి వన్డే ఆడేందుకు హైదరాబాద్కు చేరుకున్న టీమిండియా జూనియర్ ఎన్టీఆర్ను కలుకుంది. సూర్యకుమార్ యాదవ్, శుభ్ మన్ గిల్, ఇషాన్ కిషన్, చహల్,
Read More